Breaking News

Daily Archives: February 12, 2025

ముమ్మరంగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకుంటున్న రైతులు

-యస్.డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -పొలం పిలుస్తోంది కార్యక్రమం వేదిక గా యూనిక్ ఐడి పై రైతులలో మరింత చైతన్యం -బుధవారం ఒక్కరోజే 2 లక్షలు దాటిన నమోదు -ప్రారంభించిన 3 వ రోజుకు 5 లక్షల సంఖ్య చేరువలో నమోదు కార్యక్రమం -యునిక్ఐడి లో నమోదు – రైతులకు ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు కీలకం -క్షేత్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులను ప్రత్యేకముగా అభినందన – ఇదే స్ఫూర్తి కొనసాగించాల్సిందిగా హితవు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొలం …

Read More »

గ్రామీణ్ భారత్ మహోత్సవ్- ఆంధ్రప్రదేశ్-2025″ లో భాగంగా హస్త కళలు మరియు చేనేత ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ వారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా “గ్రామీణ్ భారత్ మహోత్సవ్- ఆంధ్రప్రదేశ్-2025” లో భాగంగా రాష్ట్ర స్థాయి చేనేత మరియు హస్త కళల ప్రదర్శనను విజయవాడ లోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియం లో ఏర్పాటు చేయటం జరిగిందని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రీతం మారుతి జంగం బుదవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాంప్రదాయ చేనేత, హస్తకళలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), ఆఫ్‌ఫార్మ్ ప్రొడ్యూసర్స్ …

Read More »

కరువు ప్రాంతం సస్య శ్యామలం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం

-విజన్ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ మంత్రి సవితమ్మ గొల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాయల సీమ రాళ్ల సీమగా మారినా కరువు ప్రాంతం సస్య శ్యామలం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం గొల్లపల్లి రిజర్వాయర్ కు ఆమె గంగ పూజ చేశారు. ఈ సందర్బంగా పత్రిక సమావేశంలో మంత్రి మాట్లాడుతూఈ రిజర్వాయర్ ద్వారా సాగు నీరు, త్రాగు నీరు …

Read More »

రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరు గ్రామం నందు మరియు తూర్పు గోదావరి జిల్లా, పెరవలి మండలం, కానూరు అగ్రహారం నందు కోళ్ళు మరణిస్తున్నాయి అని తెలిసిన వెంటనే జిల్లాల పశుసంవర్ధక శాఖ వారు చనిపోయిన కోళ్ళ నుంచి సేకరించిన నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హై సెక్యురిటి యానిమల్ డిసీజేస్, ల్యాబ్ కు పంపగా వారు పరిశీలించి ఏవియన్ ఇన్ఫ్లూఎంజా వ్యాధి సోకినట్లు నిర్ధారించడం జరిగినది, చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్దతిలో …

Read More »

తహసీల్దార్ రమణయ్య భార్య అనూషకు కారుణ్య నియామకం

-గత ఏడాది ఫిబ్రవరి 2 వ తేదీ హత్యకు గురైన రమణయ్య భార్య అనూష డిప్యూటీ తహసీల్దార్ గా నియామకం -ప్రత్యేక చర్యలు తీసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు -మంత్రి అచ్చెన్నాయుడుకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన అనూష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంకు చెందిన తహసీల్దార్ రమణయ్య గత ఏడాది ఫిబ్రవరి 2 వ తేదీ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, రమణయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎన్నికల ముందు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి …

Read More »

బాలల సంక్షేమం మరియు వారి బాల్యానికి రక్షణ కల్పించుట లక్ష్యంగా జిల్లా స్థాయి బాలల సంక్షేమ మరియు రక్షణ కమిటీ పని చేయాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ పథకం మిషన్ వాత్సల్య క్రింద బాలల సంక్షేమం మరియు వారి బాల్యానికి రక్షణ కల్పించుట లక్ష్యంగా జిల్లా స్థాయి బాలల సంక్షేమ మరియు రక్షణ కమిటీ పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులతో పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు జిల్లా స్థాయి బాలల సంక్షేమ మరియు రక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత …

Read More »

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవసరమైన మరమ్మత్తుల నిధులకు సంబంధించిన అంచనాలు శనివారం లోపు పంపండి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వసతి గృహాల మరమ్మత్తులకు సంబంధించిన అంచనాల ప్రతిపాదనలు శనివారం లోపు పూర్తి స్థాయిలో పంపాలని, శాఖాపరమైన నిధులకు అదనంగా అవసరమైన నిధులను సిఎస్ఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఎంపీ లాడ్స్ తదితర వాటిని వినియోగిస్తున్నామని, అవసరమైన మరమ్మత్తుల మేరకు అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నుండి సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ …

Read More »

మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట

-ప్రతి భక్తునికి పూర్తి సంతృప్తికరమైన దర్శనమయ్యేవిధంగా చూసేలా చర్యలు తీసుకుంటున్నాము. -కోటప్పకొండ లో ఘనంగా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. -కోటప్పకొండ లో జరిగే శివరాత్రి వేడుకలు ప్రభలతో ప్రభవిల్లెల ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నాం -కోటప్పకొండ మహా శివరాత్రి మహోత్సవాలపై సమీక్షా సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కోటప్పకొండ మహా శివరాత్రి మహోత్సవాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి, …

Read More »

మంత్రి గొట్టిపాటి చొర‌వ‌తో పూర్త‌యిన సంత‌మాగ‌లూరు ఎస్సీ హాస్ట‌ల్ పున‌ర్నిర్మాణం

-రూ.45 ల‌క్ష‌ల నిధుల‌తో పూర్తి స్థాయిలో హాస్ట‌ల్ ఆధునికీక‌ర‌ణ‌ -ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్య‌కు కూట‌మి ప్ర‌భుత్వం అండ‌దండ‌లు -గొట్టిపాటికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన విద్యార్థులు, గ్రామ‌స్థులు -నాడు-నేడు అంటూ వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిధుల దుబారా -వైసీపీ ప్ర‌భుత్వంలో సాంఘీక‌, సంక్షేమ‌ హాస్ట‌ళ్ల‌లో త‌గ్గిన‌ విద్యార్థుల శాతం -మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి\బాప‌ట్ల‌, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ నిర్ల‌క్ష్యంతో శిథిలావ‌స్థ‌కు చేరిన బాప‌ట్ల జిల్లా సంత‌మాగ‌లూరు ఎస్సీ వసతి గృహం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ చొర‌వ‌తో …

Read More »

జేఈఈ మెయిన్స్‌ లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థులను అభినందించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జేఈఈ మెయిన్స్‌ ఫేజ్-1లో 99.8% పర్సంటైల్ అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విజయవాడకి చెందిన అన్ అకాడ‌మి విద్యార్థులను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అభినందించారు. గురునానక్ కాలనీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో బుధ‌వారం అన్ అకాడమి సెంట‌ర్ అక‌డ‌మిక్ హెడ్ న‌మ్మి నాగేంద్ర ఆధ్వ‌ర్యంలో జేఈఈ మెయిన్స్ అత్య‌ధిక మార్కుల‌తో స‌త్తా చాటిన విద్యార్ధులు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను క‌లిశారు. విద్యార్ధుల‌ను ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినందించారు. ఈ …

Read More »