-ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు- రాజుబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆహారంను సరిగా తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, ధూమపానం, మద్యపానం సేవించడం, ఒత్తిడికి గురవ్వడం వలన నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వీటిపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ద్వారా ఇంటింటా ప్రచార కార్య కార్యక్రమాన్ని చేపట్టామని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగశేషమ్మ అన్నారు. స్థానిక రాజీవ్ నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శనివారంనాడు ప్రభుత్వ నర్సింగ్ …
Read More »Daily Archives: February 22, 2025
ఇంటి వద్ద నుంచి చెత్త సేకరణ జరిగేలా ప్రజలకు అవగాహన
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నందు 774 గ్రామ పంచాయతీలలో ఇంటి వద్ద నుంచి చెత్త సేకరణ జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైన అన్ని చర్యలు తీసుకొని ఈ నెల 15వ తేది నుంచి సదరు ప్రక్రియ మొదలుపెట్టడం జరిగినది. తడి మరియు పొడి చెత్తను వేరు చేయడం పై గ్రామ పంచాయతీ సిబ్బంది 22 మరియు 23 వ తేదీల యందు జిల్లాలో అన్ని గ్రామపంచాయతీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇంటి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించడం …
Read More »వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం పై ఉచిత శిక్షణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపార నిర్వహణ శక్తి సామర్థ్యం పై ఫిబ్రవరి 24వ తేదీ అనగా సోమవారం నుంచి ఉచిత శిక్షణ. తిరుపతి జిల్లా లోని ,మహిళా ప్రాంగణం, తిరుపతి నందు సంకల్ప్ పథకం లో బాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, డి ఆర్ డి ఏ మరియు మెప్మా వారి సహకారంతో ఈనెల 24వ తేదీ నుంచి మూడు రోజులు పాటు, (3), వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం పై ఉచిత శిక్షణ నిర్వహించనున్నామని, జిల్లా …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థి “ఆలపాటికి” మద్దతు ప్రకటించిన ఆర్. పి. ఏ, (ఏ) నేషనల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్సీ అభ్యర్థి “ఆలపాటికి” మద్దతు ప్రకటించిన ఆర్. పి. ఏ, (ఏ) నేషనల్ సెక్రెటరీ పేరంగౌడ్. విజయవాడ. కేంద్ర మంత్రి సామాజిక న్యాయశాఖ మంత్రి మరియు సాధారిక జాతీయ అధ్యక్షులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీరామదాసు (అత్వాలే) ఆదేశానుసారం మాజీ మంత్రి, ప్రస్తుత పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండల అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి సంపూర్ణ మద్దతు తెలియజేయమని ఆర్.పి.ఐ.(ఏ) నేషనల్ సెక్రెటరీ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ కి తెలియజేసినట్లు ఒకప్రకటన ద్వారా తెలిపారు. …
Read More »అనుమతులు లేకుండా మట్టి/ గ్రావెల్ త్రవ్వకాలు జరిపితే శిక్షార్హులు
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హెచ్చరిక రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 ప్రకారం గనులు భూగర్భ శాఖ వారి అనుమతి లేకుండా ఏ వ్యక్తి క్వారీ నిర్వహణ చేపట్టరాదు మరియు అనుమతి రవాణా పత్రము లేకుండా ఖనిజ రవాణా నిర్వహించకూడదు. నియమ ఉల్లంఘన చేసిన వారు శిక్షార్హులని, అటువంటి ఉల్లంఘన కు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటన లో హెచ్చరించారు. క్వారీ అనుమతులు …
Read More »నన్నయ వర్సిటీ అభివృద్ధికి పూర్తి సహకారం
-అన్ని విధాలుగా సహకరిస్తాం వీసీతో కలెక్టర్ ప్రశాంతి -పరస్పర సహకారం తో పని చేద్దాం వీసీ ప్రసన్న శ్రీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నూతన వీసీగా నియమితులైన ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ కి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ జిల్లాకు ప్రతిష్టాత్మక మైన ఆదికవి నన్నయ యూనివర్సిటీకి …
Read More »ప్రజలకు రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం అవసరం
-రెవెన్యూ సేవలు అందించడంలో నిర్దేశించిన లక్ష్యలను పూర్తి చెయ్యాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా చూసుకోవాలని, రీ సర్వే లో భాగంగా మ్యుటేషన్, కొరిలేషన్, గ్రౌండ్ టూతింగ్ పనులను పూర్తి చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి …
Read More »26 వ తేదీ మహా శివరాత్రికి గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలి
-పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి -కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరులో ఈ నెల 26 వ తేదీన మహా శివరాత్రి పర్వదినం రోజున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే విధంగా గోష్పాద క్షేత్రం లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కొ వ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత పేర్కొన్నారు. శనివారం ఉదయం కొవ్వూరు ఆర్టీవో కార్యాలయంలో వివిధ సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గోష్పాద …
Read More »పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాల విషయమై సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించాలి
-పరిశ్రమల్లో సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి చిన్న తప్పిదం జరిగిన ఉపేక్షించేది లేదు -యువత కు వృత్తి నైపుణ్యం కోసం వృత్తి ప్రధాన శిక్షణ అవసరం -ఎం ఎస్ ఎం ఈ లకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చెయ్యాలి -ఔత్సాహిక, మహిళా పారిశ్రామిక వేత్తలకు యూనిట్స్ స్థాపన చేయడం బ్యాంకర్ల కు అవగాహన కల్పించడం ముఖ్యం -పరిశ్రమ- డిఆర్డిఏ- నైపుణ్యాభివృద్ధి సంస్థ సమన్వయం తో అడుగులు వేయాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని …
Read More »బాల నేరస్తులను గుర్తించి వారిలో మార్పు కోసం అడుగులు వేయాలి
-భవిష్యత్ తరాలకు మంచి పౌరులను అందించే దిశగా జువైల్ హోమ్ పని చేయాలి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంచి పౌరులుగా బాల నేరస్థుల తీర్చి దిద్దే బాధ్యత మనందరి పై ఉన్న తక్షణ కర్తవ్యం, మన బాధ్యత అని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం నందు లీగల్ అండ్ …
Read More »
Prajavartha Online Telugu News