అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొన్నరాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కాంస్య పతకాలు సాధించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందనలు తెలిపారు.ఈమేరకు కాంస్య పతకాలు సాధించిన మైనార్టీ సంక్షేమ శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న మద్దా బేబి సరోజిని,జిఏడిలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సహదేవ సత్యవతిలు సోమవారం రాష్ట్ర సచివాలయంలో వారు సాధించిన కాంస్య పతకాలు, ప్రశంసా పత్రాలను సిఎస్ కు చూపించారు.ఈసందర్భంగా సిఎస్ …
Read More »Monthly Archives: March 2025
శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి టీటీడీ ఆర్థికసాయం
-రూ.కోటి మంజూరు చేసిన టీటీడీ పాలకమండలి -కృతజ్ఞతలు తెలిపిన శాప్ ఛైర్మన్ రవినాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తూ టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలారావు, ఏఈవో, బోర్డు సభ్యులను సోమవారం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ గతంలో శ్రీనివాస …
Read More »మామిడి రైతులకు సబ్సిటీ రుణాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం
-30 కోట్లతో నూజివీడు మామిడి మార్కెట్ యార్డు మరింత అభివృద్ధి. -త్వరలో మామిడి ఎయిర్ కార్గో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి. -గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన డ్రిప్ ఇరిగేషన్,మామిడి రైతులకు ఇన్సూరెన్స్,సబ్సిటీ రుణాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం, మంత్రి కొలుసు పార్థసారధి, -మామిడి పరిశోధనలు రైతులకు లాభసాటిగా ఉండాలి. -నూజివీడు మామిడి పరిశోధన కిసాన్ మేళా వర్కుషాప్ను నూజివీడు పట్టణంలో నాగేంద్ర వరలక్ష్మి కల్యాణ మండపంలో సోమవారం జరిగింది -మామిడి పరిశోధన మార్కెట్ సౌకర్యాల,మామిడి రైతుల రాబడి, …
Read More »డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయండి
-ప్రజలకు మరింత చేరువగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకెళ్లండి -ఆర్టీజీఎస్పై సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీజీఎస్లో చేపడుతున్న డేటా అనుసంధాన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. ఆర్టీజీఎస్ కార్యకలాపాలైన సోమవారం ఆర్టీజీఎస్లో ఆయన సమీక్ష నిర్వహించారు. డేటా అనుసంధానంతో ఏర్పాటు చేస్తున్న డేటా లేక్ పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డేటా అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంకా …
Read More »వయోవృద్దుల,విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం
-ఇతర ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్దులకు నేరుగా వారి ఖాతాల్లో ఫించను జమ -అర్హత కలిగిన ఏ ఒక్కరి ఫించన్ తొలగించం -కేంద్ర సహకారం తో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్దాశ్రమాలు -వయోవృద్దుల,విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వయోవృద్దుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధుల మరియు …
Read More »సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి కందుల దుర్గేష్
-ఏప్రిల్ 30న జరిగే స్వామి చందనోత్సవం నాటికి ప్రసాద్ స్కీం ద్వారా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ -భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం సింహాచలం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ స్వామి అధ్యాత్మిక క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రసిద్ధ సింహాచలం క్షేత్రాన్ని …
Read More »రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ జెండా ఎగురవేసిన మంత్రి కందుల దుర్గేష్
-రుషికొండ బీచ్ కు మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్..బీచ్ సౌందర్యం,స్వచ్ఛతను కాపాడేలా కార్యక్రమాలుండాలని తెలిపిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయన్న మంత్రి దుర్గేష్ -బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ ను పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపిన మంత్రి దుర్గేష్ -నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకునేందుకు నాయకులు, అధికారులు, ప్రజలు సమైక్యంగా పనిచేయాలని పిలుపు -బీచ్ పరిశుభ్రతకు పర్యాటకులు పూర్తిస్థాయిలో సహకరించాలని పిలుపు -అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తద్వారా పర్యాటకాభివృద్ధి, ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తామన్న మంత్రి …
Read More »నగరానికి వచ్చే అన్ని రోడ్లను అభివృద్థి చేస్తాం
–డ్రైనేజీ నిర్మాణానికి రూ.150 కోట్ల కేటాయింపు –4వ డివిజన్లో రూ.87 లక్షల విలువైన అభివృద్థి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోకి వచ్చే అన్ని రహదారులను అభివృద్థి చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. విజయవాడ నగరంలోని రహదారులతో పాటుగా నగరంలోకి వచ్చే అన్ని రోడ్లను అభివృద్థి చేయాల్సిందిగా సీఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారని అన్నారు. సీఆర్డీఏ కమీషనర్, ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి ఇటీవలే నియోజకవర్గంలోని …
Read More »కారుణ్య నియామకం పొందిన అభ్యర్ధులు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులు 13 మందికి గ్రామ / వార్డు సచివాలయాల్లో మరియు ప్రిజన్ శాఖలో , అలాగే 9 మందికి జిల్లా పంచాయితీ శాఖలో నలుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా , ఐదుగురుకి బిల్ కలెక్టర్లుగా కారుణ్య నియామకపు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తో …
Read More »సాయుధ దళాల పతాక దినోత్సవం 2024 నిధికి విరాళాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక బృందాల నుండి పీడీ మెప్మా వి.విజయలక్ష్మీ సాయుధ దళాల పతాక దినోత్సవం 2024 నిధికి విరాళాల నిమిత్తం సేకరించిన మొత్తం రూ. 2,05,197/- (అక్షరాల రెండు లక్షల ఐధు వేల నూట తొంబై ఏడు రూపాయులు మాత్రమే) చెక్కును సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ చేతుల …
Read More »
Prajavartha Online Telugu News