Breaking News

Monthly Archives: April 2025

రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడుతున్న టీడీపీ

-కుటుంబ సాధికార సారధుల సమావేశంలో ఎమెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుంటూనే మళ్ళీ అలాంటి నష్టం జరగకుండా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపైనే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఏమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని కుటుంబ సాధికారి సారధులతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె …

Read More »

అగ్నిమాపక నిరోధ పరికరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విఎంసి ఫైర్ సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శుక్రవారం అశ్వా మల్టీ స్పెషలిటీ హాస్పిటల్, గవర్నర్ పేట మరియు మేరీ స్టెల్లా కాలేజ్, R.T.C. కాలనీ,బెంజ్ సర్కిల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ …

Read More »

నేటి పిల్లలే రేపటి పౌరులు… డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన

-విద్యార్థుల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన ఎంతో అవసరం- అకౌంట్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సృజన మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులని, విద్యార్థులకు చిన్నతనంలోనే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనర్ధాలు పై …

Read More »

శరీరతత్వాన్ని బట్టి డైట్ తో ఆరోగ్యం… : డాక్టర్ మాకాల సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని అశోక్ నగర్ ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయము వద్ద ‘డైట్ మరియు ప్రాణశక్తి’ అనే అంశము మీద ఒకరోజు శిక్షణ ది 06 – 04 – 2025 ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు ఇవ్వబడుతుంది అని ‘యోగ శక్తి సాధన సమితి ‘వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. మానవ దేహంలో నాలుగు తత్వాలను సంతరించుకుంటుందని అవి 1 చలువ తత్వం 2 అతి చలవతత్వం …

Read More »

అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్స్ కంపెనీ

-రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న లారెస్ ల్యాబ్స్ లిమిటెడ్ -7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు -భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. లారెస్ ల్యాబ్స్ దాదాపు రూ. 5,000 కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ల్యారెస్ ల్యాబ్స్ ఇప్పటికే …

Read More »

ఎయిర్ ట్యాక్సీ తయారుచేసిన అభిరామ్‌కు సీఎం చంద్రబాబు అభినందన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబును గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా కలిశారు. ఇటీవల తాను తయారుచేసిన ఎయిర్ ట్యాక్సీ గురించి సచివాలయంలో సీఎంను కలిసి వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్‌ను సీఎం అభినందించారు. ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకి అయిన ఖర్చు వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రెండుసీట్ల సామర్థ్యంతో ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేశానని అభిరామ్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో రాష్ట్ర …

Read More »

ఇ-క్యాబినెట్ సమావేశంలోని అంశాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ది ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అకాశాలు కల్పన కోసం నేటి మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 1.మౌలికవసతులు & పెట్టుబడుల శాఖ…. …

Read More »

ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ భేష్

-న్యాకో తాజా నివేదికలో 7వ స్థానానికి చేరిన రాష్ట్రం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ( APSACS) ప‌నితీరు బాగా మెరుగుప‌ర్చుకుని 7వ స్థానానికి చేరుకుంద‌ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ(National AIDS Control Organization-NACO) తాజా ప‌నితీరు సూచీలో వెల్లడించింది. 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య మెరుగైన పనితీరును క‌న‌బ‌ర్చ‌డం ద్వారా 17వ ర్యాంక్ నుండి పైకి ఎగబాకింది. ఈ కాలంలో ఎయిడ్స్ (Acqured Immune Deficianvy Syndrome-AIDS) వ్యాధిని నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ కృషిని …

Read More »

గనుల బ్లాకులు వేలం,ఆపరేషనైజేషన్ పై పియం ముఖ్య కార్యదర్శి వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో గనుల బ్లాకులు వేలం మరియు ఆపరేషనలైజేషన్ అంశాలపై కెటగిరీ ఎ లోని 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా గురువారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం నిర్వహించారు.దేశంలోని 21 రాష్ట్రాల్లో గనులకు సంబంధించిన రాష్ట్రాలను ఎబిసి అనే మూడు కేటగిరీలుగా విభజించగా ఎ కేటగిరీలోని ఒడిస్సా,కర్నాటక,రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర,గుజరాత్, ఝార్ఖండ్,చత్తీస్ ఘడ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సిఎస్ లతో పియం ముఖ్య కార్యదర్శి పికె మిశ్రా వీడియో సమావేశం ద్వారా ఆయా మినరల్ …

Read More »

కేరళ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

-కేరళలో 64 క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయ ప్రారంభానికి సిద్ధం -కేరళ మంత్రి ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేరళ రాష్ట్రంలో 64 గుర్తించిన క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కేరళ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పి. ప్రసాద్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరమైన ప్రకృతి వ్యవసాయం చేయడం అభినందించదగ్గ విషయం అని కొనియాడారు. ఈ రోజు గురువారం సాయంత్రం విజయవాడ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు …

Read More »