Breaking News

Monthly Archives: July 2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

కేబినెట్ ఉప సంఘానికి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక సూచనలు

-ఈ నెలాఖరులోగా ప్రత్యేక న్యాయస్థానం పని ప్రారంభించాలి -సీఐడీతో డెడికేటెడ్ బృందం వెనువెంటనే నియమించాలి -యాజమాన్యపు బినామీ ఆస్తులు అన్నింటినీ అటాచ్‌మెంట్ చేయాలి -కంపెనీ భూములను చిన్న కమతాలుగా చేసి బహిరంగ వేలం వేయాలి -2015కి ముందు రిజిష్ట్రర్డ్ స్థలాలు బాధితులు, కొనుగోలుదారులకు అందించాలి -ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీవీ చంద్రశేఖర్ విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత మార్చి 6వ తేదీన నిరవధిక దీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు ప్రత్యేక కోర్టు, మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు …

Read More »

రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సేకరణ నిలిపివేయాలి

-బుల్డోజర్లు, జేసీబీలు, ప్రొక్లెయిన్ల సంస్కృతికి స్వస్తి పలకాలి -ఉండవల్లి రైతులపై దౌర్జన్యం దుర్మార్గం -పంటలు ధ్వంసం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని ప్రాంతం పరిధిలోని ఉండవల్లి గ్రామ రైతుల భూముల్లోకి బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లు, జేసీబీలను దింపి, దౌర్జన్యంగా భూములను చంద్రబాబు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఒకవైపు హైకోర్టులో కేసు విచారణ …

Read More »

సౌత్ కొరియాలో విజయవంతమైన మంత్రి లోకేష్ పర్యటన

-భారత్-కొరియా సంబంధాల బలోపేతంలో నూతన అధ్యాయం -వారంరోజుల పర్యటనలో 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు -లోకేష్ స్పీడ్ చూసి పల్లి..పల్లి మంత్రి అంటూ కొరియన్ ప్రతినిధుల ప్రశంసలు సియోల్ (సౌత్ కొరియా), నేటి పత్రిక ప్రజావార్త : భారత్ – కొరియా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా (సౌత్ కొరియా) ఆహ్వానం మేరకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన సౌత్ కొరియా పర్యటన విజయవంతమైంది. మంత్రి లోకేష్ బృందానికి దక్షిణ కొరియా ప్రభుత్వంతోపాటు …

Read More »

వైసీపీకి రాజకీయ పార్టీ లక్షణాలు లేవు

-గొడ్డలి, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ అస్త్రం -కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ఒక వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల సంపద ఆవిరైంది -తెలంగాణలో ఆరుగుర్ని చంపిన హంతకుడికి… ఏపీలో కుటుంబాన్ని వేధించిన జగన్‌కు దగ్గరిపోలికలు -మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని …

Read More »

వాస్తవాలు మాట్లాడే ధైర్యం గొడ్డలి పార్టీకి లేదు

-విద్వేషాలు రెచ్చగొట్టే వారి నైజాన్ని చెబుతూనే ఉండాలి -ప్రభుత్వానికి-పార్టీకి పార్టీ శ్రేణులే వారధి -టీడీపీ ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియాను దుష్ప్రచారం, విద్వేష రాజకీయాలకు వేదికగా మారుస్తూ అశాంతిని రేకెత్తించే గొడ్డలి పార్టీ ప్రయత్నాలను టీడీపీ సహా కూటమి పార్టీల శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో …

Read More »

ధవళేశ్వరం… మరింత పటిష్ఠం

-కొత్తగేట్లు అమర్చే పనుల్ని ఈనెల 13న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు -రూ.152.95 కోట్లతో 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్త గేట్లను బిగించనున్న ప్రభుత్వం -2014లో రూ.31.77 కోట్లతో 58 గేట్లకు మరమ్మతులు -ధవళేశ్వరం బ్యారేజ్ రక్షణపై తీవ్ర నిర్లక్ష్యం చూపిన వైసీపీ సర్కార్ -సీడబ్ల్యూసీ సూచనతో గేట్ల మార్పునకు ప్రజా ప్రభుత్వం ముందడుగు -పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి -అదే రోజున పోలవరం ప్రాజెక్టు పరిశీలన… అధికారులతో సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఉభయ …

Read More »

జనంతోనే అభివృద్ధి, జనాభా ఉంటేనే భవిష్యత్తు

-జనాభా నిర్వహణ దేశానికి, రాష్ట్రానికి అత్యవసరం -ప్రజలతో సంప్రదించి ‘పిల్లలే సంపద’ కార్యక్రమం -యువత నైపుణ్యం-వృద్ధుల అనుభవం సమాజానికి ఆస్తి -మైక్రో ఫ్యామిలీలు వద్దు, ఉమ్మడి కుటుంబమే ముద్దు -ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనాభా నియంత్రణ కాకుండా జనాభా సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులోనే ‘పిల్లలే సంపద’ అనే మాటను నిజం చేసి చూపుతామని సీఎం అన్నారు. విజయవాడలో ప్రపంచ జనాభా …

Read More »

వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

-ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం -బాధితులకు అవసరమైన పూర్తి సహాయం అందించాలని అధికారులకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది వియత్నాం పర్యటనకు వెళ్లగా, వారిలో 19 మంది ప్రమాదానికి గురైన బోటులో ఉన్నారు. ఈ ప్రమాదంలో కడప …

Read More »

-యువతే రాష్ట్రాభివృద్ధికి అసలైన సంపద – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

-స్థానిక డా. బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో శనివారం నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్భంగా గద్దె రాంమోహన్ మాట్లాడుతూ… గతంలో జనాభా నియంత్రణ కోసం “ఇద్దరు లేదా ముగ్గురు”, అనంతరం “ఒక్కరు లేదా అసలు వద్దు (One or None)” వంటి నినాదాలతో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేసి, ఆపరేషన్లకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు …

Read More »