-బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన హోం మంత్రి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత గాలింపు చర్యలు చేపట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఘటనపై ఆమె ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేతో హోంమంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, డీఐజీలు, పోలీసు కమిషనర్, ఎస్పీలు, మత్స్యశాఖ అధికారులతో నిరంతరం సమీక్ష జరుపుతూ గాలింపు …
Read More »Monthly Archives: July 2026
హైదరాబాద్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా – ప్రజా దర్బార్ విజయవంతం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బిక్షపతి యాదవ్ కళ్యాణ మండపంలో జాబ్ మేళా మరియు ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. జాబ్ మేళా ద్వారా వివిధ …
Read More »జర్నలిస్టుల హౌసింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి
-ముఖ్యమంత్రికి సీనియర్ జర్నలిస్టుల విజ్ఞప్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని వివిధ పత్రికలు మరియి ఎలక్ట్రానిక్ మీడియాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కోరారు. ఆదివారం ఇక్కడ అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పలువురు జర్నలిస్టులు ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019లో జర్నలిస్టుల హౌసింగ్ నిర్మాణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎం …
Read More »జోనళ్ల వారీగా ‘సదరం’ స్లాట్ బుకింగ్
-వైకల్యంపై స్వీయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి! -ఆసుపత్రుల్లో హాజరు నమోదు అనంతరమే పరీక్షలు -8 నుంచి స్లాట్ బుకింగ్ -13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు -ఏపీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుడు నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం -ఈ అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల (విభిన్న ప్రతిభావంతులు) వైకల్య అంచనా, ధ్రువీకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, స్నేహాపూర్వకంగా నిర్వహించేందుకు వీలుగా కీలక …
Read More »తిరుపతి రుయాలో చంద్రికకు వైద్య పరీక్షలు
-మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఉత్తమ చికిత్స అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అరుదైన వ్యాధితో బాధపడుతోన్న అన్నమయ్య జిల్లాకు చెందిన చిన్నారి చంద్రిక (6)ను ఆదివారం తిరుపతి రుయాలో చేర్పించారు. మొలకలచెరువుకు చెందిన చంద్రిక చర్మ సంబంధ అరుదైన వ్యాధితో బాధపడుతుండడం గురించి తెలిసిన వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ జారీచేసిన ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మీనరసయ్య నేతృత్వంలో వైద్య …
Read More »ఫారాల డిజిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విస్తృత పర్యటనలు -క్షేత్ర స్థాయిలో కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులకు దిశానిర్దేశం -ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిరంతర పర్యవేక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పై ప్రస్తుతం ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ క్రమంలో బీఎల్వోలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఆదివారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ మధ్య …
Read More »ఈ నెల 6న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 6వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో …
Read More »APSSDC మరియు BNI మెగా జాబ్ మేళా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) వారి సంయుక్త అధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.12.07.2026 అదివారం ఉదయం 08:00 గంటలకు మన విజయవాడ లోని పి.బి. సిద్దార్థ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, Moghalrajapuram, విజయవాడ, నందు “మెగా జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు మరియు BNI ప్రతినిధులు జె.హెచ్.దేశాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విజయవాడ & ఆచంట. …
Read More »ఈనెల 6 న ఆర్టీసి జేఏసీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కీలక సమావేశం నిర్వహించిన జేఏసి నాయకులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఏపిపిటిడి(ఆర్టీసి) ఉధ్యోగసంఘాలు జేఏసి గతనెల 11 న ఇచ్చిన నోటీసుపైన మొదటి దశ ఆందోళణాకార్యక్రమాలు పూర్తి చేసుకొని రెండవదశ ఆందోళణాకార్యక్రమాలు ఈనెల 7/8 తేదీల నుండి ఆర్టీసి పరిరక్షణ ధినం పేరుతో డిమాండ్సు బ్యాడ్జీలు దరించి డిమాండ్లను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేలా విధులుకు హాజరయ్యే కార్యక్రమానికి ఇప్పటికే ఆర్టీసి జేఏసి నాయకులు పిలుపునిచ్చారు. ఈదశలో ఆర్టీసి మేనేజ్ మేంటు సోమవారం మధ్యహ్నాం 3. 00 గంఃలకు ఆర్టీసి హౌస్ లో జరిగే చర్చలకు రావాలని ఈసమావేశానికి …
Read More »రాజకీయాల్లో జనసేనది నూతన ఒరవడి
-అన్ని విభాగాలకు దరఖాస్తుల వెల్లువ -దరఖాస్తులను పరిశీలించనున్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -మీడియా సమావేశంలో మాట్లాడిన సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించి, పార్టీ నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దేనని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి …
Read More »
Prajavartha Online Telugu News