– యోగాతోనే ఆరోగ్య వైభోగం – ప్రతి మనిషి మనసులో యోగా ముద్ర పడాలి – జిల్లాలో 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పాలన్నది లక్ష్యం – అయిదువేల మంది ట్రైనర్లతో ప్రజలకు శిక్షణ ఇస్తున్నాం – నగరంలో మూడువేల మందితో మెగా యోగాంధ్ర ర్యాలీ – ర్యాలీకి తరలివచ్చిన ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, యోగా ఔత్సాహికులు – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యోగా ఆవశ్యకతను చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్న యోగాంధ్ర ప్రచార కార్యక్రమానికి ప్రజల …
Read More »Daily Archives: June 9, 2025
“ సుపరిపాలన – స్వర్ణాంధ్ర ” కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈ నెల 12 వ తేదీన “ సుపరిపాలన – స్వర్ణాంధ్ర ” కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలిసి పరిశీలించారు. కార్యక్రమం ఏర్పాటుకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు జిల్లా …
Read More »స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి శ్రీకారం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు, 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు …
Read More »విద్యార్దులకు షైనింగ్ స్టార్స్ పేరుతో పురస్కారాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరములో పదవ తరగతి , ఇంటర్మీడియట్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 150 మంది విద్యార్దులకు షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రభుత్వ , ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలాల్లోని విద్యార్దులకు ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ పేర్కొన్నారు. సోమవారం పొన్నూరు రోడ్డులోని బి కన్వెన్షన్ హాల్ లో 2024-25 విద్యా సంవత్సరములో పదవ తరగతి , ఇంటర్మీడియట్ లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్దులకు షైనింగ్ …
Read More »కారుణ్య నియమకాలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ కారుణ్య నియమకాలకు సంబంధించి నలుగురికి నియామక ఉత్తర్వులను అందించారు. వీరిలో ఒకరికి ఉపాధి మరియు శిక్షణ శాఖలో ఆఫీసు సబార్డినేట్ గా , పశు సంవర్ధక శాఖలో ఒకరికి , ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఒకరికి , పోలీస్ శాఖలో ఒకరికి జూనియర్ ఆఫీసు అసిస్టెంట్లుగా నియమిస్తూ ఉద్యోగ ఉత్తర్వులను అందించారు. కారుణ్య నియామకం పొందిన అభ్యర్ధులు …
Read More »ప్రతి పిటీషన్ ను నిర్ణీత గడువు లోపు పరిశీలించి పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి పిటీషన్ ను నిర్ణీత గడువు లోపు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే.ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి, ఆర్డిఓ కే.శ్రీనివాస రావు 178 ఫిర్యాదులను …
Read More »నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ కమిషనర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. పిజిఆర్ఎస్ లో మేయర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల …
Read More »జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని సందర్శించిన మునిసిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని పరిశీలించేందుకు రానున్న తరుణంలో సోమవారం మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఐఏఎస్, సిడిఎంఏ డాక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్లాంట్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత ప్లాంట్ సామర్ధ్యం, పనితీరు, అవసరమైన వ్యర్ధాలు, ఏ మున్సిపాల్టీల నుండి ఎంత చెత్త వస్తుంది, …
Read More »యోగాపై అవగాహన ర్యాలీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : యోగాని ప్రతి ఒక్కరూ జీవనవిధానంలో భాగం చేసుకుంటే మెరుగైన ఆరోగ్యాన్ని పొందడానికి వీలుంటుందని ప్రత్తిపాడు శాసన సభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025లో భాగంగా జిల్లా కలెక్టరేట్ నుండి నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ వరకు యోగాపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా శాసన సభ్యులు డాక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్రంలో …
Read More »అసభ్య పదజాలంతో దూషించిన వారిని వెంటనే అరెస్టు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త సాక్షి చానల్లో రాజధాని అమరావతి మహిళలై అసభ్య పదజాలంతో దూషించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ విజయవాడ ఆటోనగర్లోని సాక్షి పేపర్ కార్యాలయాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగు మహిళల ఆధ్వర్యంలో ముట్టడించి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ తల్లిలాంటి అమరావతిని కించపరస్తూ అమరావతి మహిళలపై సాక్షి చానల్లో రిపోర్టర్ కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యల్ని ఖండిస్తూ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచార దాడి …
Read More »
Prajavartha Online Telugu News