Breaking News

Monthly Archives: July 2026

ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, క్రాఫ్ట్ విలేజీలు, హ్యాండీక్రాఫ్ట్స్ శిక్షణా కళాశాలలు మంజూరు చేయాలని వినతి…

-కేంద్ర జౌళి, హస్తకళల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు తిరుమలలోని ఫీనిక్స్ గెస్ట్ హౌస్‌లో కేంద్ర జౌళి, హస్తకళల శాఖ మంత్రి ను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర హస్తకళల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై …

Read More »

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కేంద్ర వస్త్ర శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళలు, చేనేత రంగ అభివృద్ధి, కళాకారుల సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేయగల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

Read More »

ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ 302 డిస్ట్రిక్ట్ అధ్యక్షులు, కార్యదర్శి ఎన్నిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ 302 డిస్ట్రిక్ట్ వారు 2026-27 సంవత్సరానికి గాను అధ్యక్షులు, కార్యదర్శి ఎన్నుకోవడం శనివారం గుణదలలోని రోటరి హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ ఉష పంతుల పాల్గొన్నారు. సభ్యులందరు ఏకగ్రీవంగా జి.శ్యామల ని అధ్యక్ష్యులుగాను, వి.యల్ సరోజ ని కార్యదర్శిగాను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం జి.శ్యామల మాట్లాడుతూ ఈ సంవత్సరానికి గాను నన్ను అధ్యక్ష్యురాలిగా ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులందరికి ధన్యవాదాలను తెలిపారు, ఇన్నర్ వీల్ లక్షాలైన …

Read More »

సర్ ప్రక్రియకు జూలై 14 వరకే గడువు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉన్నందున, ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా శనివారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,48,632 ఫారాలను (98.64 …

Read More »

గడువుకి ముందే ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ పూర్తి చేయాలి

-డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి -పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ని సద్వినియోగం చేసుకోవాలి -గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్వో, నగర కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువు జూలై 14 కంటే ముందుగానే పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్ఓ), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం ఆకులవారితోటలోని ఇరిగేషన్ కార్యాలయం, నేతాజీ నగర్, …

Read More »

దళిత క్రైస్తవుల పేరుతో వైసీపీ ఆడిస్తున్న నాటకం వెనుక కుట్ర దాగి ఉంది… : సురేంద్రబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమతా సైనిక్ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రబాబు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ కి అనుబంధంగా పని చేస్తున దళిత పేటియం బ్యాచ్ ద్వారా రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే కాక, దళితుల మీద సమాజంలో వ్యతిరేకత ఏర్పడే విధంగా తయారు చేస్తున్నాడని తెలిపారు.దళిత క్రైస్తవులకు SC హోదా అనే సమస్య ఇప్పటిది కాదు 1950 నుండి నలుగుతూనే ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు ప్రభుత్వం వస్తుందో అప్పుడే వీళ్ళు, దళిత క్రైస్తవం …

Read More »

పశ్చిమలో ఘనంగా వంగవీటి మోహన రంగ 79వ జయంతి కార్యక్రమం

-పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు -బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగ – మాజీ మంత్రి వెలంపల్లి -రంగా పేరు చెప్పడానికే కూటమి నేతలకు వణుకు – మాజీ మంత్రి వెలంపల్లి -అసలు రంగా కి పవన్ ఎప్పుడైనా నివాళులర్పించారా? – మాజీ మంత్రి వెలంపల్లి -రంగా ఆశయ సాధనలో వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుంది – వెలంపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్గీయ వంగవీటి మోహన రంగ 79వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్ …

Read More »

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కొణిజేటి రోశయ్య 93వ జయంతి కార్యక్రమం

-పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు -అధికార అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు.. : వెలంపల్లి -ప్రశ్నిస్తే కేసులు పెడతారా?.. రాష్ట్రంలో నడుస్తోంది ‘రెడ్ బుక్ రాజ్యాంగం : వెలంపల్లి -కూటమికి రోశయ్య ప్రసంగాలే కరెక్ట్ మెడిసిన్.. బాబు టీమ్‌కు ట్రైనింగ్ ఇవ్వాలి : వెలంపల్లి -చంద్రబాబుకు ఆర్థిక క్రమశిక్షణ లేదు.. నాడే కౌన్సిల్‌లో చెప్పిన రోశయ్య : వెలంపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనమైన …

Read More »

వంగవీటి మోహన్ రంగా జంక్షన్ సొరంగం డౌన్ వద్ద ఘనంగా వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహనరంగా పేదల హృదయాలలో శాశ్వత స్థానాన్ని పొందారని ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. శనివారం విద్యాధరపురం వి.ఎం. రంగా జంక్షన్ సొరంగం డౌన్ వద్ద స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో రంగా 79వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాపు నాయకులు మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి …

Read More »

వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి…

-ఎం ఎల్ ఏ సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 79 జయంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గం , విద్యాధరపురం వీ ఎం రంగా జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించారు. మోహనరంగా విగ్రహ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో మైలవరపు దుర్గారావు మైలవరపు కృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ( సుజనా చౌదరి) పాల్గొని మోహన్ రంగా విగ్రహానికి …

Read More »