Breaking News

Daily Archives: February 9, 2025

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ రద్దు

-ప్రజలు మీకోసం పోర్టల్ ద్వారా సచివాలయాల్లో అర్జీలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు -కలెక్టర్ పీ. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్‌లకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ జేశారు. కావున ఫిబ్రవరి 10 వ తేదీ పిజిఆర్ఎస్ నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు …

Read More »

ఘనంగా దీనంశెట్టి శివశంకర్‌ వీరకొలుపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనమనపూడిలో ఈనెల 9వ తేదీ (ఆదివారం)న దీనంశెట్టి శివశంకర్‌ వీరకొలుపు ఘనంగా జరిగింది. ఆదివారం అనమనపూడిలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దీనంశెట్టి నాగేశ్వరరావు ఆయన కుమారుడు దీనంశెట్టి గోపీలు మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి దీనంశెట్టి శివశంకర్‌ వీరకొలుపు జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగురాష్ట్రాల నుండి తమ వంశస్తులు కుటుంబసమేతంగా హాజరయ్యారన్నారు. అవడానికి ఒక్క వంశానికి చెందిన వీర కొలుపు అయినా మహిమాన్వితుడు కావడం వల్ల ఎన్నో మంచి, శుభసూచకాలు …

Read More »

నగరంలో అనధికార చేపలు మరియు మాంసం విక్రయాల పై కఠిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యం దృష్ట్యా నగరంలో అనధికార చేపలు మరియు మాంసం విక్రయాల పై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఆదివారం నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు బృందాలుగా ఏర్పడి నగరంలోని మణిపురం బ్రిడ్జ్ క్రింద చేపల మార్కెట్, నల్లపాడు రోడ్డు,రెడ్డి కాలేజీ రోడ్డు, మిర్చియార్డ్, నవభారత నగర్, గోరంట్ల, ఆర్.టి.ఓ ఆఫీసు, గుజ్జనగుండ్ల, …

Read More »

శాసన మండలి పట్టభద్రుల నియోజవర్గానికి ఎన్నిక నేపథ్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తాత్కాలిక విరామం…

– మీకోసం పోర్టల్ లో గ్రీవెన్స్ నమోదుకు సమీప సచివాలయాన్ని సంప్రదించొచ్చు. – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు జనవరి 29వ తేదీన …

Read More »

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న నాగ చైతన్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సినీ హీరో అక్కినేని నాగచైతన్య విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విజయవాడకు చేరుకున్న “తండేల్” చిత్ర బృందం సభ్యుల తో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండెల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చిన హీరో నాగచైతన్య, నిర్మాత బన్నీ వాసు, డైరెక్టర్ చందు మొండేటి లకు ఆలయ అధికారులు ,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఎన్డీయే …

Read More »

శాసన మండలి పట్టభద్రుల నియోజవర్గానికి ఎన్నిక నేపథ్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తాత్కాలిక విరామం…

– మీకోసం పోర్టల్ లో గ్రీవెన్స్ నమోదుకు సమీప సచివాలయాన్ని సంప్రదించొచ్చు. – జిల్లా కలెక్టర్ డి.కే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డి.కే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు జనవరి 29వ తేదీన …

Read More »

స్టెల్లా కళాశాల లో యన్ సి సి లో ఏ సర్టిఫికెట్ పరీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యన్. సి సి 8ఆంధ్ర నేవీ యూనిట్ ఆధ్వర్యంలో యన్ సి సి లో ఏ సర్టిఫికెట్ పరీక్ష స్టెల్లా కళాశాల లో జరిగింది. 8 ఆంధ్ర నేవీ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్ కెప్టెన్ వై.ప్రదీప్ మాట్లాడుతూ క్రమశిక్షణ తో కూడిన జీవితం కాడేట్లు అలవాటు చేసుకోవాలని డిఫెన్స్ సర్వీసు లో చేరి దేశానికి సేవలు అందించాలన్నారు. ఈ పరీక్షలు సర్వీస్ సబ్జెక్టు మరియు కామన్ సబ్జెక్టు లో ప్రశ్నలు అడిగారు. పరీక్షలు …

Read More »

ఫిబ్రవరి 10, 11, 12,13 తేదీల్లో ప్రతిష్టాత్మక ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025

-ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహణ -విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) కార్యాలయం నేతృత్వంలో తొలిసారి నిర్వహిస్తోన్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్.. -క్రికెట్ పోటీల్లో పాల్గొననున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్లు -టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం -ఉత్సాహంతో క్రీడాస్ఫూర్తిని, సమిష్టితత్వాన్ని, రాష్ట్ర ఉనికిని చాటనున్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »