-ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయంలో అవగాహన సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు విజయవాడ నగర పరిధిలోని నాయీ బ్రాహ్మణులకు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ అందుకుని ఎంటర్ ప్రెన్యూర్స్ గా తయారైందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఈ అవగాహన సదస్సు నిర్వహించటం జరిగింది. ఈ సదస్సులో ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ కో-ఆర్ఢినేటర్ …
Read More »Daily Archives: March 4, 2025
ఐపీఎల్ మ్యాచులకు వైజాగ్ క్రికెట్ స్టేడియం సిద్దం
-ఏసీఏ-వీడీసీఏ స్టేడియం పరిశీలించిన ఎసిఎ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఐపీఎల్ క్రికెట్ మ్యాచులకు ముందు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ప్రధాన నవీకరణలను ప్రకటించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంతోషంగా ఉందని ఎసిఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. వైజాగ్ లోని ఏసీఏ-వీడీసీఏ ( ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్/విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ) స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించడానికి స్టేడియంను సందర్శించారు. ఈ మేరకు ఎంపి …
Read More »ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశువైద్యుల క్రికెట్ లీగ్ -2025
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశువైద్యుల క్రికెట్ లీగ్ -2025, నాగార్జున యూనిర్సిటీ రోడ్డులోని డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ నందు ఘనంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక సంచాలకులు డా. దామోదర్ నాయుడు , ఆంధ్ర ప్రదేశ్ గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, డా. రజనీ కుమారి , గుంటూరు జిల్లా పశుసంవర్ధక …
Read More »మొండి బకాయిలను ఈ నెల 10వ తారీఖులోపు చెల్లించాలి…
-నగర పాలక సంస్థకు చెల్లించవలసిన మొండి బకాయిలను ఈ నెల 10వ తారీఖులోపు చెల్లించాలని, చెల్లించనిచొ బకాయిదారుల ఆస్తుల సీజ్ చేయుటయేకాక బకాయిదారుల జాబితాలను బహిరంగ ప్రదేశాలలో ప్రచురించుట జరుగుతుంది… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఏ.యస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థకు దీర్ఘకాలికంగా మరియు మొండి బకాయిలున్న ఆస్తి పన్ను యజమానులకు పన్ను చెల్లింపునకు ఈ నెల 10 వరకు మాత్రమె ఆఖరి గడువు, బకాయిదారులు ఆస్తి పన్ను బకాయిలను, ప్రస్తుత సంవత్సరపు పన్నును వెంటనే …
Read More »వేగవంతమైన శంకరవిలాస్ ఆర్.ఓ.బి నిర్మాణ విస్తరణ పనులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పెరిగిన ట్రాఫిక్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరంలోని శంకర్ విలాస్ ఆర్.ఓ.బి నిర్మించుటకు ఇప్పటికే అనుమతులు మంజూరయ్యాయని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నగర పాలక సంస్థ తరుపున చేపట్టవలసిన రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపడుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎఎస్ తెలిపారు. మంగళవారం జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారుల ఆధ్వర్యంలో హిందూ కాలేజి నుండి ఏసి కాలేజి వరకు ఏఈఎల్సీ, ప్రభుత్వ భవనాలు, అరండల్ పేట 2వ లైన్ …
Read More »సెప్టిక్ ట్యాంకర్లు తప్పనిసరిగా ఫీకల్ స్లెడ్జి ని నగరపాలక సంస్థ ఫీకల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లోనే అన్ లోడ్ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంకర్లు తప్పనిసరిగా ఫీకల్ స్లెడ్జి ని నగరపాలక సంస్థ ఫీకల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లోనే అన్ లోడ్ చేయాలని, రోడ్ల పక్కన, డ్రైన్లలో చేస్తే భారీ అపరాధ రుసుం విధిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ సుద్దపల్లి డొంక రోడ్ లోని జిఎంసి ఎఫ్ఎస్టీపిని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎఫ్ఎస్టీపి సామర్ధ్యం, ప్రతి రోజు వస్తున్న …
Read More »సచివాలయ కార్యదర్శులు పని వేళల్లో సచివాలయంలో ఉండాలి
-అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు -సచివాలయాల ఆకస్మిక తనిఖీల్లో కార్యదర్శుల పనితీరు పై కమిషనర్ ఆగ్రహం -విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై చర్యలు తప్పవు -నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తూ, పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ శ్యామల …
Read More »వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఇరిగేషన్, ఐసిడిఎస్ తదితర శాఖల అధికారులతో వేసవిలో తాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో …
Read More »స్వర్ణ పంచాయతీ వెబ్ సైట్ ను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం. కె.పవన్ కల్యాణ్
-పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7వ తేదీ శుక్రవారం గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లాంచనంగా ప్రారంభించనున్నారన్నారు. కార్యక్రమానికి చేపట్టవలసిన ఏర్పాట్లను మంగళవారం ఉదయం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, డైరక్టర్ యం.కృష్ణ తేజ , జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, …
Read More »ఎక్కువగా పన్ను బకాయిలు ఉన్న అసెస్మెంట్స్ కు నీటి కుళాయిలు, భూగర్భ డ్రైనేజీల కనెక్షన్లు తొలగించండి…
-జప్తు నోటీసులు జారీ చేయండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎక్కువగా పన్ను బకాయలు ఉన్న ప్రాంతాలను ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం సాయంత్రం తన పర్యటనలో భవానిపురం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎక్కువ కాలం నుండి పన్ను బకాయిలు ఉన్న వారికి చట్టపరంగా నీటి కుళాయిలు, భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు తొలగించాలని, జప్తు నోటీసులు జారీ చేయాలని, పన్ను …
Read More »
Prajavartha Online Telugu News