-విజయవాడలో కొత్త అదనపు వినియోగదారుల ఫోరం బెంచ్ ప్రారంభం -విస్తృతంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తాం -నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులకు రక్షణ, భరోసా కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు సెంటర్ లో వినియోగదారుల కమిషన్ రెండో అదనపు బెంచ్ (A New Additional District Consumer Redressal Commission) …
Read More »Monthly Archives: March 2025
రబీ ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమాలు..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ళు పై ఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు డివిజన్ మండల స్థాయిలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను అదేశించారు. రైతులకు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను చెల్లించి ధాన్యం కొనుగోళ్ళు చేసే విధంగా జిల్లాలోని తిరువూరు, నందిగామ, మైలవరం, విజయవాడ డివిజన్ స్థాయిలో రైతు సేవా కేంద్రాలు …
Read More »నిర్మాణ కార్మికులను అధిక వేడి ప్రభావం నుండి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ శాఖ సూచనల మేరకు, జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నిర్మాణ కార్మికులను అధిక వేడి ప్రభావం నుండి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీ శ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాపారస్తులకు, నిర్మాణ రంగంలోని కాంట్రాక్టర్లు, మేనేజ్మెంట్లు మరియు యాజమాన్యాలకు ఉప కార్మిక కమీషనర్ సి.హెచ్. ఆశారాణి పలు సూచనలు చేశారు. కార్మికులకు తాగునీరు, మజ్జిగ లభ్యమయ్యే విధంగా మరియు అన్ని ప్రదేశాల్లో “చలివేంద్రాలు” ఏర్పాటు చేయాలని ఆదేశాలు …
Read More »క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి..
-క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం.. -క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు పౌష్టికాహారం అందిద్దాం.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందించి జిల్లాను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మీశ కోరారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో …
Read More »క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం…
-క్షయ వ్యాధి నివారణ పై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాం.. -చికిత్స, పౌష్టికాహారం అందించి రోగులను ఆరోగ్యవంతులను చేస్తున్నాం. -జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డా. జె.ఉషారాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ వ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధిని నివారించడం ద్వారా క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డా.జె.ఉషారాణి తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని …
Read More »సీనియర్ న్యాయవాది పడవల ఏడుకొండలను సన్మానించిన దుర్గాపురం వాకర్స్ క్లబ్ మరియు న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెజవాడ బార్ అసోసియేషన్ ఈసి మెంబర్గా ఎన్నికైన సీనియర్ న్యాయవాది పడవల ఏడుకొండలను దుర్గాపురం వాకర్స్ క్లబ్ మరియు న్యాయవాదులు సన్మానించారు. ఈ రోజు దుర్గాపురం నందు దుర్గాపురం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ మరియు న్యాయవాదుల సంయుక్త ఆధ్వర్యంలో బెజవాడ బార్ అసోసియేషన్ ఈసి మెంబర్గా ఎన్నికైన సీనియర్ న్యాయవాది పడవల ఏడుకొండలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వి.గురునాధం మాట్లాడుతూ పడవల ఏడుకొండలు న్యాయవాదిగా ప్రభుత్వనోటరీగా నగర ప్రజలకు అనేక విధాలుగా సేవలందిస్తూ …
Read More »పదో తరగతి గణితం పరీక్షకు 98.67 శాతం మంది హాజరు
-రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు డిబార్ -పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు.వి ఐ.ఏఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన గణితం పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 6,35,856 మంది విద్యార్థులకు గానూ 6,27,412 మంది విద్యార్థులు (98.67 శాతం) హాజరయ్యారని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., ఒక ప్రకటనలో తెలిపారు. 8379 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1667 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ …
Read More »మలబార్ సామాజిక భాధ్యత అభినందనీయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక భాధ్యతో మలబార్ అందిస్తున్న సేవలు అభినంధనీయమని సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు సోమవారం స్థానిక తుమ్మల పల్లి కళా క్షేత్రంలో మలబార్ గోల్డ్ &డైమండ్ ఆధ్వర్యంలో విధ్యార్థినులకు స్కాలర్ అంద చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 60 వేల మందికి భోజనం ఏర్పాటు చేయడం స్పూర్తి దాయకని అన్నారు. ఆడపిల్లలు పేదరికంతో చదువు ఆగిపోగుడదన్నారు.వ్యాపార దృక్పథం కాకుండా సమాజ సంక్షేమం కోరే మలబార్ సేవలును ఆధర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం మలబార్ …
Read More »ఆయిల్ పామ్ తోటల పైలెట్ డ్రోన్ సర్వేను విజయవంతం
-వ్యవసాయానికి అనుగుణంగా సాంకేతికత: 3F ఆయిల్ పామ్ చెట్ల లెక్కింపు, ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (FFB) అంచనా మరియు ఆరోగ్య పర్యవేక్షణ కోసం డ్రోన్లను ఉపయోగిస్తుంది -ఖచ్చితమైన GPS కవరేజ్తో దాదాపు 1150 హెక్టార్లలో సర్వే జరిగింది -3F ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ 30000 హెక్టార్లలో అధునాతన వ్యవసాయ పరిష్కారాలతో రైతులకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం అంతటా సర్వేను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది పశ్చిమ గోదావరి, నేటి పత్రిక ప్రజావార్త : 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశంలో ఆయిల్ పామ్ …
Read More »బీసీలకు అన్నింటా 52% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
-కులగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం -బీహార్లో 65 శాతం రిజర్వేషన్లు వారికేనన్న సీఎం నితీష్ కుమార్ -మరి ఇక్కడ అదే న్యాయం ఎందుకు అమలుచేయరు? -రాష్ట్రంలో రెండు కులాల వారికే అగ్రతాంబూలం -బీఎస్పీ ఏపీ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు ధ్వజం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కులగణన చేసి, మొత్తం జనాభాలో 52 % మంది బీసీలు ఉన్నట్లుగా లెక్క తేల్చారని, అందువల్ల వారికి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల పదవుల్లో 52% రిజర్వేషన్ ఇవ్వాలని …
Read More »
Prajavartha Online Telugu News