Breaking News

Monthly Archives: July 2026

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగింపు

-ఎమ్మెల్యే వంశీకృష్ణ‌, జేసీ విద్యాధ‌రితో క‌లిసి వివ‌రాలు వెల్ల‌డించిన ఐజీ గోపీనాథ్ జెట్టీ -భారత తీర రక్షక దళం, నౌకాదళం, కోస్టల్ సెక్యూరిటీ సమన్వయంతో గాలింపు చర్యలు -కర్రి చిన్నను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు.. 06వ తేదీ రాత్రికి మ‌ర్చెంట్ బోటు వ‌చ్చే అవ‌కాశం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం సముద్ర తీరానికి సమీపంలో గల్లంతైన IND-AP-MM-VS-83 మెకనైజ్డ్ ఫిషింగ్ బోటులోని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను నిరంతరాయంగా కొనసాగుతుంద‌ని విశాఖ రేంజ్ ఇన్‌స్పెక్టర్ …

Read More »

విస్తృత ప్రయోజనం… మేలైన ప్రయోగం

-‘మీ మార్ట్’ లతో సరికొత్త విపణి విప్లవం -బయటి మార్కెట్ కంటే తక్కువకే అందుబాటులో సరకులు -మొదటి దశలో 1000 మార్టులతో ప్రారంభం -డీలర్లకు ఆర్థిక భరోసా.. ప్రజలకు నాణ్యమైన సరకులు -భవిష్యత్తులో డిజిటల్ రూపీతో అనుసంధానం వల్ల ప్రజల జీవన విధానంలోనూ మార్పులు -చౌక డిపోలకు ఆధునిక కళ -గుంటూరు రూరల్, లాలూపురంలో ‘‘ మీ మార్టు ’’ ను ప్రారంభించిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బహిరంగ మార్కెట్లోని సరకుల …

Read More »

‘కాన్పుల మధ్య విరామం.. తల్లీబిడ్డకు క్షేమం’

-11 నుంచి 18 వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచారం -ముగ్గురు పిల్లలు కలిగిన దంపతులకు నగదు పురస్కారం -రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాన్పుల మధ్య తగిన విరామం పాటించడం, అవాంఛిత గర్భధారణలను నివారించడం, కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11 నుంచి 18వ తేదీ వరకు …

Read More »

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు (O&M) అర్హత కలిగిన ప్రైవేట్ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తోన్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-రూ. 306.29 కోట్లతో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 95.51 % పూర్తి -హార్బర్ నిర్వహణలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి నిర్ణయం -ప్రైవేట్ నిర్వహణతో పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్, వేలం వ్యవస్థ మరింత సమర్థవంతంగా నిర్వహణ & మత్స్యకారులకు మెరుగైన సేవలు -పారదర్శక వేలం విధానంతో మధ్యవర్తుల ప్రభావం తగ్గింపు & మత్స్యకారులకు పోటీ ధరలు, అధిక ఆదాయం లక్ష్యం -జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా 6,100 మంది మత్స్యకారులకు …

Read More »

ఎపి సచివాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ శిబిరాన్నిప్రారంభించిన సిఇఓ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఈనెల 6వ తేదీ నుండి 8వ తేది వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఎపి సచివాలయం మూడవ భవనం అప్సా(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం) హాల్లో ఏర్పాటు చేసిన ఈశిబిరాన్ని ఆయన ప్రారంభించి ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు.మూడు …

Read More »

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు.హైకోర్టు మొదటి కోర్టు హాల్లో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురషోత్తమ్ కుమార్ చింతలపూడిలచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా …

Read More »

“హే రామ్” అనడానికి జగన్‌కు కనీస అర్హత లేదు

-ఐదేళ్ల విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి -ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ‘హే రామ్’ అనే పదం తరచూ వినిపిస్తోందని, అయితే ‘హే రామ్’ అనేది రాజకీయాల్లో వాడుకునే స్లోగన్ కాదని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ జగన్ వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నేడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీరాముడు అంటే …

Read More »

“ఆదాయ పన్ను మరియు జీఎస్టీ రిటర్న్స్” పై వర్క్స్ షాపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో కామర్స్ విభాగం ఆధ్వర్యం రెండు రోజుల లో “ఆదాయ పన్ను మరియు జీఎస్టీ రిటర్న్స్” పై వర్క్స్ షాపు ను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా సిస్టర్ ఇన్నాసమ్మ మరియు కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేన క్వాడ్రస్ లు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సిఎ జయంత్ ఉప్పలూరు చైర్మన్ (I C A I) విజయవాడ, మరియు వేమూరి వీర పవన్ సెక్రటరీ ICAI మరియు సిఎ రాజేష్ తదితరులు ఆదాయ పన్ను …

Read More »

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పోరాటం

-తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆర్టీఐ కార్యకర్త విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవస్థలో పారదర్శకత కోసం ఆర్టీఐ చట్టం ఒక శక్తివంతమైన ఆయుధమని, అయితే దానిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త నాగార్జునరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం, వేటపాలేనికి చెందిన తాను 2010 నుంచి జర్నలిస్టుగా మరియు ఆర్టీఐ కార్యకర్తగా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు సమాచార కమిషన్ వద్ద తాను వందలాది అప్పీళ్లు …

Read More »

అన్ని సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాం – ఎంపీ చిన్ని

-విజయవాడ రైల్వే స్టేషన్లో ఎంపీ కేశినేని చిన్ని ఆకస్మిక తనిఖీ -ప్రయాణికులు కార్మికులతో నేరుగా మాట్లాడిన ఎంపీ చిన్ని -స్టేషన్లో పరిస్థితులు సమస్యలు వివరించేందుకు ఎంపీ దగ్గరకు వచ్చిన కార్మికులు,ప్రయాణికులు -ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ అధికారులతో మాట్లాడిన చిన్ని -ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు తెలిపిన చిన్ని -బి ఆర్ కే సంస్థ ఆధ్వర్యంలో పాసింజర్ రెస్ట్ రూమ్స్ ను ప్రారంభించిన ఎంపీ చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో …

Read More »