-2022 మార్చి 31 న లేదా అంతకు ముందు జరిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి బి ఎస్ ఎమ్ వలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-శ్రమ్ పోర్టల్ నందు నమోదు అయ్యి, ప్రమాదము నకు గురయ్యి మరణించిన (లేదా) శాశ్వత అంగవైకల్యము (లేదా) పాక్షిక అంగవైకల్యము కల్గిన అసంఘటిత కార్మికులకు ఆక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ కల్పించే ఉద్దేశ్యంతో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వము వారు ఒన్ టైం ఎక్స్-గ్రేషియా చెల్లింపు నిమిత్తం ఆగష్టు, 2023 లో ఎక్స్ …
Read More »Monthly Archives: March 2025
అనలిస్ట్ గ్రేడ్ 2 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ వారీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన అనలిస్ట్ గ్రేడ్ – 2 పరీక్షలకు 196 మంది హాజరైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలియ చేశారు. బుధవారం స్థానిక లూథర్గిరి లోనీ ఐయాన్ డిజిటల్ కళాశాలలో అనలిస్ట్ గ్రేడ్ – 2 పరీక్షల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి చిన్న రాముడు మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాలలో తగిన త్రాగునీటి సరఫరా, మెడికల్ …
Read More »బోగాపురం విమానాశ్రయం పనులు 70 శాతం పూర్తి
-ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తోంది -తారకరామా ప్రాజెక్టును పూర్తి చేసి బోగాపురం నీళ్లిస్తాం -ప్రతి పోలీసు స్టేషన్ కు ఒక డ్రోన్ ఏర్పాటు చేస్తున్నాం -విజయనగరం జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు దాదాపు 70 శాతం పూర్తి అయ్యాయని విజయనగరం జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన తన జిల్లా ప్రగతి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లాను మ్యాంగో క్లస్టర్ జోన్ …
Read More »CII AP తిరుపతిలో MSMEలకు AI శిక్షణ నిర్వహిస్తోంది
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాపారాలకు AI శక్తిని ఉపయోగించుకోవడానికి, CII మరియు HP సెంటర్ ఫర్ AI ఈరోజు తిరుపతిలోని SV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో MSMEల కోసం శిక్షణా సెషన్ను నిర్వహించాయి. మార్చి 26 & 27 తేదీలలో జరిగే 02 రోజుల శిక్షణా కార్యక్రమం మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ, సైబర్ భద్రత మరియు వ్యాపార ప్రణాళిక వంటి కీలక రంగాలలో AIని సమర్థవంతంగా స్వీకరించడానికి MSMEలను కార్యాచరణ అంతర్దృష్టులతో మరియు ఆచరణాత్మక శిక్షణతో సన్నద్ధం చేయడానికి రూపొందించబడింది. అప్గ్రాడ్ …
Read More »రాష్ట్రాభివృద్దికి పర్యాటకం ఒక గేమ్ ఛేంజర్
-ఇందులో 20 శాతం వృద్దిరేటు సాధించాలి -రాజమండ్రిలో 5 వేల గదులు లభ్యత ఉండేలా హోటళ్ల నిర్మాణం చేపట్టాలి -పామాయిల్ రంగంలో దేశంలో ఏపీనే నెంబర్ వన్ -ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి -గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు చేపట్టండి -ప్రత్యేకాధికారులుగా వీరపాండ్యన్, విజయరామరాజు -అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాభివృద్ధికి పర్యాటక రంగం గేమ్ ఛేంజర్ కాబోతోందని, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందులో పాల్గొన్న తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, డిఆర్ఓ నరసింహులు
-రంజాన్ పండుగ సందర్భంగా మందస్తుగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, డిఆర్ఓ నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నియోజకవర్గ మైనారిటీ సోదరులందరికీ అదేవిధంగా తిరుపతి జిల్లా మైనారిటీ సోదరులు ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా మైనార్టీ ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అని తెలిపిన తిరుపతి శాసనసభ్యులు, ఆరని శ్రీనివాసులు, డిఆర్ఓ నరసింహులు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జిల్లా యంత్రాంగం …
Read More »అన్ని వర్గాల ప్రజలు తిరిస్కరించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి
-తొమ్మిది నెలలల్లో రూ.కోటిన్నరకు పైగానే సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను పంపిణీ చేశాం -52 మందికి రూ.62 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తిరస్కరించబడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడ్డారని, అందుకే ఆ పార్టీకి ప్రజలు కేవలం 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. …
Read More »ఎరువుగా గుర్రపుడెక్క ఆకు
-ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సహం -612 హెక్టార్లలో కొత్తగా ఉద్యాన పంటల సాగు -కలెక్టర్స్ సదస్సులో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాగు నీటి కాలవల్లో విస్తారంగా పెరిగే గుర్రపుడెక్క ఆకును ఎరువుగా మార్చి సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ దిశగా ముందుకొచ్చే సంస్థలకు ప్రోత్సహించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ల సదస్సులో నాగరాణి జిల్లా ప్రగతి గురించి వివరించారు. పశ్చి మ గోదావరి …
Read More »రొయ్యల చెరువులకు సౌర విద్యుత్తు
-ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం -ఒక్కో చెరువు వద్ద 14వేల యూనిట్లు ఉత్పత్తి చేయొచ్చు -కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతులకు సౌర విద్యుత్తు అందించడానికున్న సాధ్యా సాధ్యాలు పరిశీలించడానికి కృష్ణా జిల్లాలో కొన్ని రొయ్యల చెరువులకు సౌర విద్యుత్తు ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. చెరువుకు రెండువైపులా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్తు అందిస్తున్నామన్నారు. ఒక్కో చెరువుకు రెండు వైపులా సోలార్ ప్యానెళ్లు …
Read More »కృత్తివెన్ను మండలం, గ్రామ చినగొల్లపాలెం తీరప్రాంత రక్షణకు త్వరలో చర్యలు… : ఎంపి బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలానికి చెందిన చిన గోల్లపాలెం, ఆంధ్రప్రదేశ్లోని ఒక తీరప్రాంత గ్రామం. సముద్రపు అలల ఉద్ధృతికి భూమి కోల్పోతున్నందున గ్రామస్థులకు మరియు సాగు భూములకు ఇక్కడ తీవ్రమైన నష్టం జరుగుతోంది. ఇక్కడ ఉప్పెనల (High tides) ఉద్ధృతి పెరగడం, అలలు భూమిని క్రమంగా దుమ్ము చేయడం, కలుషిత నీటి ప్రవాహాలు సముద్రతీరాన్ని నెమ్మదిగా దెబ్బతీయటం, వాతావరణ మార్పులతో సముద్ర స్థాయి పెరగడం, అతిగా ఇసుక తవ్వకాలు తీరప్రాంత భూమిని బలహీనం కావడం, మ్యాంగ్రోవ్ అడవుల …
Read More »
Prajavartha Online Telugu News