గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం బాధ్యతగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఉదయం ప్రిసైడింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తహశీల్దార్లు, సెక్టార్ అధికారులకు, మధ్యాహ్నం …
Read More »Daily Archives: February 12, 2025
ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమం ఏర్పాట్లపై ఈ రోజు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ వివిధ అధికారులతో సమీక్షించారు. భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో జరగనున్న ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమంపై జరిగిన సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా యువత చదువుతూ పాటు సామజిక రంగంలో సేవ చేసే …
Read More »కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుదాం
-సమగ్ర శిక్షా ఏపీసీలు, సెక్టోరల్ ఆఫీసర్ల ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ముగింపు సభలో ఎస్పీడీ బి. శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లక్ష్యం మేరకు, మానవ వనరుల శాఖా మంత్రి దిశా నిర్దేశంలో కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అంతా కలిసి పని చేద్దామని సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకులు బి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సమస్యలన్నీ పరిష్కరించి, 100% ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. విజయవాడలో జరుగుతున్న సమగ్ర శిక్షా ఏపీసీల …
Read More »ప్రత్యర్ధులు లు ఎవరైనా ప్రగతి వైపే పట్టభద్రులు
-ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని ప్రాముఖ్యత పథంలో నడిపిస్తున్నకూటమి ప్రభుత్వానికి మంచి ఆదరణ ఉందని అందువల్ల ప్రత్యర్థి ఎవరైనా ప్రగతి వైపే పట్టభద్రులు ఉన్నారని గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బుధవారం ఉదయం పటమట రైతు బజార్ సమీపంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ …
Read More »అర్జీ దారుల సమస్య పరిష్కారం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే ప్రక్రియలో భాగంగా భూహక్కు దారుల అర్జీలను త్వరితగతిన పరిష్కరించి, సంబంధించిన ధృవ పత్రాలను అందచెయ్యడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. బుధవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు మండలం కు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సరిచేసిన ధ్రువ పత్రాలను అందచెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జేసీ చిన్న రాముడు మాట్లాడుతూ, అర్జీ దారులు సంతృప్తి చెందేలా రెవిన్యూ, సర్వే కి సంబంధించిన వివరాలు సరిచేసి, వ్యక్తిగతంగా …
Read More »పోలింగ్ బూత్ ను పరిశీలించి సూచనలు జారీ…
పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సాయంత్రం పెరవలి మండలం పెరవలి గ్రామంలో ఎంపీపీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి తో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు కే. సునీత పరిశీలించడం జరిగింది. పోలింగ్ జరిగే రోజున ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల పరిశీలకులు కే. సునీత సూచించారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నందున, సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని …
Read More »వాహనం కండిషనే కాదు మనం కూడా కండిషన్ లో ఉండాలి
-తరచు వైద్య పరీక్షలు చేయించుకోవాలి ఆర్టీవో వెంకటేశ్వరరావు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాహనాలు నడిపేవారు విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీవో కే. వెంకటేశ్వరరావు అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న వాహన పటుత్వ కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నాడు ఉచిత వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్టీఓ వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ వాహనాలను కండిషన్ లో ఏలా అయితే ఉంచుతామో, అలానే వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా మీ ఆరోగ్యాన్ని కండిషన్లో ఉంచుకోవాలన్నారు. …
Read More »మూడో రోజు ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్ మ్యాచ్ లు
-తొలి మ్యాచ్ లో తమిళనాడు జట్టుపై నెగ్గిన కేరళ టీం -రెండో మ్యాచ్ లో ఆంధ్రా-తెలంగాణ జట్టుపై సునాయసంగా గెలుపొందిన కర్ణాటక టీం -గురువారం ఉదయం 9.30 గం.లకు కర్ణాటక, కేరళ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ -టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు అమరావతి / మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ …
Read More »ముస్లిం శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : షబ్ ఈ బరాత్ పండుగ సందర్భంగా ముస్లిం శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఇంజనీరింగ్, ప్రజరోగ్యాదికారులను ఆదేశించారు. బుధవారం సంగడిగుంటలోని ముస్లిం శ్మశానవాటికను పరిశీలించిన కమిషనర్ తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గురువారం షబ్ ఈ బరాత్ పండుగ సందర్భంగా నగర పాలక సంస్థ పరిధిలోని ముస్లిం శ్మశాన వాటికల్లో మౌలిక వసతులైన …
Read More »ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం
-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన విజయవాడ లోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టిడిపి పార్లమెంట్ ఇంచార్జ్ నెట్టెం రఘురాం, శాసనమండలి సభ్యులు పరచూరి అశోక్ బాబు, మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు రాజాబాబు, …
Read More »
Prajavartha Online Telugu News