-కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం -ప్రశ్నోత్తరాల సమయంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, మార్కెట్ అవకాశాలను విస్తరించేందుకు, మహిళా రైతుల పాత్రను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం “10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థల స్థాపన మరియు ప్రోత్సాహం” పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,000 రైతు ఉత్పత్తిదారుల …
Read More »Monthly Archives: July 2025
తీర ప్రాంత వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పులికట్ సరస్సు, నెలపట్టు పక్షి అభయారణ్యం మరియు పరిసర ప్రాంతాల్లో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక కార్యాచరణ ప్రణాళిక (AWP) కింద చేపట్టబోయే వాటర్షెడ్ మరియు ఉపాధి ఆధారిత కార్యక్రమాలపై చర్చించిన జిలా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్. తిరుపతి, జూలై 29: తీర ప్రాంత వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ నందు జిల్లాలోని పులికట్ …
Read More »నెలపట్టు పక్షి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ (ESZ), జోనల్ మాస్టర్ ప్లాన్ (ZMP) తయారీపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నెలపట్టు పక్షి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ (ESZ) కు సంబంధించిన జోనల్ మాస్టర్ ప్లాన్ (ZMP) తయారు చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్,జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అటవీ సంరక్షణాధికారి సి. శెల్వం, ఐఎఫ్ఎస్, డి.ఎఫ్.ఓ. వివేక్, ఇతర సంబందిత అధికారులతో కలసి నెలపట్టు పక్షి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ జోనల్ మాస్టర్ ప్లాన్ (ZMP) …
Read More »పోస్టర్ అడాప్షన్ గోడ పత్రికలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టర్ అడాప్షన్ గోడ పత్రికలు విడుదల చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల హక్కులను పరిరక్షిస్తూ వారికి ప్రేమ, సంరక్షణ, మరియు భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ఫోస్టర్ కేర్ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి అనాథ మరియు తల్లిదండ్రులు సంరక్షణలో లేని పిల్లల సంరక్షణకు ఒక విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ సంరక్షణ విధానంగా ఫోస్టర్ కేర్ (అడాప్షన్) వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశించిందని అని అన్నారు. ఈ మార్గదర్శకాల్లో తాత్కాలిక సంరక్షణ, దీర్ఘకాలిక …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించి, అర్జీదారునికి స్పష్టంగా వివరాలను ఎండార్స్మెంట్ చేసి తెలపాలి
-ఎన్.టి.ఆర్ ఆర్ధిక బరోసా పెన్షన్లను సకాలంలో పెన్షనర్ల వద్దకు వెళ్ళి పంపిణీ చేయాలి -జిల్లాలో పి-4 సర్వే కార్యక్రమంను వేగవంతం చేసి బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించి ఆగస్టు 4 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్.టి.ఆర్ ఆర్ధిక …
Read More »జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ, నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా జాయింట్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి జిల్లా కలెక్టర్ …
Read More »బాబు షూరిటీ మోసం గ్యారెంటీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక 34వ డివిజన్, కేదారేశ్వరపేట లో ఏపీఐడిసి మాజీ చైర్మన్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల ఆధ్వర్యంలో వారి నివాసం నందు మంగళవారం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ 34వ డివిజన్ విస్తృత స్థాయి సమావేసం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంచార్జ్ వాసా ఆదినారాయణ బాబు ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాబు మోసాలను, ప్రజలకు …
Read More »చంద్రబాబు మాటలు ప్రజలెవ్వరూ నమ్మరు… : మాజీ మంత్రి వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధి లోని వైసిపి విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు మంగళవారం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ 52వ డివిజన్ విస్తృత స్థాయి సమావేసం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంచార్జ్ బంక చాము, స్థానిక డివిజన్ ఇంచార్జ్ తంగెళ్ల రామచంద్రరావు ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాబు మోసాలను, ప్రజలకు ఇచ్చిన బాండ్లు, వైయస్ …
Read More »ఉత్తరాంధ్రలో ఇకపై నిరంతర సమీక్షలు
– జనసేనలో కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యం – కార్యకర్తల సంతోషమే మా సంతోషం – ఉత్తరాంధ్రలో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నాం – ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యవర్గం సమావేశంలో ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు -“జనసేన పార్టీలో ప్రథమ ప్రాధాన్యం కార్యకర్తలకే ఉంటుందని, కార్యకర్తల సంతోషమే మా సంతోషం..” అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అని, ఇకపై ప్రతీ నెలా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి నిరంతర సమీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన …
Read More »ఏనుగులు సంచరించే ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి
– గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇవ్వాలి – అటవీ శాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేయాలి – అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. సోమవారం ఉదయం అటవీ …
Read More »
Prajavartha Online Telugu News