-2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వయోజన జనాభా కార్యాచరణాత్మక అక్షరాస్యతను100 శాతం సాధించాలి* -2025-26 సంవత్సరానికి మన జిల్లాకు 88,687 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా తీర్చిదిద్దడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉల్లాస్ – అక్షర ఆంధ్రను పట్టిషంగా అమలు చేస్తూ నిరక్షరాసులను అక్షరాసులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ జిల్లా వయోజన విద్య శాఖ అధికారి మహమ్మద్ అజాద్, జిల్లా వయోజన శాఖ నోడల్ అధికారి …
Read More »Monthly Archives: July 2025
ఈ నెల 31వ తేదీలోపు డిస్ప్లే ఫీజు బకాయిలు మొత్తం చెల్లించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని మీడియా డివైజ్ డిస్ప్లే బోర్డ్స్ నిర్వహకులు ఈ నెల 31వ తేదీలోపు డిస్ప్లే ఫీజు బకాయిలు మొత్తం చెల్లించాలని, చెల్లించని వారి బోర్డ్ లను ఆగస్ట్ 1వ తేదీ నుండి తొలగిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో మీడియా డివైజ్ డిస్ప్లే బోర్డ్స్ నిర్వహకులతో ఫీజుల బకాయిలపై ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »శివారు ప్రాంతాల్లో అవుట్ ఫాల్ డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధానంగా శివారు ప్రాంతాల్లో అవుట్ ఫాల్ డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, అంతర్గత డ్రైన్ లు మేజర్ డ్రైన్లలో కలిసే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెష్ ల వద్ద నిలిచే వ్యర్ధాలను తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ గోరంట్ల, రెడ్డిపాలెం, సరస్వతి నగర్, జయంతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత …
Read More »ఖాళీలు ఉన్న పాఠశాలలో ప్రతిభ ఆధారంగా సీట్లు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ఇంకనూ మిగిలివున్న సీట్లకు ప్రవేశ ప్రరీక్ష రాసి సీట్లు పొందనివారు మరియు ప్రవేశ ప్రరీక్ష రాయని విధ్యార్ధిని విద్యార్థులు సీట్లు ఖాళీగా వున్న మోటూరు, బల్లిపర్రు, రుద్రవరం, పామర్రు, తిరువూరు, కృష్ణ రావు పాలెం పాఠశాలలో దరఖాస్తు చేసుకొనవలసినదిగా ఉమ్మడి జిల్లాల సమన్వయ అధికారి ఏ.మురళి కృష్ణ ఒక ప్రకటన లో తెలియజేశారు ఈ అవకాశాన్ని విధ్యార్ధిని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోగలరు అని తెలియజేశారు. …
Read More »ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు కృషిచేయండి..
– ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించండి – నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, జాబ్ మేళాల నిర్వహణపై దృష్టిపెట్టండి – జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఉండాలి – ఇంటర్న్షిప్, అప్రెంటీస్షిప్లపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్ @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా, నియోజకవర్గాల వారీగా దార్శనిక ప్రణాళికల రూపకల్పన జరిగిందని, శాఖల వారీగా కీలక పురోగతి సూచికలు (కేపీఐ)లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. వ్యవసాయ శాఖకు …
Read More »నిత్యావసరాల ధరలపై పటిష్ట పర్యవేక్షణ కీలకం..
-రైతు బజార్లు, హోల్ సేల్, రిటైల్ షాపులలో తనిఖీలతో గట్టి నిఘా ఉంచండి.. -సమిష్టి కృషితో సామాన్య ప్రజల ప్రయోజనాలు కాపాడుదాం.. -జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల ప్రయోజనాలకు భరోసా కల్పించేలా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపై పటిష్ట పర్యవేక్షణ అవసరమని, బ్లాక్ మార్కెట్ వంటి చర్యలకు పాల్పడకుండా గట్టి నిఘా ఉంచాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అధికారులను ఆదేశించారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో గురువారం జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అధ్యక్షతన …
Read More »విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీయండి…
– సమగ్ర శిక్ష ద్వారా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దండి… – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్ష ద్వారా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధనను అందించడంతో పాటు సృజనాత్మక శక్తిని వెలికితీసేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. స్వరాంధ్ర – 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీగా లక్ష్యాలను సాధించేందుకు కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్ను జిల్లా కలెక్టర్ డా. …
Read More »లక్ష్యాల సాధనకు బంగారు బాటలు వేసుకోండి
– ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి – నాణ్యమైన విద్యతో పాటు సరైన నడవడికా ముఖ్యమే – డ్రగ్స్ దుష్పరిణామాలు, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తున్నాం – ప్రతి పాఠశాలల్లోనూ కెరీర్ కౌన్సెలింగ్ తరగతుల నిర్వహణ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పరంగా మెరుగైన మార్పులు చేయడంతో ప్రవేశాలు పెరిగాయని, వీటిని సద్వినియోగం చేసుకొని కెరీర్ పరంగా నిర్దేశించుకున్న …
Read More »సైబర్ నేరాలు అరిక్టడంతో ఏపీటీఎస్ నూతన సాంకేతికతను అందిస్తుంది
-సైబర్ మోసాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు -సైబర్ సెక్యూరిటీ లో శిక్షణ పూర్తి చేస్తే ఐటీ రంగంలో అనేక అవకాశాలు -రాష్ట్రంలో టెక్నాలజీ సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చేస్తాం -మన్నవ మోహన కృష్ణ, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను రక్షించేందుకు ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. గురువారం విజయవాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్ …
Read More »వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.8 శాతం వార్షిక వృద్ధి రేటు సాదించడంలో ఆంధ్రప్రదేశ్ ది ప్రధమ స్థానం –– రాష్ట్ర గవర్నర్
-ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టులో ఘనంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవ కార్యక్రమం -విద్యార్ధులకు డిగ్రీలు, అవార్డులు అందించిన రాష్ట్ర గవర్నరు, విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్.. ఆత్కూరు(ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ 2024-25వ సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.8 శాతం వార్షిక వృద్ధి రేటు సాదించడంలో ప్రధమ స్థానంలో వుందని రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ …
Read More »
Prajavartha Online Telugu News