Breaking News

Monthly Archives: March 2025

స్వయం ఉపాధి రంగంలో మహిళలు, నిరుద్యోగులను ప్రోత్స‌హించ‌ట‌మే ఎంపి కేశినేని శివ‌నాథ్ ల‌క్ష్యం

-పెద్ద‌తండా గ్రామ ప్ర‌జ‌ల‌తో పంచాయతీ ఛాంపియ‌న్స్ స‌మావేశం ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆదేశాల‌కు మేర‌కు హైద‌రాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) లో స‌మగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్ష‌ణ పొందిన పంచాయ‌తీ చాంపియ‌న్స్ ఎ.కొండూరు మండ‌లం పెద్ద‌తండా గ్రామంలో స‌మ‌గ్రాభివృద్ది కోసం ప‌నులు ఆదివారం ప్రారంభించారు. ఈ మేర‌కు డ్వాక్రా మ‌హిళ‌లు, గ్రామ ప్ర‌జ‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ, ఎ.కొండూరుమండ‌ల …

Read More »

తెలంగాణా బిసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం బిసీలకి ద్రోహం చేయడమే…. : తమ్మిశెట్టి చక్రవర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు విజయవాడఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికావిలేకరుల సమావేశంలో ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ తెలంగాణా బిసి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ బివిల తరుపున తీవ్రంగా ఖండించారు. తెలంగాణ బిసి కులగణనలో బిసిలకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకించి బిసీల హక్కుల కోసం గళం విప్పిన తీన్మార్ మల్లన్నని క్రమశిక్షణ పేరుతో అణిచివేయాలని చూడడం సరైన …

Read More »

నేర ప్రవృత్తిని విడనాడాలి సత్ప్రవర్తన తో మెలగాలి

-రౌడీ షీటర్లు భూ దందాలు, సెటిల్మెంట్లు, గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటాం -ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం -రౌడీ షీటర్ లో ఆయా గ్రామాలలో రౌడీయిజానికి దిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -పిడియాక్ట్ లు, కేసులు నమోదు చేయడం జరుగుతుంది -నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని,ఎలాంటి గొడవలకు, భూదందాలకు పాల్పడకూడదని నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ …

Read More »

భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన తరావీహ్ నమాజ్ లు

-తరావీహ్ నమాజ్ తో గత పాపాల మన్నింపు -మసీదుల్లో నెల రోజుల పాటు తరావీహ్ నమాజ్ లు ఆచరించనున్న ముస్లింలు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసం శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభం కావడంతో అదే రోజు రాత్రి ముస్లిం లు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధన (తరావీహ్ నమాజ్) లు ప్రారంభించారు. ‘తరావీహ్’ అనే పదానికి ‘విశ్రాంతి తీసుకోవడం అని అర్థం. రంజాన్ సమయంలో ఆరాధనలో ముఖ్యమైన భాగం తరావీహ్ నమాజ్. చివరి రోజువారీ ప్రార్థన అయిన …

Read More »

మరో బేబీని రెస్క్యూ చేసిన ఎన్. టి. ఆర్. జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజా శేఖర బాబు ఐ.పి.ఎస్. కి రాబడిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏ.డి.సి.పి ఏ. శ్రీనివాస రావు  పర్యవేక్షణలో ఏ.సి.పి. కె. లతాకుమారి, నార్త్ ఏ. సి. పి.  స్రవంతి రాయ్ ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ది. 01.03.2025 తేదీన సులభంగా డబ్బులు సంపాదించడం కోసం పిల్లలు లేని వారిని/సంతానలేమితో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమంగా చిన్న …

Read More »

ఈ నెల 8 నుండి 12 వరకు తుడా టవర్స్ లోని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఈ – వేలం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8 నుండి 12 వరకు తుడా టవర్స్ లోని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఆన్ లైన్ నందు ఈ – వేలం ప్రక్రియ నిర్వహించ బడుతుందని తుడా వైస్ చైర్మన్ శ్రీమతి ఎన్.మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి పట్టణములోని అన్నమయ్య సర్కిల్ మరియు ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపములో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థచే ప్రతిష్టాత్మకoగా G+13 అంతస్తులతో తుడా టవర్స్ భవన నిర్మాణాన్ని 3.60 ఎకరాలలో, 8,28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.345 కోట్ల …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎన్జీజివో మహిళా విభాగం క్రీడోత్సవాలను జయప్రదం చేయండి

-ఎన్టీజివో మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ కా॥ వి. నిర్మలా కుమారి, కన్వీనర్ కార్ల్ పి. మాధవి పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరం మన ఏ.పి. ఎన్టీజివో సంఘ రాష్ట్ర మహిళా విభాగం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సంవత్సరం కూడా మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 2025 మార్చి 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ …

Read More »

నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో చదువుతో పాటు వృత్తి విద్యా నైపుణ్యాల పట్ల ఆసక్తిగా కనబరిచేలా ప్రోత్సహించాలని ఒకేషనల్ ట్రైనర్లను ఉద్దేశిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS. అన్నారు. ఆదివారం విజయవాడలోని మేరి స్టెల్లా కాలేజీలో జరుగుతున్న వృత్తి విద్యా శిక్షకులకు (ఒకేషనల్ ట్రైనర్లకు) ఐదు రోజుల పాటు శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 9 నుండి …

Read More »

నగరాల కమ్యూనిటీ సభ్యులు, పెద్దలతో సమన్వయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలంలో నగరాలు సత్రం యొక్క సజావైన పురోగతి కాంక్షిస్తూ పిళ్ళా మోహనరావు ఆహ్వానంపై సత్రం ఫౌండర్‌ కార్యదర్శి కొరగంజి జగన్నాధరావు పాత్రుడు మరియు అధ్యక్షులు నల్లాన సూర్యారావుల చొరవతో ఈ ఆదివారం విజయవాడ గాంధీనగర్‌లోని హోటల్‌ కుబేర గ్రాండ్‌ నందు సత్రం వ్యవస్థాపక సభ్యులు మరియు కొంతమంది కమ్యూనిటీ పెద్దలతో కలిపి సమన్వయ సమావేశం జయప్రదంగా జరిగింది. ఈ సమావేశంలో మొదటిగా కొరగంజి జగన్నాధరావు కుటుంబం నుంచి వచ్చిన భూరి విరాళం పట్ల చాలా మంది వక్తలు …

Read More »

పట్టణాభివృద్ధి, రెవెన్యూ సంస్కరణలను స్వాగతించిన నారెడ్కో

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణాభివృద్ధి మరియు రెవెన్యూ ప్రక్రియలను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను నారెడ్కో ఆంధ్ర ప్రదేశ్ శాఖ స్వాగతించింది. వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడానికి, వేగవంతమైన అనుమతులు, నియంత్రణ పద్ధతులలో పారదర్శకతను సాధించడానికి ఈ విధానపరమైన మార్పులు దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. విజయవాడలోని మాలక్ష్మి ఛాంబర్స్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ సంస్కరణల ప్రభావం గురించి నారెడ్కో ప్రతినిధులు వివరించారు. నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దే చక్రధర్ మాట్లాడుతూ రహదారి కనీస వెడల్పును 40 …

Read More »