-వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లు సోమవారం మధ్యాహ్నం నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. SSC పబ్లిక్ పరీక్షల, మార్చి-2025 హాల్ టిక్కెట్లను వాట్సాప్ – మన మిత్ర ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా తొలిసారిగా ప్రక్రియ ప్రారంభించామన్నారు. వాట్సాప్ లో ఇలా …
Read More »Monthly Archives: March 2025
ఈ నెల 5వ తేదీన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమము…
-జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి డీఎంఎఫ్ విజయ కుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 5 వ తేదీ బుధవారం జిల్లాలోని 17 మండలాల్లో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సామూహిక పద్దతిలో వరి పండించు 141 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మరియు శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు.. కార్యక్రమంలో గ్రామ రైతు సోదరులు అందరూ సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఆ …
Read More »క్రొత్త MSME కస్టమర్లకు అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ ఆఫీస్ (వన్ టౌన్, విజయవాడ)లో సోమవారం MSME ఔట్రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహించి, బ్యాంక్ యొక్క పాత్ర మరియు క్రొత్త MSME కస్టమర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మువ్వల శ్రీధర్, రీజనల్ హెడ్,విజయవాడ స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమం మొదలవగా, ఎం.ఎస్. రామారావు, డిప్యూటీ జోనల్ హెడ్ ఈ ఔట్ రీచ్ క్యాంపును నిర్వహించడంలోని హేతుబద్ధతపై మరింత అవగాహన కల్పించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఆఫీస్, ముంబై …
Read More »ప్రాథమిక దశలోనే వినికిడి సమస్యలను గుర్తించాలి…
– ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి – ప్రపంచ వినికిడి దినోత్సవ ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వారి ఆరోగ్యకర జీవితానికి మంచి పునాది వేయొచ్చని.. చెవి సంరక్షణ, వినికిడి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో …
Read More »బాలల న్యాయ చట్టం 2015 లోని సెక్షన్ 41 క్రింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలచే నడుపబడుతున్న బాలల సంరక్షణ కేంద్రాలు బాలల న్యాయ (జువెనైల్ జస్టిస్) చట్టం 2015 లోని సెక్షన్ 41 క్రింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో ఆయా బాలల సంరక్షణ కేంద్రాల యాజమాన్యాలను కోరారు. ఇందుకొరకై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. కొంతమంది బాల సంరక్షణ కేంద్రాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రకటన …
Read More »మహిళా శక్తి,ని, యుక్తిని చాటిచెప్పేలా మహిళా దినోత్సవ వేడుకలు
– సరైన కార్యాచరణతో ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధంకండి – సమన్వయ శాఖల అధికారులకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా శక్తిని, యుక్తిని చాటిచెప్పేలా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల సన్నద్ధతపై చర్చించేందుకు కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »కంది సాగులో యాంత్రీకరణ ఆవశ్యకతకు గుర్తింపు
-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -కంది పైరు ఎదుగుదలలో వాటి ఎత్తు ,వెడల్పుల నిడివి వల్ల పిచికారీ ఇబ్బంది , కోత,నూర్పిడి లో ఎదురవుతున్న సమస్యలను అధిగమించటానికి యాంత్రీకరణ పై దృష్టి పెట్టాం -గత ఖరీఫ్ 24 సంవత్సరం లో గణనీయంగా 3.62 లక్షల హెక్టార్ల వరకు పెరిగిన కంది విస్తీర్ణం .ఉత్పత్తి అంచనా 2.52 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి -కందిసాగు ఎక్కువగా వున్న అనంతపురం ,సత్యసాయి ,ప్రకాశం జిల్లాలలో ఉత్పత్తి ,ఉత్పాదకత పెంచడానికి మరింత దృష్టి పెట్టాం విజయవాడ, …
Read More »హైదరాబాద్ లో ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆస్తులను పరిశీలించిన అబ్దుల్ అజీజ్
-ఆస్తులను పరిరక్షించి, అభివృద్ధి పరుస్తాం. -తద్వారా వక్ఫ్ బోర్డ్ కు ఆదాయాన్ని పెంచుతాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ నగరంలోని బీకే గూడా, ఎస్సార్ నగర్, హిమాయత్ నగర్ లలో గల కర్నూల్ అంజుమన్ – ఏ – ఇస్లామియా కు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. బి.కె గూడా నందు గల 3.40 ఎకరాల వక్ఫ్ భూమిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ …
Read More »పదవ తరగతి పరీక్షలు నిజాయితీగా నిర్వహిద్దాం… : కడప ఆర్జెడి శామ్యూల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు తిరుపతిలోని కశ్యప ఆడిటోరియం లో జిల్లా పదవ తరగతి చీఫ్ సూపర్డెంట్లు మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్ల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కడప ఆర్జెడి కే. శామ్యూల్ మాట్లాడుతూ మార్చి 17న ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను పూర్తి నిష్పక్షపాతంగా, కాపీయింగ్ కు ఎలాంటి అవకాశం లేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రధానమైన సూచనలు: 1. పరీక్షల నిర్వహణ చీఫ్ సూపర్డెంట్లు మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలి. 164 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్ …
Read More »నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం, 2nd లాంగ్వేజ్ పేపర్ – II పబ్లిక్ పరీక్షలకు 28,783 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 28, 783 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 2nd లాంగ్వేజ్ పేపర్ – II పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 28,322 …
Read More »
Prajavartha Online Telugu News