Breaking News

Monthly Archives: March 2025

స్వర్ణ పంచాయతీ వెబ్ సైట్ ను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం. కె.పవన్ కల్యాణ్

-పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7వ తేదీ శుక్రవారం గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లాంచనంగా ప్రారంభించనున్నారన్నారు. కార్యక్రమానికి చేపట్టవలసిన ఏర్పాట్లను మంగళవారం ఉదయం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, డైరక్టర్ యం.కృష్ణ తేజ , జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, …

Read More »

ఎక్కువగా పన్ను బకాయిలు ఉన్న అసెస్మెంట్స్ కు నీటి కుళాయిలు, భూగర్భ డ్రైనేజీల కనెక్షన్లు తొలగించండి…

-జప్తు నోటీసులు జారీ చేయండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎక్కువగా పన్ను బకాయలు ఉన్న ప్రాంతాలను ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం సాయంత్రం తన పర్యటనలో భవానిపురం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎక్కువ కాలం నుండి పన్ను బకాయిలు ఉన్న వారికి చట్టపరంగా నీటి కుళాయిలు, భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు తొలగించాలని, జప్తు నోటీసులు జారీ చేయాలని, పన్ను …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి మంగళవారం ఉదయం వస్త్రలత హోల్సేల్ మార్కెట్ లో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు, వారి సిబ్బందికి అవగాహన కార్యక్రమం కల్పించారు విఎంసి ఫైర్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, …

Read More »

అన్న క్యాంటీన్లో ప్రజల్లోకి ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్ లోకి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం అజిత్ సింగ్ నగర్ వద్ద గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి ఆహార నాణ్యత, అన్న క్యాంటీన్లో ఉన్న వసతుల పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వేసవికాలం మొదలవడంతో మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో భోజనం …

Read More »

డిసిల్టింగ్ పనులను నిరంతరం చెయ్యాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరంతరం డిసిల్టింగ్ పనులు చేస్తుండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ వద్ద గల డాబాకోట్ల సెంటర్లో జరుగుతున్న డీజిల్టింగ్ పనులను అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  డీసిల్టింగ్ పనులలో ఎటువంటి జాప్యం వహించరాదని అడ్డొచ్చిన ఆక్రమణలను తొలగించాలని పూర్తిస్థాయిలో డీసెల్టింగ్ పనులను పూర్తి చేసి వర్షపు నీరు నీటి పైన …

Read More »

ఏ బి సి ఆపరేషన్ల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో గల ఎబిసి ఆపరేషన్స్ సెంటర్, బయోమెతనైజేషన్ ప్లాంట్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, సర్జికల్ ఎక్విప్మెంట్ మరింత …

Read More »

రాయనపాడు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిని చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే

-అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 12.13 కోట్లవ్యయంతో రాయనపాడు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిని చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దార్శనికతతో, భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లను భారీ స్థాయిలో పునారభివృద్ధి చేయడం ద్వారా ఒక పెద్ద పరివర్తనను చేపడుతున్నాయి. “అమృత్ భారత్ స్టేషన్ పథకం” (ఏ. బి. ఎస్. ఎస్. ) కింద, దక్షిణ మధ్య రైల్వే సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 53 రైల్వే స్టేషన్లను రూ. 2,611 …

Read More »

తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్

-ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ -ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్ధ్యం -వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్… పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. …

Read More »

డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త రాష్ట్రంగా మారాలి

-ప్ర‌జ‌ల్లో డిజిట‌ల్ అక్ష‌రాత‌స్య పెంపొందించాలి -వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకునేలా చేయాలి -ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వాట్సాప్‌లోనే పొందేలా చూడాలి -దీని ఉప‌యోగిత‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలి -జిల్లా క‌లెక్ట‌ర్లు ఈ బాధ్య‌త తీసుకోవాలి -అధికారుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశం -ఈ నెలాఖ‌రుకు వాట్సాప్‌లో 300 ర‌కాల సేవ‌లందిస్తామ‌న్న అధికారులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్ర‌తి పౌరుడూ డిజిట‌ల్ అక్ష‌రాస్యుడిగా మారాలి, త‌ద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త క‌లిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాల‌ని, ఆ దిశ‌గా అధికారులు …

Read More »

సర్కులర్ ఎకానమీ ఫోరం సదస్సు లో ఒప్పందం….

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ ఆధారిత సంస్కరణలు, జాతీయ స్థాయిలో బలోపేతం పై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాజస్థాన్ లోని జైపూర్ లో జరుగుతున్న 12 వ ఆసియా పసిఫిక్ ఉన్నతస్థాయి ప్రాంతీయ 3R (రెడ్యూస్,రీ యూజ్,రీ సైకిల్) సర్కులర్ ఎకానమీ ఫోరం సదస్సు లో ఈ ఒప్పందం జరిగింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సుకు పలు దేశాల ప్రతినిధులతో పాటు ఏపీ …

Read More »