Breaking News

Monthly Archives: April 2025

తిరుపతి – పళని మధ్య ఆర్టీసీ సర్వీసు ప్రారంభం

– బస్సు సర్వీసు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి – షష్ట షణ్ముఖ యాత్ర సందర్భంగా పళనిలో భక్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి శ్రీ …

Read More »

చిన్న కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడమే ద్యేయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ఎక్కువ మంది చిన్న కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడమే ద్యేయంగా, 17000 మంది కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశామని వాటిలో 95% వరకూ రూ. 50 లక్షల లోపు చెల్లింపులు పొందిన చిన్న కాంట్రాక్టర్లే ఉన్నారని, రాష్ట్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ (HR) ఒక ప్రకటనలో తెలిపారు. నీరు చెట్టు పధకం, గుంతలు లేని రోడ్ల మిషన్, నాబార్డ్ రుణాలతో చేపట్టిన పనులు, ఇతర కేటగిరీలకు చెందిన చిన్న పనుల బిల్లులను 2025 మార్చి నెలలో చెల్లింపులు …

Read More »

మహిళల భద్రత, రక్షణే మా ప్రభుత్వ ధ్యేయం

-విజయవాడలో వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం -గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల హక్కుల భద్రత, రక్షణకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ ల మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు.. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ కొత్త భవనాన్ని గురువారం సాయంత్రం ఆమె ప్రారంభించారు. …

Read More »

స్టాఫ్ నర్స్ లకు శిక్షణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ART కేంద్రాలలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ నర్స్ లకు గత మూడు రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించామని జాయింట్ డైరెక్టర్ (CST) డా. టి. మంజుల చెప్పారు. విజయవాడ ఐలాపురం హోటల్ లో గురువారం శిక్షణ ముగింపు కార్యక్రమంలో డా. మంజుల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ Dr శ్రీమతి …

Read More »

హోటల్‌ రంగానికి రాయితీలపై హర్షం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హోటల్‌ రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయితీలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.వి.స్వామి తెలిపారు. గురువారం గుణదలలోని హయత్‌ప్లేస్‌ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాయితీలు చూసి రాష్ట్రంలో మరిన్ని స్టార్‌ హోటల్స్‌ వస్తున్నాయని చెప్పారు. స్టార్‌ హోటల్స్‌కు ఎక్సైజ్‌ సుంకం ఏటా 66 లక్షలు చెల్లిస్తున్నామని దానికి తగ్గట్టుగా వ్యాపారాలు ఉండకపోవడంతో నష్టం వస్తున్నదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై సానుకూలంగా స్పందించిన …

Read More »

ఏ బిడ్డా అనాధగా  మిగిలిపోకూడదు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ బిడ్డా కూడా అనాధగా  మిగిలిపోకూడదని, అట్టి పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతుల ప్రయత్నం ఎంతో మందికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్ లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావుతో కలిసి జిల్లాలోని వివిధ శిశు గృహల్లో ఉంటున్న ముగ్గురు చిన్నారులను కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) ద్వారా జిల్లా బాలల రక్షణ విభాగం (డిస్ట్రిక్ట్ చైల్డ్ …

Read More »

మంగినపూడి బీచ్ ను అత్యద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ ను అత్యద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం రాత్రి మంత్రివర్యులు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్,  జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ లతో కలిసి మంగినపూడి బీచ్ ను పరిశీలించారు. అక్కడి ఆహ్లాదకర వాతావరణ గమనించిన ముఖ్య కార్యదర్శి బీచ్ అభివృద్ధికి ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయని  సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …

Read More »

బెల్టు షాపులపై కొరఢా ఝుళిపించాల్సిందే

– నాటు సారా రహితం రాష్ట్రంగా ఏపీని మారుద్దాం – నూతన ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థపై దృష్టిసారించండి – నీరా సొసైటీల ఏర్పాటు, తాటి ఉత్పత్తుల అభివృద్ధికి కమిటీ – నూతన డిపోల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని నాటు సారా రహితంగా తయారు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నవోదయం 2.0 కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ …

Read More »

ఆం.ప్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుపతి జిల్లా రాక

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం 2:10 గంటలకు గౌ. ఆం.ప్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని 3:30 గంటలకు తిరుమండ్యం గ్రామం, వడమాలపేట మండలం వరి ధాన్య సేకరణ కేంద్రం (పి పి సి) పరిశీలన మరియు రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం సాయంత్రం 5గంటలకు కెనడీ నగర్ లక్ష్మీపురం సర్కిల్, తిరుపతి నందు దీపం-2 ఎల్పిజి లబ్ధిదారులకు సిలిండర్ పంపిణీ …

Read More »

పుత్తూరు, వడమాల పేట మండలాల అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలి

-వేసవి దృష్ట్యా ఎక్కడ నీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -రెండు మండలాలలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఎంఎల్ఏ గాలి భాను ప్రకాష్ పుత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : పుత్తూరు, వడమాలపేట మండలాల అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలి అని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం పుత్తూరు పురపాలక సంఘము సమావేశ మందిరము నందు నగరి నియోజకవర్గం, పుత్తూరు, వడమాలపేట మండలాల అబివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కార …

Read More »