విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నాటికి సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,59,724 మంది వివరాలను డిజిటలైజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. వీరిలో 2002 ఓటరు జాబితాలో వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు …
Read More »Monthly Archives: July 2026
వర్షపు నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా విద్యాధరపురం, బైపాస్ రోడ్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్బీ కాలనీ, ఊర్మిళా సుబ్బారావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో బైపాస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వ …
Read More »గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత
-2 ఏళ్లల్లో ఇరిగేషన్ రంగానికి రూ.24 వేలకోట్లు ఖర్చు -ప్రకటించిన క్యాలెండర్ కు అనుగుణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు -డబ్బులిచ్చి మరీ గొడ్డలి పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది -పవన్ ను అవమానిస్తున్నారు… వాళ్ల కుటుంబ సభ్యులను కించపరుస్తున్నారు -పిచ్చుకలంకలో రైతుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -ధవళేశ్వరం బ్యారేజీకి రూ.153 కోట్లతో 117 కొత్త గేట్ల eఏర్పాటు పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి కొత్తపేట/ఆత్రేయపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »ఫాస్ట్ ట్రాక్లో పోలవరం పనులు
-ఆగస్టు 14న అనకాపల్లికి గోదావరి జలాలు -సెప్టెంబరు 1 తేదీన వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం -రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులు వేగంగా పూర్తి -జలధార-జలహారతి పనులకు ప్రతీ జిల్లాకు రూ.2 కోట్లు మంజూరు -పోలవరం ప్రాజెక్టు వద్ద మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -పోలవరం ప్రాజెక్టు పరిశీలన, అధికారులతో సమీక్షించిన సీఎం పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది ఆగస్టు 14 తేదీన అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముందు అనకాపల్లి …
Read More »ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం
-మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి -బడుగు, బలహీన వర్గాల విద్యకు అధిక ప్రాధాన్యం -ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు : మంత్రి సవిత -త్వరలో కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు -ఏ ఎన్నికల్లోనైనా కూటమిదే విజయం తథ్యమన్న మంత్రి సవిత -ఎస్సీ విద్యార్థులకు 3 ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు : మంత్రి బాలవీరాంజనేయ స్వామి -రూ.45 కోట్లతో టంగుటూరు ఎంజేపీ స్కూల్ కు శాశ్వత భవనం -త్వరలో భూమి పూజ చేస్తామన్న బాలవీరాంజనేయ స్వామి -రూ.65 లక్షలతో బీటీ రోడ్డును …
Read More »మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి “మత్స్యకారుల సేవలో” (Marine Fishing Ban Relief) కార్యక్రమం కింద సముద్ర వేట నిషేధ కాల భృతి విడుదలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)ను సోమవారం విడుదల చేసింది. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.256.776 కోట్లు విడుదల చేయగా, రెండో విడతలో సాంకేతిక, ఇతర కారణాల వలన మిగిలిన 5,910 మంది లబ్ధిదారులకు రూ.11.82 …
Read More »హజ్ -2027 యాత్ర లో “షార్ట్” హజ్ సౌకర్యం
-తక్కువ రోజులు కావాలనుకునే వారికి అనుకూలం -ఆప్షన్ ద్వారా షార్ట్ హజ్ ను సద్వినియోగం చేసుకోవాలి -మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర మక్కా హజ్ యాత్ర లో కుదిరించబడిన రోజులతో “షార్ట్” హజ్ యాత్ర సౌకర్యాన్ని కేంద్ర హజ్ కమిటీ కల్పించినట్లు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.తక్కువ రోజుల వ్యవధి తో హజ్ యాత్ర పూర్తి చేయాలనుకునే వారు ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా అవకాశాన్ని పొందవచ్చని అమరావతిలో సోమవారం విడుదల …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి డిజిటల్ విద్యకు శ్రీకారం
-పూర్తి పారదర్శకతతో అత్యాధునిక Google Gemini AI ఆధారిత Chromebook ల కొనుగోలు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి డిజిటల్ విద్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI), …
Read More »అందరికీ సంస్కృతం అకాడమీ లక్ష్యం:ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పండితులు మాత్రమే సంస్కృతం అధ్యయనం చేయగలరన్న అపోహను దూరం చెయ్యాలి అన్న లక్ష్యం తో సంస్కృత అకాడమీ పని చేస్తుంది అని అందుకు తగ్గ మార్గ నిర్దేశం చేయాల్సిందిగా వడ్డే శ్వరంలోని తెలుగు మరియు సంస్కృత అకాడమీ లో సోమవారం జరిగిన సంస్కృత మేధావుల సదస్సు ను ఉద్దేశించి.. చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర అన్నారు. దేశం భిన్న కులాలు, మతాలు గా విడిపోయిన ఈ సంధికాలం లో దేశం మొత్తాన్ని కలిపి …
Read More »రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్ తయారి సన్నద్ధతపై సిఎస్ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్ తయారి సన్నద్ధతపై సోమవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రెండవ దశ జాబ్ కేలండర్ కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఇ-హెచ్ఆర్ఎం,లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ కు అనుగుణంగా నోటిఫికేషన్, నూతన లోకల్ కేడర్లలో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్,అన్ని కేడర్లలో ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా …
Read More »
Prajavartha Online Telugu News