-జూలై 9న విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం – మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని ఆహ్వానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం జెడ్ఈడీ (ZED), జీఈఎం (GEM), లీన్ (LEAN) పథకాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని 2026 జూలై 9వ తేదీ (గురువారం) విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలైన జెడ్ఈడీ (Zero Defect Zero Effect), జీఈఎం (Greening Entrepreneurship …
Read More »Monthly Archives: July 2026
112 మందికి రూ.70.64 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తోంది: యార్లగడ్డ -కూటమి ప్రభుత్వంలో వైద్య సహాయం వేగంగా అందుతోంది: ఎమ్మెల్యే -గత 20 రోజుల్లో 154 మందికి రూ.94.70 లక్షల సీఎంఆర్ఎఫ్ సహాయం -ఈ నెల 17న కేసరపల్లిలో హెచ్సీఎల్ ఉచిత AI ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం -యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే నా లక్ష్యం: యార్లగడ్డ -సీ-డాక్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయన్న ఎమ్మెల్యే -పోలవరం–ఏలూరు కాలువ అనుసంధానం, హెచ్ఎల్బీ పనులు త్వరలో ప్రారంభం: ఎమ్మెల్యే -గన్నవరాన్ని ఉద్యోగాల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం: …
Read More »షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన తర్వాతే ఏఈఆర్వోలు చర్యలు తీసుకోవాలి…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్–2026) కార్యక్రమంలో షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బిఎల్వోలు సేకరించిన ప్రతి షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓటును సంబంధిత ఏఈఆర్వోలు స్వయంగా బిఎల్వోలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మంగళవారం …
Read More »బుడమేరులో వ్యర్థాలు, పూడిక తొలగింపు పనులు ముమ్మరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో బుడమేరు కాలువలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం వ్యర్థాలు, పూడిక తొలగింపు పనులు చేపడుతోంది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు సూచనలతో బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రామకృష్ణాపురం వద్ద బుడమేరు కాలువలో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను యంత్రాల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ, వర్షపు …
Read More »పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
-పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో జీరో వేస్ట్ లక్ష్యం -రియల్ టైమ్ గవర్నెన్సు నుంచి వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి రియల్ టైమ్లోనే ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రెస్పాన్స్ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవల్ని అందించగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. సీఎస్ ఆధ్వర్యంలో మల్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ సమావేశం జరగాలి. విశాఖ సముద్రం తీరంలో బోటు మునిగి …
Read More »వనరుల సద్వినియోగంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి
-హార్టీకల్చర్ సిరులకు లింగాల మండలం కేస్ స్టడీ -51.88 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ‘వైజాగ్ బే సిటీ’ -ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 రీజియన్లలో స్పోర్ట్స్ సిటీలు -6 నెలల్లో ఏఈఆర్, టీఈఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి -రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనమిక్ ప్రొఫైల్ రూపకల్పన -ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల తర్వాతే తుది ప్రణాళిక -విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త …
Read More »మత్స్యకారుడు కర్రి చిన్నా సురక్షితంగా తీరానికి తరలింపు
-గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ -నేవీ, కోస్టు గార్డు నౌకలతో పాటు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు -సెర్చ్ ఆపరేషన్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రంలో బోటు తిరగబడిన ఘటనలో వాణిజ్య నౌకకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారుడు కర్రి చిన్నాను అధికార యంత్రాంగం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ లో కర్రి చిన్నాను ఐఎన్ఎస్ డేగాకు అధికారులు తరలించారు. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రికి తరలించి …
Read More »ఒడిశా తీరంలో సురక్షితంగా ఉన్న మత్స్యకారులు క్షేమంగా వైజాగ్ చేరుకోనున్నారు
– వైద్య పరీక్షల్లో ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారణ – మంగళవారం ఉదయం విశాఖపట్నానికి చేరుకోనున్నారు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశాలోని పరదీప్ తీరంలో చిక్కుకున్న మత్స్యకారులు అందరూ సురక్షితంగా పరదీప్ నౌకాశ్రయానికి చేరుకున్నారని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను తీసుకొచ్చిన రెస్క్యూ బోటు ప్రస్తుతం భారత కోస్ట్ గార్డ్ నౌక వద్ద పరదీప్ హార్బర్లో ఉందని మంత్రి తెలిపారు. అక్కడే మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు …
Read More »గల్లంతైన మత్స్యకారుల కోసం సహాయక చర్యలు ముమ్మరం
– ఒక మత్స్యకారుడిని సురక్షితంగా వైజాగ్ కు తీసుకొచ్చిన నేవీ, మెరుగైన వైద్యం కోసం ఐఎన్ఎస్ డేగాకు తరలింపు – మిగిలిన మత్స్యకారుల కోసం రేయింబవళ్లు గాలింపు కొనసాగుతోంది: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకార పడవలోని ఆరుగురు మత్స్యకారుల కోసం భారత కోస్ట్ గార్డ్, భారత నౌకాదళం, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ తదితర సంస్థలు సమన్వయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు …
Read More »గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం సమన్వయంతో సముద్రంలో విస్తృత స్థాయిలో గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే భారత తీర రక్షక దళానికి చెందిన ఐసీజీఎస్ కనక్ లతా బరువా (ICGS Kanak Lata Barua), ఐసీజీఎస్ వీర (ICGS Veera) నౌకలను గాలింపు ప్రాంతానికి మోహరించారు. అలాగే మూడు హెలికాప్టర్లను రంగంలోకి దింపి సముద్రంలో విస్తృతంగా గాలింపు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలను విశాఖపట్నంలోని రీజినల్ …
Read More »
Prajavartha Online Telugu News