– జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 300 గ్రామ పంచాయతీల్లో ఫిబ్రవరి 22 , 23 తేదీల్లో ఇంటింటి నుండి చెత్త సేకరణ- ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంత మణి తెలియ జేశారు. శనివారం ఉదయం రాజానగరం లో చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్ లో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.నాగలత తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతీ …
Read More »Daily Archives: February 22, 2025
కార్యదర్శులందరూ సమన్వయంతో కృషి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ నిర్దేశిత కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో వార్డ్ సచివాలయాల వారీగా పక్కాగా అమలు చేయడానికి వార్డ్ అడ్మిన్ కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శులందరూ సమన్వయంతో కృషి చేయాలని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వార్డ్ సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, వివిధ సర్వేల పురోగతిపై సమావేశం నిర్వహించారు. …
Read More »పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్, కౌంటింగ్ కు పూర్తిస్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల సాధారణ అబ్జర్వర్ వి. కరుణ కు వివరించారు. శనివారం విజయవాడ నుంచి ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల సాధారణ అబ్జర్వర్ వి. …
Read More »ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బంధీగా చేపట్టడం జరిగింది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బంధీగా చేపట్టడం జరిగిందని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ పేర్కొన్నారు . శనివారం మధ్యాహ్నం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ పై రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ …
Read More »ప్రిసైడింగ్ అధికారులు, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు సజావుగా కొనసాగేలా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సెక్టార్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ …
Read More »ప్రతి పట్టభద్రుడు తప్పక ఓటును వేసి సద్వినియోగపరచుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలికి ఫిబ్రవరి 27 వ తేదిన జరిగే పోలింగ్ లో ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి పట్టభద్రుడు తప్పక ఓటును వేసి సద్వినియోగపరచుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ కోరారు. శనివారం ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్వీప్ ర్యాలీని జిల్లా కలక్టరేట్ నుండి జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు …
Read More »ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా శనివారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తనిఖీ చేసారు. సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలపై ఎక్స్ పైరీ తారీఖు దగ్గర పడుతున్నందున సకాలంలో తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డిని …
Read More »శాసనమండలిలో విద్యావంతులు సభలో ఉంటే సభ సక్రమార్గంలో నడుస్తుంది…
42 వ డివిజన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం పరిధిలోని 42, 43 డివిజన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్న ప్రజల ఇంటింటి దగ్గరికి వెళ్లి ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ రామయ్య విస్తృత ప్రచారం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అదేవిధంగా గతంలో కూటమి ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని నారా చంద్రబాబునాయుడు పరి పాలన చాలా బాధ్యతగా ఉందని ప్రజల …
Read More »రైతాంగం సంక్షేమమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
– మార్కెట్ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర – 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు – గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం – మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం – నూటికి నూరుశాతం రైతుల పక్షాల నిలబడతాం – నెల్లూరుజిల్లాలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన రవాణా, హమాలీ చార్జీలను రెండురోజుల్లో చెల్లిస్తాం – రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ – మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డితో కలిసి సంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నెల్లూరు / …
Read More »వచ్చేనెలలో కొత్త రేషన్కార్డులు
– ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్ కోడ్ కార్డులు అందిస్తాం – మహిళలందరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి – జిల్లాలో 4లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు – మే నెల నుంచి మధ్యాహ్న భోజనానికి, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం – రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ – సంగంలో రైసుమిల్లు, జెండాదిబ్బలో స్టాక్పాయింట్ను తనిఖీ చేసిన మంత్రి సంగం/బుచ్చి/నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా వచ్చేనెల నుంచి కొత్త రేషన్కార్డులను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News