Breaking News

Monthly Archives: April 2025

ఆం.ప్ర రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి రాక

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల ఏప్రిల్ 4వ తేదీన శుక్రవారం గౌ. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లాలో పర్యటించనున్నారనీ జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. తేదీ 4న నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం సాయంత్రం ఆరు గంటలకు గూడూరు లోని ఆది శంకర ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కళాశాల నందు జరిగే సిల్వర్ జూబ్లీ వేడుకలలో మరియు మహర్షి మహేష్ యోగి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో …

Read More »

శ్రీరామనవమి సందర్భంగా క్రొత్త టూర్ ప్యాకేజీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ సి.హెహ్. శ్రీనివాస రావు శ్రీరామనవమి సందర్భంగా క్రొత్త ప్యాకేజీ టూర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటన లో తెలియజేశారు. ప్యాకేజ్ టూర్ వివరాలు: ఒంటిమిట్ట, దేవుని కడప, తాళ్ళపాక, నందలూరు. బస్సు యాత్ర తేదీల వివరాలు: ఏప్రిల్ 4 వతేది నుండి ఏప్రిల్ 11 వ తేది వరకు.ఒక మనిషి కి రూపాయలు: 700.00(నాన్ ఏసీ బస్, గైడ్ సౌకర్యము తో కలిపి).బస్సు బయలుదేరు సమయం: ఉదయం 8 …

Read More »

ప్రభుత్వం పీజీ ఆర్ ఎస్ అర్జీలు నాణ్యతగా పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది

-పీజీఆర్ఎస్ నందు సమస్య పరిష్కారం అయిన అర్జీదారునితో ర్యాండంగా తనిఖీ నిర్వహించి ఆరా తీసిన సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ -జెసి శుభం బన్సల్ కోట, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం పీజీ ఆర్ ఎస్ అర్జీల నాణ్యతగా పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పిజిఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం సకాలంలో అర్జీదారుల సంతృప్తి మేరకు …

Read More »

విజయవాడలో చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి చంద్రన్న  వజ్రోత్సవ వేడుకలు సంయుక్తంగా పీఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుండి 20 వ తేదీ వరకు నాటికి పోటీలో సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు జానపద నృత్య పోటీలు నిర్వహించి ఏప్రిల్ 20 వ తేదీ వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుచున్నారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపం …

Read More »

తూర్పు నియోజకవర్గ రుణమేళా క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ స్వయం ఉపాధి పధకాలకు తూర్పు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 3141 మందిలో గురువారం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో దరఖాస్తుల పరిశీలన క్యాంప్ కి 1521 మంది హాజరయ్యారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, ఉపా సెల్ పిఓ రామారావులు గురువారం బిఆర్ స్టేడియంలో తూర్పు నియోజకవర్గ రుణమేళా క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఓబిఎంఎంఎస్ ద్వారా …

Read More »

స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బొంగారాలబీడు నుండి వసంతరాయపురం మీదుగా శారదా కాలనీ వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డును 60 అడుగులుగా విస్తరించాల్సిన అవరం ఎంతైనా ఉందని, దానికి స్థానిక ప్రజలు సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ కోరారు. గురువారం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ తో కలిసి కౌన్సిల్ సమావేశ మందిరం నందు బొంగారాలబీడు రహదారి విస్తరణకు సంబంధించి గృహాలు మరియు స్తలాలు కోల్పోతున్న స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

లబ్దిదారుల దరఖాస్తుల పరిశీలన క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 2024-25 ఏడాదికి సంబందించి ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ & మోనిటరింగ్ సిస్టం (ఓబిఎంఎంఎస్)లో ప్రభుత్వ స్వయం ఉపాధి పధకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ నెల 4వ తేదీ (శుక్రవారం) ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు లబ్దిదారుల దరఖాస్తుల పరిశీలన క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో …

Read More »

త్వరలో గుంటూరు మెగా జాబ్ మేళా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో త్వరలో గుంటూరు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని, అందులో భాగంగా ఈ నెల 9న స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మాక్ ఇంటర్యూ, రిజిస్టేషన్ జరుగుతుందని, నగరపాలక సంస్థ పరిధిలోని 10వ తరగతి నుండి పిజి, ఐటిఐ, డిప్లొమా చదివిన, ఇంజీరింగ్, ఫార్మసి, నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్ధులు రిజిస్టేషన్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. గురువారం స్మార్ట్ టెక్స్ చైర్ పర్సన్ …

Read More »

అన్నక్యాంటీన్లలో త్రాగునీటిని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో త్రాగునీటిని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో త్రాగునీటిని అందించే అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే క్యాంటీన్ లో నీటి ట్యాంక్ ను కూడా ప్రతి 15 రోజులకు శుభ్రం చేయాలన్నారు. ప్రభుత్వ …

Read More »

కార్మికులు, వాహనాలను సద్వినియోగం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మెరుగైన పారిశుధ్యం కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన అదనపు కార్మికులు, వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని, సోమవారం నుండి నగరంలో ఎక్కడైనా డంపింగ్ కుప్పలు లేదా డెబ్రిస్ ఉంటే సంబందిత శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్లే భాద్యత వహించాల్సి ఉంటుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. గురువారం కమిషనర్  జిఎంసి మెయిన్ ఆఫీస్ లో అదనపు కార్మికుల హాజరు, రాజాగారి తోట, కొత్తపేట, కాకుమానువారితోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, …

Read More »