గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కురిసే వర్షాల వలన ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు కాలువలలోకి వెళ్ళేలా స్ట్రోం వాటర్ డ్రెయిన్ (వర్షపు నీరు) పారుదల వ్యవస్తను పటిష్టం చేస్తున్నామని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. మంగళవారం కమిషనర్ ఛాంబర్ నందు యస్.ఈ.జి.హెచ్ అసోసియేట్ బృంద ప్రతినిధులు నగరంలోని ప్రధాన అవుట్ ఫాల్ డ్రెయిన్ ప్రాంతాలైన బ్రాడీపేట, కొబాల్ద్ పేటల్లోని పీకల వాగు, ఇన్నర్ రింగ్ రోడ్డు రిలయన్స్ వద్ద గల అంబేద్కర్ వాగు, బుడంపాడు, …
Read More »Monthly Archives: July 2026
గుంటూరు నగరాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాబోయే జూలై 31వ తేదీ లోపు నగరంలో అవెన్యూ ప్లాంటేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, పార్క్ విభాగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఏడిహెచ్ శాంతి, ఏఈ నాసరయ్యలతో ప్లాంటేషన్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాంటేషన్ ని మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా, నగర ప్రజల భాగస్వామ్యంతో …
Read More »హస్తకళాకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం… : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-లేపాక్షి హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్పో 2026 ఘన ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “లేపాక్షి హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్పో 2026” కార్యక్రమాన్ని విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC …
Read More »రికార్డుల నిర్వహణలో పారదర్శకత, నిబంధనల అమలే అధికారులకు రక్షణ కవచం
-ఆర్థిక క్రమశిక్షణ, పకడ్బందీ డాక్యుమెంటేషన్, ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి -గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామపంచాయతీ పరిపాలనలో నిబంధనలను కచ్చితంగా పాటించడం, ప్రతి పనికి సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించడం, ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా మాత్రమే అధికారులు భవిష్యత్తులో ఎదురయ్యే క్రమశిక్షణాపరమైన ఇబ్బందులను నివారించగలరని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అన్నారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గ్రామపంచాయతీ …
Read More »అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై అవగాహన -సహాయం కోసం మీ బిఎల్ఓ లను సంప్రదించాలి -పెనమలూరులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు, ప్రజలు సమష్టిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు అందజేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు మరియు కూటమి నేతలతో కలిసి అందజేశారు. . 35 వ డివిజన్ , పేజ్జోని పేటకు చెందిన చెందిన రంజి కనక మహాలక్ష్మి కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎంఎల్ఏ సుజన చౌదరి ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కు విశేష స్పందన లభిస్తోంది. ఎం ఎల్ ఏ ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు, కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, …
Read More »షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి అభివృద్ధికి మరియు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఎం ఎల్ ఏ సుజన చౌదరి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేపట్టారు. ఎంఎల్ఏ సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మంగళవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆసుపత్రి సూపరిండెండెంట్ డాక్టర్ పీ సారమ్మ మరియు వైద్యులతో మాట్లాడి ఆస్పత్రి అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఈ …
Read More »అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, జలియాన్వాలా బాగ్ను సందర్శించిన కృష్ణా డీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్థాగత అభ్యాసం, విజ్ఞాన మార్పిడి, ఆధునిక బ్యాంకింగ్ విధానాల అవగాహన, ఉత్తమ విధానాల అమలు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (APCOB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయన పర్యటనలో భాగంగా, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC Bank) చైర్మన్ నెట్టెం రఘురామ్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన 12 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) చైర్మన్ల ప్రతినిధి బృందంతో కలిసి …
Read More »ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్ ‘SCCI’ ప్రత్యేక సదస్సు
-పాల్గొన్న సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, IAS -ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలకు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల కితాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ బ్యాంక్ (World Bank) ఆర్థిక సహాయంతో భారతదేశంలో కొనసాగుతున్న వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్వహణ సామర్థ్యాన్ని, క్షేత్రస్థాయి అమలును మరింత బలోపేతం చేయడం కోసం ఉద్దేశించిన మూడు రోజుల “స్ట్రెంథెనింగ్ క్లైంట్ కెపాసిటీ ఫర్ ఇంపాక్ట్” (SCCI) ప్రత్యేక శిక్షణా సదస్సు మంగళవారం న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ‘హోటల్ లీ మెరిడియన్’లో ఘనంగా ప్రారంభమైంది. జూలై …
Read More »
Prajavartha Online Telugu News