Breaking News

Monthly Archives: April 2025

సంచార జాతుల అభివృద్దే సీఎం చంద్రబాబు ధ్యేయం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎంబీసీ కులాల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో ఉన్నారని, ఇళ్ల స్థలాలతో పాటు ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎంబీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చనున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎంబీసీ కుల సంఘాల నాయకులతో మంత్రి సవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆ కులాల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం …

Read More »

మాస్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్

-పాటియాలా లో ఆరు వారాల సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానము -డీఎస్డివో డి.ఎం.ఎం.శేషగిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పొర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు వివిధ క్రీడాంసల్లో ఆరు వారాల సర్టిఫికేషన్ కోర్సు 2025 నకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్డి అధికారి డి.ఎం.ఎం.శేషగిరి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సామూహిక మాస్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ క్రింద స్పోర్ట్స్ కోచింగ్ లో సిక్స్ వీక్స్ సర్టిఫికేట్ కోర్సు మే 6 …

Read More »

అగ్నిపథ్ స్కీమ్ కింద 2025-26 రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తులు ఆహ్వానం

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రియల్ 10 -www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిపథ్ స్కీమ్ కింద 2025-26 సంవత్సరానికి రిక్రూట్‌మెంట్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. అగ్నివీర్ తీసుకోవడం కోసం ఆన్‌లైన్ సెలక్షన్ టెస్ట్ (CEE) కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు ఆర్మీ రిక్రూటింగ్ …

Read More »

రిజిస్ట్రేషన్ కోసం ఏప్రియల్ 4 నుంచి అందుబాటులో స్లాట్ బుకింగ్

-స్లాట్ బుకింగ్ పై అవగాహన కల్పించడం జరుగుతుంది -రిజిస్ట్రేషన్ కోసం : registration.ap.gov.in సందర్శించండి -జిల్లా రిజిస్ట్రార్ ఆర్. సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్ (DQMS) ద్వారా రిజిస్టేషన్ సేవలు ఏప్రియల్ 4 వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఆర్ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ రాష్ట్రములో డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్ (DQMS) ద్వారా రిజిస్టేషన్ సేవలు అనగా దస్తావేజు …

Read More »

ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యక మహిళ కారాగారాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కారాగారంలోని వసతులను, సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. …

Read More »

జనవాణిలో మంత్రి కందుల దుర్గేష్ ప్రజల నుంచి నేరుగా అర్జీల స్వీకరణ

-నిడదవోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో పలువురి సమస్యలను స్వయంగా విన్న మంత్రి దుర్గేష్ -త్వరితగతిన సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ జనవాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. గంటల తరబడి ప్రజల సమస్యలను …

Read More »

చంద్రబాబు నాయుడు ని కలిసిన నాగబాబు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె. నాగబాబు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం నాగబాబు, ఆయన సతీమణి పద్మజ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు నాయుడుని కలిసి శాలువాతో సత్కరించిన అనంతరం బొకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు, నాగబాబు ని శాలువాతో సత్కరించి కలియుగ దైవం శ్రీ …

Read More »

పెనుగొండ, మొగల్తూరు గ్రామాల్లో చెత్త సమస్యకు పరిష్కారం

-పేరుకుపోయిన చెత్త తొలగింపు – సంపద సృష్టి దిశగా అడుగులు -రెండు గ్రామాల్లో చెత్త తొలగింపు ప్రక్రియకు శ్రీకారం -పక్కా చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు -గ్రామ అభివృద్ధి సభల్లో సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో మొగల్తూరు, పెనుగొండ గ్రామాలలో సమస్యలు పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. గత నెల 28వ తేదీన ఆ గ్రామాల్లో చేపట్టిన గ్రామ అభివృద్ధి సభల్లో అధికారుల దృష్టికి …

Read More »

హస్త కళలకు మరింత ప్రాచుర్యం

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -మంత్రి సమక్షంలో ఏపీహెచ్డీసీ, ఎన్.ఐ.డి మధ్య రెండు కీలక ఒప్పందాలు -బనానా ఫైబర్, గుర్రపు డెక్కల కళారూపాల తయారీపై శిక్షణ -అనంతపురం, మచిలీపట్నంలో శిక్షణా కేంద్రాల ఏర్పాటు -ఈ ఒప్పందాలతో రాష్ట్రంలో హస్త కళారంగం మరింత అభివృద్ధి : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో హస్త కళలకు మరింత ప్రాచుర్యం తీసుకొస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇందుకోసం హస్త కళాకారులకు నూతన డిజైన్లు, సరికొత్త ఆకృతుల …

Read More »

హోటల్ లో అగ్నిమాపక నిరోధ పరికరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విఎంసి ఫైర్ సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి బుధవారం వైబ్రాంట్ హోటల్, M. G. రోడ్ మరియు మినర్వా గ్రాండ్, సర్వీస్ రోడ్, ఏలూరు రోడ్ లోనిహోటల్స్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ …

Read More »