Breaking News

Monthly Archives: July 2026

సమర్ధవంతమైన పోలీసింగ్ కోసం సర్టిఫికేషన్ కోర్సులు

-హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి -ఏఐ, డిజిటల్ లిటరసీతో పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దాలి -ప్రజలతో ఫ్రెండ్లీగా… నేరస్థులపై కఠినంగా ఉండాలి -ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు -ఏపీ అస్త్రం ఆప్ ఆవిష్కరించిన సీఎం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసింగ్ కోసం వివిధ స్థాయిల్లోని పోలీసులకు సర్టిఫికేషన్ కోర్సులను అందించి… వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం పూర్తిగా …

Read More »

ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం – రేపు రంపచోడవరంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాలో తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రంపచోడవరం పర్యటించనున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (MPTM 4.0) కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యా కమిషనర్ తమీమ్ అన్సారియా, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో పాటు వివిధ …

Read More »

ప్రతి తెలుగు హృదయాన్ని కలిపే సాంస్కృతిక ఉత్సవం “తెలుగు మహోత్సవం”: మంత్రి కందుల దుర్గేష్

-జులై 25, 26 తేదీల్లో ఉండవల్లి గుహల వద్ద ఘనంగా వేడుకలు..తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా మహోత్సవ నిర్వహణ -సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వినితో కలిసి పోస్టర్ ఆవిష్కరణ -మాతృభాషా పరిరక్షణకు యువత ముందుకు రావాలి..ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి దుర్గేష్ పిలుపు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మాతృభాష వైభవాన్ని, సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించాలనే ఉన్నతాశయంతో రాష్ట్రస్థాయిలో తెలుగు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

జూలై 30న ఆరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

– 1న అల్లూరి సీతారామ‌రాజు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్స‌వం – ఒక రోజు ముందుగానే పెన్ష‌న్ల పంపిణీ – ఆరు జిల్లాల్లో 11,98,044 మంది ల‌బ్ధిదారులు – రు. 514.42 కోట్లు పంపిణీ – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఆగ‌స్టు 1న ప్రారంభిస్తోన్న నేప‌థ్యంలో ఏపీలో ఉత్త‌రాంధ్ర‌లోని ఆరు జిల్లాల్లో ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 30న చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, …

Read More »

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి…

-రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. -సాగు నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. -గోదావరి,కావేరి నదుల అనుసంధానంతో తాగు,సాగు నీటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. -నదులు అనుసంధానంతో అద్భుత ఫలితాలు సాధించగలం -రాష్ట్ర సమాచార,పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది అధికంగా ఉంటుంది కావున రైతుల శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మంత్రులు,అధికారులు సమన్వయంతో సమస్య నుండి రైతులు గట్టెక్కే …

Read More »

రేపు జులై 24 హజ్ 2027 యాత్ర ఆన్లైన్ కు చివరి రోజు

-హజ్ -2027 యాత్ర లో “షార్ట్” హజ్ సౌకర్యం -తక్కువ రోజులు కావాలనుకునే వారికి అనుకూలం -ఆప్షన్ ద్వారా షార్ట్ హజ్ ను సద్వినియోగం చేసుకోవాలి -హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ జనాబ్ హసన్ బాషా వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర మక్కా హజ్ యాత్ర 2027 ఆన్లైన్ నమోదుకు జులై 24 ఆఖరి రోజు అని కుదిరించబడిన రోజులతో “షార్ట్” హజ్ యాత్ర సౌకర్యాన్ని కేంద్ర హజ్ కమిటీ కల్పించినట్లు హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ …

Read More »

మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసిన నాట్స్ ఏరో స్పేస్, జీజీఎఫ్ ఆస్ట్రా ఎనలిటికా సంస్థల ప్రతినిధులు

-రాష్ట్రంలో ఏవియేషన్, డ్రోన్ రంగాల్లో భారీ పెట్టుబడులకు ఆసక్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడుల అనుకూల వాతావరం నెలకొందని, దానిని వినియోగించుకుని, ఏవియేషన్, డ్రోన్ రంగాల అభివృద్ధికి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయని పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.. నేడు సచివాలయంలోని ఐ&ఐ, ఆర్ & బీ శాఖ కార్యాలయంలో ఢిల్లీకి చెందిన నాట్స్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (KNOTS AEROSPACE Pvt. …

Read More »

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1390 వ (53వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు  కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 1. మహిళా, శిశు & దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ: బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం 2026-27 విద్యా …

Read More »

నగరంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ‘జననీ డైలాగ్స్’ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంతానోత్పత్తి ఆరోగ్యం, ముందస్తు అవగాహన, సమాచారంతో కూడిన కుటుంబ నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒయాసిస్ ఫెర్టిలిటీ ‘జననీ డైలాగ్స్’ తొలి ఎడిషన్‌ను నిర్వహించింది. గురువారం ‘ది పేరెంట్‌హుడ్ పారడాక్స్ బిల్డింగ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇండియా’ అనే అంశంతో విజయవాడలో నిర్వహించిన ఈ వేదికలో ప్రజారోగ్యం, ప్రభుత్వ వ్యవస్థ సైకాలజీ, శిశు సంక్షేమం, కార్పొరే ట్ మానవ వనరుల నిర్వహణ, సంతానోత్పత్తి వైద్యం వంటి రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు. కుటుంబాలకు అనుకూలమైన …

Read More »

పంచాయతీరాజ్ పదవీ కాలాన్ని పొడిగించొద్దు…

-ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ప్రస్తుత ఈఎన్సీ పదవీకాలాన్ని పొడిగించవద్దని ఆంద్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సీహెచ్.మహంతి మాట్లాడుతూ ప్రస్తుత ఈఎన్‌సీ పదవీకాలం ఈ జూలై నెలాఖరుతో ముగియనుందని ఆయనకు మరో రెండేళ్ల పాటు సర్వీసు పొడిగింపు (ఎక్సటెన్షన్) ఇవ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు సంవత్సరాల పది నెలలుగా …

Read More »