-జి.వో నెంబర్ 5,6 రద్దు , ట్యాక్స్ తగ్గించేందుకు కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్ లో నెలకొని వున్న సమస్యలు పరిష్కరించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ మందడుగు వేశారు. సోమవారం ఉదయం తన కార్యాలయంలో ఆటోనగర్ ఇండస్ట్రీయలిస్ట్స్ తో ఎంపి కేశినేని శివనాథ్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జి.వో నెంబర్ 5,6 రద్దు అంశం, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్, సెట్ బ్యాక్ ట్యాక్స్ రద్దు అంశం చర్చకు వచ్చింది. తక్షణం ఎంపి కేశినేని శివనాథ్ ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు …
Read More »Monthly Archives: March 2025
గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్వాలంబనకు ఎంపి కేశినేని శివనాథ్ కృషి
-బోడవాడ, జమ్మవరం గ్రామ ప్రజలతో సమావేశమైన పంచాయతీ ఛాంపియన్స్ వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు హైదరాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) లో సమగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్షణ పొందిన పంచాయతీ చాంపియన్స్ నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలంలోని బోదవాడ, జమ్మవరం గ్రామాల్లో సమగ్ర గ్రామీణాభివృద్దికి శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాలను ఏ విధంగా అభివృద్ది వైపు నడిపిస్తారనే అంశంపై బోడవాడ, జమ్మవరం గ్రామ ప్రజలతో పంచాయతీ …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన ఆటోనగర్ ఇండస్ట్రీయలిస్ట్స్
-ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి పై చర్చలు -నూతన పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఎంపి కేశినేని కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటో మొబైల్ రంగంలో నూతన పరిశ్రమలకు స్థాపించటానికి కావాల్సిన సదుపాయాలు, ప్రభుత్వం అందించాల్సిన సహాయ సహకారాలు, కొనసాగుతున్న పరిశ్రమలకు అందించాల్సిన చేయూత గురించి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తో చర్చించారు. ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ లోని ఆటోమొబైల్ పారిశ్రామిక వేత్తలతోపాటు ఇతర పారిశ్రామికవేత్తలు సోమవారం గురునానక్ కాలనీలోని విజయవాడలో పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ …
Read More »స్వచ్ఛ సర్వేక్షణ్ లో మెరుగైన స్థానం కొరకు నగర ప్రజలు సహకరించాలి
-స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ కార్యక్రమములో పాల్గొనాలి -కేతన్ గార్గ్, కమిషనరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరములో స్వచ్చ సర్వేక్షణ్ – 2024 లోని వివిధ అంశముల అమలు తీరును పరిశీలన చేయుటకు స్వచ్చభారత్ మిషన్ సభ్యులు వారములో నగరములో పర్యటిస్తున్నందున అన్ని విభాగముల అధికారులు పూర్తి ఆప్రమత్తముగా ఉండవలసినదిగా నగరపాలక సంస్థ కమిషనరు కేతన్గార్గ్ ఆదేశించియున్నారు. ది.03-03-2025 తేదిన నగరపాలక సంస్థ కార్యాలయములో వివిధ విభాగాధిపతులు, నగరములోని జిల్లా స్థాయి విద్యాశాఖాధికారులతో సమావేశము నిర్వహించి సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసికొనుట ద్వారా ప్రజల …
Read More »ప్రపంచ వినికిడి దినోత్సవం ర్యాలీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిఎం& హెచ్ ఓ డాక్టర్ కే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వినికిడి సమస్య తో చాలామంది వారి యొక్క నిత్యజీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు. పుట్టుక నుండి సరియైనటువంటి వినికిడి పరీక్షలు నిర్వహించి ఏవైనా వినికిడి సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు అయితే వాటికి చిన్న వయసు నుండే సత్వర చికిత్స అందించడం ద్వారా రాబోవు రోజుల్లో వారి యొక్క …
Read More »రహదారి పనులని మరింత వేగవంతంగా పూర్తి చెయ్యాలి….
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5000 హె. లక్ష్యానికి 2821 హె. ప్రగతి సాదించటం జరిగినదని, మిగిలిన లక్ష్యాన్ని మార్చి నెల ఆఖరికి పూర్తి చేయవలెనని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సూక్ష్మ సేద్య శాఖ, ఆసియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ …
Read More »గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంట ల లోపు గ్యాస్ సిలిండర్ డెలివరి ఇవ్వాలి…
-డెలివరి చేసే క్రమంలో ఎటువంటి అదనపు రుసుం వసూలు చెయ్యరాదు -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలని , డోర్ డెలివరీ కోసం అదనపు సొమ్ము డిమాండ్ చెయ్యవద్దు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్లతో ఏజెన్సీస్ ప్రతి నిధులతోసమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ దీపం 2 …
Read More »వేసవిలోనూ రైతులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా
-గృహ, పారిశ్రామిక, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చర్యలు -ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి -ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలి -డిస్కంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవికాలంలో అధిక వినియోగానికి తగినట్లు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. వేసవి లో విద్యుత్ వినియోగం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై డిస్కంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం …
Read More »వ్యవసాయ కనెక్షన్లకు, ఉచిత విద్యుత్ కు రూ.12,400 కోట్ల వ్యయం
-పగటి పూటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా -కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే రైతులకు 22,709 కనెక్షన్ల ఏర్పాటు -ఇప్పటి వరకు 69,975 వ్యవసాయ కనెక్షన్ల మంజూరు -ఇప్పటికే లక్ష పీఎం కుసుమ్ కనెక్షన్లు, కేంద్ర సహకారంతో త్వరలో 2 లక్షలు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా… అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా వ్యవసాయ ఉచిత విద్యుత్ …
Read More »బాల్య వివాహ రహిత సమాజం కోసం సమష్టి కృషి అవసరం
– బాల్య వివాహాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహ రహిత సమాజం కోసం సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందని.. బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ సివిల్ కోర్టు …
Read More »
Prajavartha Online Telugu News