-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం కమిషనర్ ఆదేశాల మేరకు అజిత్ సింగ్ నగర్, శ్రీనగర్ కాలనీ, సత్యనారాయణపురం, విద్యాధరపురం, ప్రాంతాలలో మలేరియా సిబ్బంది తో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు బయాలజిస్ట్ సూర్యకుమార్. అజిత్ సింగ్ నగర్, పి అండ్ టి కాలనీ పరిసర ప్రాంతాల్లో విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ మలేరియా …
Read More »Monthly Archives: April 2025
కూటమి ప్రభుత్వంతో ప్రజలందరికీ మంచి జరుగుతుంది
-అర్హులందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తాం -స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా జే.పంగలూరు మండలం భగవాన్ రాజుపాలెంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ఉదయం సంక్షేమ పెన్షన్లను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని కాలనీలను సందర్శించిన ఆయన.., స్థానికులతో ముఖాముఖి సంభాషించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, …
Read More »జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIET)ల్లో అధ్యాపక పోస్టులు భర్తీ
-ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేది ఏప్రిల్ 10. -ఏప్రిల్ 16,17 తేదీల్లో రాతపరీక్ష -నోటిఫికేషన్ జారీ చేసిన పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి ఐఏఎస్., అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 13 జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIETలు)ను బలోపేతం చేయడానికి డిప్యూటేషన్ పద్ధతిలో అధ్యాపకుల భర్తీ చేపడుతున్నట్లు మంగళవారం పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి ఐఏఎస్., నోటిఫికేషన్ జారీ చేశారు. 2025-26 సంవత్సరానికి అర్హులైన పాఠశాల సహాయకులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. …
Read More »ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ తో పరీక్షతో ప్రశాంతంగా ముగిశాయని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ స్టడీస్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 624742మంది విద్యార్థులకు గానూ 6,17,333 మంది విద్యార్థులు హాజరు కాగా, 7409 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1371 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. హృదయపూర్వక అభినందనలు: డాక్టర్ కె.వి. శ్రీనివాసులు …
Read More »కోటి మంది లబ్దిదారులు దాటే విధంగా రెండో విడత ధీపం-2 అమలు
-అర్హులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి -రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోటి మంది లబ్దిదారులు దాటే విదంగా రెండో విడత ధీపం-2 పథకాన్ని రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని, అర్హులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నాల్గోబ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో …
Read More »పేదల కోసం సంపద సృష్టిస్తాం
-పేదరికం నిర్మూలనకే పీ4 -బటన్లు నొక్కామంటున్నారు.. వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానం -అనవసర విమర్శలు చేసే వారిని ప్రజలు నిలదీయాలి -ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ – స్కూళ్లు తెరిచే నాటికి నియామకాలు పూర్తి -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -పర్చూరు నియోజకవర్గం, కొత్తగొల్లపాలెంలో పేదల సేవలో పొల్గొన్న సీఎం -లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేత బాపట్ల జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : సంపద సృష్టించగా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తామని, పేదరికం నిర్మూలనకే పీ4 …
Read More »ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఆదివాసీ గిరిజనుల ఇంటి నిర్మాణాలకు అదనంగా రూ. 3,220 కోట్ల సాయం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఆదివాసీ గిరిజనులు (PVTG) ఇంటి నిర్మాణాల్లో పడుతున్న కష్టాలు మరియు ఆర్ధిక ఇబ్బందులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. రాజబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న 5.99 లక్షల ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేసుకునేందుకు రూ. 3,220 కోట్ల …
Read More »నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అత్యున్నతమైన డిజైన్లు రూపొందించటం జరిగింది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాభివృద్దిని దృష్టిలో ఉంచుకొని , భవన యజమానులకు, వ్యాపారులకు వీలైనంతగా ఇబ్బందులు తగ్గించేలా శంకర్ విలాస్ వద్ద నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అత్యున్నతమైన డిజైన్లు రూపొందించటం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనవాస మూర్తి తో కలసి …
Read More »తైవాన్ ఆర్టిస్టిక్ రోలరు స్కేటింగ్ ఓపెన్ కాపిటిషన్స్ లో చైత్రదీపిక పతకాల పంట
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తైవాన్ లో ఈ నెల 24వ తేదీన నుండి ౩౦వ తేదీ వరకు జరిగిన తైవాన్ ఆర్టిస్టిక్ రోలరు స్కేటింగ్ ఓపెన్ కాపిటిషన్స్ లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పి.చైత్రదీపిక భారత జట్టు కు పలు విభాగాలులో ప్రాతినిత్యం వహించి, పెయిర్ (చైత్రదీపిక మరియు కైవల్య) స్కేటింగ్ విబాగం లో బంగారు పతకం, Inline విబాగం లో కాంస్య పతకం, Couple (చైత్రదీపిక మరియు కైవల్య) డాన్స్ విబాగం లో రజత పతకాలు సాధించి, భారతదేశం …
Read More »ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి..
-యువతీయువకులను ఈ దిశగా నడిపించాలి.. -సత్వర పారిశ్రామిక అనుమతుల జారీపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి -పారిశ్రామిక యూనిట్లకు రూ. 3.20 కోట్ల మేర ప్రోత్సాహకాలకు ఆమోదం -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ముఖ్యమంత్రి దార్శనికత అని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో అధికారులు కీలక భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన …
Read More »
Prajavartha Online Telugu News