-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం శాఖధిపతులు మరియు సచివాలయ సిబ్బందితో టెలికాన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సానిటేషన్, ప్లానింగ్, ఎమినిటీ సెక్రటరీలు సమన్వయంతో పని చేయాలని, ఎమినిటీస్ అందరూ సకాలంలో పన్నులు వసూలు చేయాలని, ఒక సచివాలయం పరిధిలో ఎటువంటి సమస్య ఉన్న వెంటనే …
Read More »Monthly Archives: March 2025
విజయవాడ నగరపాలక సంస్థ మెప్మా, హోమ్ ట్రయాంగిల్ ఆధ్వర్యంలో హోమ్ సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మెప్మా, హోమ్ ట్రయాంగిల్ సంయుక్తంగా ప్లంబింగ్ సేవలు, విద్యుత్ సేవలు, గృహపకరణాలు, రిపేరింగ్ సేవలకు, హోమ్ ట్రయాంగిల్ అనే ఆప్ ద్వారా వారిలో గల నైపుణ్యం ను విజయవాడ నగర ప్రజలకు అందించి, చక్కటి ఆదాయాన్ని పొందటానికి సదవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు మెప్మా ఎండి తేజ్ భరత్. సోమవారం ఉదయం గవర్నర్ పేటలో గల ఎలక్ట్రిషన్ ట్రైనింగ్ సెంటర్ ను విచ్చేసి అక్కడున్న సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వ్యాప్తి, నీటి కాలుష్యం కారణంగా ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఆయన జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా పంచాయతీరాజ్, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ …
Read More »27వ ఆల్ ఇండియా పోస్టల్ Carrom టోర్నమెంట్ 2024-25
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో పోస్టల్ ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందించడం మరియు జాతీయ ఏకత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా, పోస్టల్ శాఖ అనేక క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. వీటిలో, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ఆకర్షించే క్రీడ Carrom. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ముఖ్య పోస్టు మాస్టర్ జనరల్ కె. ప్రకాష్, I.Po.S. ఆధ్వర్యంలో 27వ ఆల్ ఇండియా పోస్టల్ Carrom టోర్నమెంట్ 2024-25 ను నిర్వహించడం గర్వకారణం. ఈ టోర్నమెంట్ 03.03.2025 నుండి 07.03.2025 వరకు తిరుపతి …
Read More »నేటి విద్యార్థులకు మనోధైర్యాన్ని అందించాలి
-‘ఇండ్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్’ పదో వార్షికోత్సవంలో సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈతరం విద్యార్థులు అపజయాన్ని అంగీకరించకుండా మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారని, వారిలో మనోధైర్యాన్ని నింపే చర్యలు అత్యవసరం అని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. దీనికోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ మరియు, మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియమించామని అన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సమాజ …
Read More »Pro-Planet People: BEE’s Bold Green Drive
– BEE Calls on SDAs to Prioritize Mission LIFE” – Indo-German Energy Partnership National Summit in Vijayawada.. A Grand Success … – “Indo-German Energy Summit in Vijayawada: A Grand Success, Says BEE Secretary” – “COP26: PM Modi’s Vision, A Call to Act” Vijayawada, Neti Patrika Prajavartha : In a significant step towards energy efficiency and environmental stewardship, the Bureau of …
Read More »నగరంలో ఎపి కన్స్ట్రక్షన్ ఎక్స్పో అండ్ కాన్క్లేవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో షైనీ ట్రేడ్ ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో మార్చి 4, 5, 6 తేదీల్లో ఎపి కన్స్ట్రక్షన్ ఎక్స్పో అండ్ కాన్ క్లేవ్ విజయవాడ ఎంజి రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం బందరురోడ్డులోని ఎంబి భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకుడు ఎస్.కె.బాజీ మాట్లాడుతూ భవన నిర్మాణానికి కావాల్సిన ఎక్విప్మెంట్, మెటీరియల్స్ విక్రయించే సంస్థలు ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి …
Read More »పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడండి
-పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం సచివాలయములలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడినవి -కేతన్ గార్గ్-కమిషనరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024-2025 ఆర్ధిక సంవత్సరము ముగింపుకు వచ్చుచున్నందున బకాయివున్న ఆస్థిపన్ను యజమానులు వెంటనే తమ పన్నులు చెల్లించ వలసినదిగా కమిషనరు కేతన్ గార్గ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ది.31-03-2025 తేదితో ఆర్ధిక సంవత్సరము ముగియునున్నదని యజమానులు బాకీ ఉన్న తమ పన్నులను చెల్లించి మౌలిక సదుపాయాలు మరియు సేవలు పూర్తి స్థాయిలో అందించేందుకు తోడ్పడాలని కోరారు. నగరపాలక సంస్థ ఆధాయములలో ఇంటిపన్ను, ఖాళీస్థలము …
Read More »ఏ.సి కళాశాలలో చేపట్టనున్న కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి స్థానిక ఏ.సి కళాశాలలో చేపట్టనున్న కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ , జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి తో కలసి పరిశీలించారు . ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , …
Read More »మత సామరస్యానికి ప్రతీక రంజాన్
-పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి -ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు -రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని, ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 1వ తేదీ శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ …
Read More »
Prajavartha Online Telugu News