-విధ్యుత్ బస్సుల నిర్వహాణపై స్పష్టమైన హామి ఇవ్వనందున 7/8 తేదీల్లో ఆర్టీసి పరిరక్షణ దినం పేరు డిమాండ్లు బ్యాడ్జీలతో నిరసనలు యధావిదిగా జరుగుతాయి -విధ్యుత్ బస్సులు కొనుగోలు,మెంటినెన్సు,విధులునిర్వహాణ,ఆర్టీసిద్వారానే నిర్వహించాలని పట్టుబట్టిన జేఏసి నాయకులు -ఆర్టీసి జేఏసి చేపట్టే ఉద్యమం ఆర్టీసి పరిరక్షణ,ఉద్యోగుల హక్కులసాదనకోసమే -మాన్యాయమైన డిమాండ్లు పరీష్కారంలో ప్రభుత్వం,యాజమాన్యం చొరవచూపకపోతే ఆందోళణాకార్యక్రమాలు ఉదృతం చేస్తాం -ఆర్టీసి జేఏసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపిపిటీడీ (ఆర్టీసి) ఉద్యోగసంఘాల జేఏసి గతనెల 11 పలు డిమాండ్లతో ఇచ్చిన మెమోరాండంలో ఉన్న …
Read More »Monthly Archives: July 2026
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాలతో ఆరు ఎకరాల భూమి కబ్జాకు మాస్టర్ ప్లాన్
-ఆస్తిని లాక్కొని వృద్ధ దంపతులను గెంటేసిన కొడుకు, అల్లుడు -30 గ్రామాలకు తాగు, సాగు నీరు అందకుండా అడ్డుకుంటున్న వైసీపీ కార్యకర్త -అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు -బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితమ్మ, ఏపీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు గ్రామానికి చెందిన మునగాల శ్రీనివాసరెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇస్తూ.. “నా భూమిని 17.22.2023 న వైసీపీ ఎంపీ అవినాష్ …
Read More »బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీ లక్ష్యం
– మూడు బడ్జెట్లలో రూ.1.37 లక్షల కోట్ల కేటాయింపుతో చరిత్ర – బీసీ విద్య, గురుకులాలు, హాస్టళ్ల అభివృద్ధికి భారీ ప్రాధాన్యం – జగన్ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ సంక్షేమ కార్యక్రమాల అమలు – రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీలకు మరోసారి మంచి రోజులు ప్రారంభమయ్యాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం …
Read More »రాయపూడి APCRDA కార్యాలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలోని రాయపూడి ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఏపీ సిఆర్డీఏ సిబ్బంది, అమరావతి రైతుల కోసం సోమవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఆయుష్ వైద్య బృందానికి చెందిన డాక్టర్ శ్రీనివాసరావు, ఫార్మసిస్ట్ శ్రీమతి శ్రీలక్ష్మి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. మొత్తం 110 మంది ఈ శిబిరంలో వైద్య సేవలు పొందారు. APCRDA సోషల్ డెవెలప్మెంట్ విభాగ గ్రూప్ డైరెక్టర్ …
Read More »రైతుల సౌకర్యార్థం APCRDA అధికారిక వెబ్సైట్లో, యూనిట్ ఆఫీసుల వద్ద వార్షిక కౌలు వివరాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికై భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతుల సౌకర్యార్థం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA) కీలక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు అందించే వార్షిక కౌలు(Annuity) చెల్లింపుల స్థితిగతులను పారదర్శకంగా తెలియజేసే ఉద్దేశంతో పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్(https://crda.ap.gov.in/APCRDAV2/views/Annuity_status.aspx)లో పొందుపరచడం జరిగింది. అలాగే రాజధాని గ్రామాలలోని కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాల(LPS యూనిట్ ఆఫీసుల) వద్ద కౌలు చెల్లింపు వివరాలను ప్రదర్శించడం జరిగింది. రైతుల సౌకర్యార్థం ప్రతి యూనిట్ ఆఫీస్ వద్ద హెల్ప్ …
Read More »ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. “గ్రీవెన్స్ డే” నిర్వహణలో భాగంగా APCRDAలోని వివిధ విభాగాల అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(SDC)లతో కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ గారు సమీక్ష నిర్వహించారు. వారి విభాగాలలో పలు అంశాలపై చర్చించి..నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్లు …
Read More »‘కాన్పుల మధ్య విరామం.. తల్లీబిడ్డకు క్షేమం’
-11 నుంచి 18 వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచారం -ముగ్గురు పిల్లలు కలిగిన దంపతులకు నగదు పురస్కారం -రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాన్పుల మధ్య తగిన విరామం పాటించడం, అవాంఛిత గర్భధారణలను నివారించడం, కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11 నుంచి 18వ తేదీ వరకు …
Read More »ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి, బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉన్నందున, ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా సోమవారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,50,498 ఫారాలను (99.38 …
Read More »ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంటూరు నగర పరిధిలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ల సౌకర్యార్థం “ఇంటి నుంచే ఎన్యూమరేషన్” అనే వినూత్న సదుపాయాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిందని, ఇటీవల ఇళ్లు మారిన వారు, ప్రస్తుతం తమ …
Read More »స్ఐఆర్ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, ప్రక్రియను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో వేగవంతం చేయాలని, బిఎల్ఓల వారీగా ప్రతి రోజు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వాలని తూర్పు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీనగర్, రైల్ పేట ప్రాంతాల్లోని పలు పోలింగ్ బూత్ల పరిధిలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, ప్రక్రియను …
Read More »
Prajavartha Online Telugu News