Breaking News

Monthly Archives: March 2025

ఎస్సి వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం…

-మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సి వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ స్పష్టం చేశారు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఎస్సి వర్గీకరణ ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు …

Read More »

గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు స్వాగ‌తం ప‌లికిన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఐపీఎల్ లీగ్ లో భాగంగా సోమవారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జ‌రిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, స‌మీరా న‌జీర్ దంప‌తుల‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) , ఎసిఎ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌, ఎసిఎ కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్ ల‌తో క‌లిసి పుష్పగుచ్చం అందించి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికి జ్ఞాపిక‌ను కూడా బ‌హుక‌రించారు. …

Read More »

విశాఖలో 30 మంది అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం క‌ల్పించిన ఎసిఎ

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఐపీఎల్ లీగ్ లో భాగంగా సోమవారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జ‌రిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ ను గ్రౌండ్ లో వీక్షించే అవ‌కాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ (ఎసిఎ) 30మంది అనాథ చిన్నారుల‌కు క‌ల్పించింది. వైజాగ్ లోని పాపా హోమ్ అనాథ శ‌రణాల‌యానికి 30 టికెట్లు త‌న సొంత నిధుల‌తో కొని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అంద‌జేసింది. మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన చిన్నారుల‌కు ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని …

Read More »

2023-24 లో ఏపీ లైబ్ర‌రీ అథారిటీ నుంచి నిధుల మంజూరు కోరుతూ ఎలాంటి ప్ర‌తిపాదన రాలేదు

-కేంద్ర సంస్కృతి ,పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్ల‌డి -జాతీయ గ్రంథాలయాల మిషన్ (NML) పథకంపై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద రావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో గ‌త మూడేళ్ల‌లో రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ ఫౌండేషన్ (RRRLF) ద్వారా 61 గ్రంథాల‌యాలు మాత్ర‌మే స‌హాయం పొందాయి. 2021-22 లో 22 గ్రంథాలయాలు, 2022-23 లో 21 గ్రంథాలయాలు, 2023-24 లో 18 గ్రంథాలయాలు రాజా రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ …

Read More »

బలభద్రపురంలో 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలు

-ప్రస్తుతం క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదు అదుపులోనే ఉంది -ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి శాసన సభ్యులు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవవడంతో పాటు మరణాలు కూడా …

Read More »

రాష్ట్రంలో ఆయుష్ సేవ‌ల విస్తృతికి కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు

-భారీ స్థాయిలో ఉన్న ఖాళీల‌ను స‌త్వ‌ర‌మే భ‌ర్తీ చేయాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశం -ఆయుష్ డిస్పెన్సిరీల్లో 50 శాతం డాక్ట‌ర్ల కొర‌త‌ -దేశ‌విదేశాల్లో ఈ సేవ‌ల ప‌ట్ల ఆస‌క్తి పెరుగుతున్నా గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంపై మంత్రి ఆందోళ‌న‌ -ఆఖ‌రి మూడేళ్ల‌లో గ‌త ప్ర‌భుత్వం జాతీయ ఆయుష్ మిష‌న్ కింద చేసిన ఖ‌ర్చు శూన్యం -కూట‌మి ప్ర‌భుత్వం ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో చేసిన ఖ‌ర్చు రూ.41 కోట్లు -పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు చేప‌ట్టాల‌న్న మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

పునః కలయిక సమావేశం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : చెన్నై లోని వెల్లూరులోని రీజినల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ పొందిన 1990 బ్యాచ్ కు చెందిన ఏపీ జైలు అధికారులు 35 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. నగరం లోని ఒక హోటల్ లో జరిగిన పునఃకలయిక సమావేశం లో పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. 60 నుండి 76 సంవత్సరాల మధ్య వయస్సు లో ఉన్నవారు కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని విశ్రాంత డి ఎస్ పి డాక్టర్ కె వి నారాయణ అన్నారు. …

Read More »

దర్గా ప్రాంతంలో డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం 40 వ డివిజన్ దర్గా ప్రాంతంలోని డ్రెయినేజీలు , కలుషిత తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన , అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం 40,41 డివిజన్ల లో పర్యటించారు. దర్గా ప్రాంతంలో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని మంచినీటి పైపులు లీకై తాగునీరు కలుషితం అవుతుందని అలాగే డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపట్టాలని …

Read More »

సీఎం సహాయ నిధి పేదలకు భరోసా

-టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు భరోసా కల్పిస్తుందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ అన్నారు. చిట్టినగర్ కు చెందిన అబ్దుల్ వసీం గుండెపోటు కు గురై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆర్థిక ఇబ్బందుల వలన సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా రూ 1,19,561 మంజూరయ్యాయి. ఆ చెక్కును సోమవారం బాధితునికి అందజేశారు. వించిపేటలోని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి …

Read More »

బ్యూటీషియన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం, కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్యాలీ సర్టిఫికెట్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : HCL ఫౌండేషన్ మద్దతుతో వాసవ్య మహిళా మండలి 24 మార్చి 2025న బ్యూటీషియన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, కుట్టు యంత్రాలను పంపిణీ చేసి, టాలీ శిక్షణార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. డాక్టర్ బి కీర్తి అధ్యక్షురాలు వాసవ్య మహిళా మండలి, కొనసాగుతున్న టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ మరియు టాలీ శిక్షణల గురించి మాట్లాడారు. మహిళా సాధికారత మరియు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి అన్ని శిక్షణలు ఉచితంగా ఇస్తున్నాము అని అన్నారు. డాక్టర్ దీక్ష వాసవ్య మహిళా మండలిలో …

Read More »