Breaking News

Monthly Archives: March 2025

ప్రతి పిటీషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి పిటీషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు , డిఆర్ఓ షేక్. ఖాజావలి , ఆర్డిఓ శ్రీనివాస రావు ప్రజల నుండి 231 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల …

Read More »

ఆర్టీజిఎస్ డేటా బేస్ లో తమ వివరాలు తప్పనిసరి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం నుండి పౌర సేవలతో పాటుగా సంక్షేమ పధకాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు వార్డ్ సచివాలయాల కుటుంబాల (హౌస్ హోల్డ్) జాబితా లేదా ఆర్టీజిఎస్ డేటా బేస్ లో తమ వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జిఓఎంఎస్ నం.2 (7-3-2025) మేరకు ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు పొందాలంటే …

Read More »

మార్కెట్లు, సైకిల్ స్టాండ్లు, టాయ్ లెట్స్ ల టెండర్, బహిరంగ వేలం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ మార్కెట్లు, సైకిల్ స్టాండ్లు, టాయ్ లెట్స్ ల టెండర్ మరియు బహిరంగ వేలం ఈ నెల 27న జిఎంసి ట్రావెలర్స్ బంగ్లాలో నిర్వహిస్తామని, ఆసక్తి కల్గినవారు పాల్గొనవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి నగరపాలక సంస్థ మార్కెట్లు, సైకిల్ స్టాండ్లు, టాయ్ లెట్స్ లకు టెండర్ మరియు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న …

Read More »

డయల్ యువర్ కమిషనర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలల్లో మౌలిక వసతులకు సంబందించి తక్షణం శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …

Read More »

అన్నక్యాంటీన్ల పరిసరాల్లో మొక్కలు నాటాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్నక్యాంటీన్ల పరిసరాల్లో మొక్కలు నాటాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లచెరువు మెయిన్ రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మొక్కలతో ఆహ్లాధకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేక …

Read More »

పారిశుధ్య మెరుగు కోసం ప్రత్యేక దృష్టి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలో పారిశుధ్య మెరుగు కోసం ప్రత్యేక దృష్టి సారించామని, అధికారులు, కార్యదర్శులు పనితీరు మార్చుకొని ఎక్కడా ఫిర్యాదులు లేని విధంగా కృషి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ గారు యాదవుల బజార్, ఆనందపేట, అలీ నగర్, సూర్య నగర్, కబాడీ గూడెం, ఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »

ఎస్సార్ ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రపంచ క్షయ దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సా ఆర్ ఆర్ అండ్ సివిఆర్ కళాశాల నందు ప్రపంచ క్షయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విశ్రాంత ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ విట్టల్ రావు క్షయ వ్యాధి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి తెలిపారు. క్షయ …

Read More »

ఈ నెల 27న విజ‌య‌వాడ‌లో ముస్లింసోద‌రుల‌కు ఇఫ్తార్ విందు

– హాజ‌రుకానున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి – ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – స‌న్న‌ద్ధ‌త స‌మ‌న్వయ స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌విత్ర రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లిం సోద‌రుల‌కు విజ‌య‌వాడ‌లోని ఏ ప్ల‌స్ క‌న్వెన్ష‌న్ హాల్‌లో నిర్వ‌హించే ఇఫ్తార్ విందు కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హాజ‌ర‌వుతార‌ని.. వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని …

Read More »

ముగ్గురు ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామి పథకంలో నిబంధనలకు విరుద్దంగా అవకతవకలకు పాల్పడుతున్న ముగ్గురు ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేయడం జరిగిందని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ అరవపల్లి రాము ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు తిరువూరు మండలం వావిలాల గ్రామానికి చెందిన పీల్డ్‌ అసిస్టెంట్‌ కె. మణిమ్మ ఎంప్లాయిమెంట్‌ గ్యారెంటీ స్కీమ్‌ (ఇజిఎస్‌) నిబందనలకు విరుద్ధముగా చనిపోయిన వారి జాబ్‌ కార్డుల నందు వేరే కుటుంబం లోని వ్యక్తిని నమోదు చేయడం. ఒక …

Read More »

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి…

-అధికారులు అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలి… -జిల్లా స్థాయి పీజిఆర్‌ఎస్‌కు 133 ఆర్జీలు నమోదు.. -జిల్లా కలెక్టర్‌ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా (పిజిఆర్‌ఎస్‌) అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్‌) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ ప్రజల నుండి 133 అర్జీలను …

Read More »