గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ అభివృద్ది పధకాలు , స్వర్ణాంధ్ర 2047 , వాట్సప్ గవర్నెస్ , గ్రీవియెన్స్ రిడ్రసల్ విధానం , భూ సంబంధిత అంశాలు , సమ్మర్ కార్యాచరణ , పీ4 , లా అండ్ ఆర్డర్ అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక రంగాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభిచారు. మార్చి 25 మరియు 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు …
Read More »Monthly Archives: March 2025
జిల్లా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం కలక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధ్యక్షతన జిల్లా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరం(IYC) గా సంవత్సరంగా ప్రకటించిందని , దానికి అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని , IYC సంవత్సర వేడుకల కోసం లక్ష్యాలు …
Read More »నీట్ 4.0 తో ప్రెప్ఇన్స్టా భాగస్వామ్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ ప్లేస్మెంట్ సన్నాహక వేదిక ప్రెప్ఇన్స్టా ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) 4.0 నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ కార్యక్రమంలో భాగమైందని సంస్థ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారతీయ విద్యార్థులను పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాలు, పోటీతో కూడిన అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్కు సిద్ధం చేస్తుందన్నారు. దేశంలో సాంకేతిక విద్యను మార్చే ప్రెప్ఇన్స్టా కోర్సులు ఇప్పుడు నీట్ 4.0 పోర్టల్ ద్వారా పొందవచ్చన్నారు. 2019లో స్థాపించిన ప్రెప్ఇన్స్టా జనరేటివ్ …
Read More »న్యాయవాది పిల్ల శ్రీనివాసరావుకి సత్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025-2026కు జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ బార్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ పిల్ల శ్రీనివాసరావుని మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్లో తలపరగడ సుబ్బారావు ఏ.పి.పి, బూసి సతీష్ బాబు ఏక్స్.జి.పి, పలగాని రవి ఏక్స్.ఎల్.సి, అల్లం రాజేష్ ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్ చైర్మన్, న్యాయవాదులు తదితరులు అభినందనలు తెలిపి సత్కరించారు.
Read More »మోడరన్ ఫిష్ మార్కెట్, వృద్ధాశ్రయంలో అన్ని వసతులు కల్పించండి…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మోడ్రన్ ఫిష్ మార్కెట్ వృద్ధాశ్రయంలో వసతులన్నీ కల్పించాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాష్ నగర్ లో గల మోడ్రన్ ఫిష్ మార్కెట్, రాజీవ్ నగర్ లో గల వృద్ధాశ్రమాన్ని, అజిత్ సింగ్ నగర్ లో గల అన్నా క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మోడ్రన్ ఫిష్ మార్కెట్లో వ్యాపారస్తులకు ప్రజలకు …
Read More »ఏక మొత్తంలో పన్ను బకాయిలు చెల్లించినచో వడ్డీ పై 50% తగ్గింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పన్ను చెల్లింపు దారుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరియు పురపాలకసంఘాలలో పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలు మెరుగుపరుచుటకు, ఆస్తి పున్ను మరియు ఖాళీ స్థలాల పన్ను బకాయిలన్న 31.03.2025 లోపు ఒకేసారి ఏక మొత్తంలో చెల్లింపులు చేసినట్లయితే, వడ్డీ పై 50 % రాయితీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం 46, తేదీ: 25.03.2025 న ఉత్తర్వులు జారీ చేసిందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో …
Read More »జనగణనలో కులగణనను చేపట్టాల్సిందే…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల సంక్షేమం కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనగణనలో కులగణనను చేపట్టాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని దాసరి భవన్లో రాష్ట్రంలో కుల జన గణనలో- కులగణనను చేపట్టాలని డిమాండ్ చేస్తూ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ …
Read More »సాయం అందించే చేతులకు వేదిక పీ4
-సంపన్నులు – పేదలను ఒకేచోటకు చేర్చడమే లక్ష్యం -ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చు -అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం’ -మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం -2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పం -ఉగాది రోజున అమరావతిలో పీ4 ప్రారంభం -పీ4 విధానానికి తుదిరూపు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి …
Read More »వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
-రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు -ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలెర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి -ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలి -తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు -పశువుల కోసం గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం -పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలి…తాగునీరు అందుబాటులో ఉంచాలి -అడవుల్లో అగ్నిప్రమాదాలుపై అప్రమత్తంగా ఉండాలి..డ్రోన్లతో పర్యవేక్షించాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని …
Read More »ఆపరేషన్ మోడల్లో ‘పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు’ నిర్వహణ
-జూన్ 20 కల్లా డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశం -ఆర్ధిక భారం తగ్గేలా సరికొత్తగా ఆలోచన చేయండి -సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఆర్ధిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా …
Read More »
Prajavartha Online Telugu News