Breaking News

Monthly Archives: March 2025

పేద‌రికం లేని స‌మాజం ల‌క్ష్యంగా పీ4 స‌ర్వే

– ఈ నెల 8వ తేదీ నుంచి 18 వ‌ర‌కు స‌చివాల‌య సిబ్బంది ద్వారా కార్య‌క్ర‌మం – రెండు రోజుల పాటు మండ‌ల స్థాయిలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు – స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో స‌ర్వేను విజ‌య‌వంతం చేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద‌రికం లేని స‌మాజ నిర్మాణం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్ పార్ట‌న‌ర్‌షిప్ (పీ4) స‌ర్వేకు రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రిగింద‌ని.. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ …

Read More »

ఫార్మర్ రిజిస్ట్రీ విశిష్ట సంఖ్య నమోదుకు త్వరలో మొబైల్ అప్లికేషన్

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -విశిష్ఠ సంఖ్య నమోదు లో వేగం పెంచి లక్ష్యంలో 75 శాతం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలి – తద్వారా రాష్ట్రానికి 3 వ విడత కేంద్ర ప్రత్యేక ఆర్థిక సహాయం కేటాయింపు .(SCA – Special central Assistance) -త్వరలో ముగయనున్న వెబ్ లాగిన్ సేవలు – వాటి స్థానములో ప్రవేశ పెట్టనున్నమొబైల్ అప్లికేషన్ సేవలు – రైతు విశిష్ఠ సంఖ్య నమోదులో ముందు వరసలో ఎన్టీఆర్ జిల్లా ,తరువాతి స్థానములలో శ్రీకాకుళం ,గుంటూరు …

Read More »

ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దాం..

– మ‌హిళా భ‌ద్ర‌త‌, సాధికార‌త‌ను ప్ర‌తిబింబించేలా స్టాళ్ల ఏర్పాటు – డీఆర్‌డీఏ, మెప్మా త‌దిత‌ర విభాగాల ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు – గౌర‌వ ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌హిళా భ‌ద్ర‌త‌, సాధికార‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నాయ‌ని.. వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ఫ‌లాల‌ను స్త్రీ శ‌క్తికి చేరువ‌చేసి, వారిని స‌మ‌గ్రాభివృద్ధి దిశ‌గా న‌డిపించేలా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దామ‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. …

Read More »

ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డా. బి. ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం (ఆంగ్ల మాధ్యమం) లో ప్రవేశానికి దరఖాస్తులు సమర్పించవలెనని APSWREI సొసైటీ కార్యదర్శి  పి. ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈ నెల 13వ తేదీ వరకూ పొడిగించినట్లు తెలిపారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు కౌన్సిలర్స్ కు శిక్షణ కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక గుంటూరు V రాయల్ పార్క్ హోటల్ నందు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (APSACS) వారు రాష్ట్రంలో పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ICTC) కౌన్సిలర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని “SOCH & Data Management Training” పై నిర్వహించబడుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో కౌన్సిలర్లకు నేషనల్ ఎయిడ్స్ కార్యక్రమంలో (NACP) డేటాను నిర్వహించే విధానాన్ని, సోచ్(SOCH) నిర్వహణ డేటా నిర్వహణ NACO నిర్దేశించిన మార్గదర్శకాలు, రికార్డులను భద్రపరచు …

Read More »

రెండవ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశువైద్యుల క్రికెట్ లీగ్ 2025

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు రెండవ రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశువైద్యుల క్రికెట్ లీగ్ 2025 నాగార్జున యూనివర్సిటీ రోడ్డులోని డాక్టర్ స్పోర్ట్స్ అకాడమీ, ఎమ్మెస్సార్ ఎమ్మెస్సార్ ప్రసాద్ క్రికెట్ అకాడమీ మరియు విజయకుమార్ కొరియర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న క్రికెట్ లీగ్ మ్యాచ్ లకు ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎం. శ్రీనివాసరావు ముఖ్య కార్య నిర్వహణ అధికారి, ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ గుంటూరు వారు హాజరై క్రికెట్ …

Read More »

అధికారులు సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాట్లు సిద్ధం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర మహిళ శిశు సంక్షేమం , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ …

Read More »

పెండింగ్ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రధాన రహదారుల విస్తరణ పనులు వేగంగా చేస్తున్నామని, 3 వంతెనల వద్ద నుండి శారదా కాలనీ రోడ్ విస్తరణ పనులు కూడా ప్రారంభిస్తునామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. బుధవారం 3 వంతెనల ప్రాంతం నుండి చేపట్టాల్సిన రోడ్ విస్తరణ పనుల మార్కింగ్ ని పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమరావతి రోడ్ నుండి 3 వంతెనల …

Read More »

సకాలంలో పన్నులు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని కమర్షియల్ సంస్థలను సీజ్ చేయడం, నివాసాలకు ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు మిర్చి యార్డ్, నల్లపాడు రోడ్, శ్యామల నగర్, స్తంభాల గరువు, హనమయ్య నగర్, నల్లచెరువు, ఎల్ఆర్ గాంధీ నగర్, స్వర్ణాంధ్ర నగర్ తదితర ప్రాంతాల్లో కమర్షియల్ సంస్థ సీజ్, ఇతర నివాసాలకు …

Read More »

విధులకు హాజరై పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్యం కోసం శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు సకాలంలో విధులకు హాజరై పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం పాల ఆసుపత్రి దగ్గర మస్టర్ పాయింట్, నెహ్రు నగర్, మోతీలాల్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే నగరంలో …

Read More »