Breaking News

Monthly Archives: March 2025

దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  ఉన్నతాధికారులకు సూచించారు. వారు శాఖ పరిధిలో ఉన్న కొన్ని స్థలాలను …

Read More »

ఆపదలో ఉన్న వారికి అపన్న హస్తం

-మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే వారిని ఆదుకొని సహకరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కి చెందిన పట్టణాల శివ కుమార్తె జాహ్నవి కిడ్నీ ల సమస్యతో బాధపడుతుంది. ఈమె డయాలసిస్ నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి చేర్పించాల్సి ఉంది. ఇందుకు ఆమె వైద్య సేవలు దారి ఖర్చులు గురించి మంత్రి …

Read More »

అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం

-ఒంటిమిట్టలో అధ్యాత్మిక పర్యాటకం పై సభ్యులు వి.రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు శాసనమండలిలో సమాధానమిచ్చిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -ఒంటిమిట్ట చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయనున్నామన్న మంత్రి దుర్గేష్ -దేవుని గడప, పుష్పగిరి, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట, గండి, యాగంటి, నందవరం, మహానంది దేవాలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి దుర్గేష్ -గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల పరిశుభ్రత, భక్తుల సౌకర్యాల విషయంలో అలక్ష్యానికి గురైన ఒంటిమిట్ట క్షేత్రం: మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో పోలీసు డిపార్ట్మెంట్ వారు శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ACP దామోదర్ మాట్లాడుతూ శక్తి యాప్ ద్వారా మహిళలకు పిల్లలకు భద్రత కల్పిస్తామని ప్రతి ఒక్కరి ఫోన్ లో ఈ యాప్ వుండాలని ,రెస్క్యూ సేవలు,షెల్టర్ కల్పించటం తక్షణ చికిత్స వంటి సేవలతో పాటు, కాల్ చేయగానే డిపార్ట్మెంట్ వారు సహాయం అందిస్తారని అన్ని కళాశాల యాజమాన్యాలు ఈ యాప్ పై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో …

Read More »

రాష్ట్రంలో క్రీడలకు పునర్ వైభవం

-ప్రజాప్రతినిధులకు క్రీడలు ఆటవిడుపు -ప్రజాప్రతినిధుల ఆటలతో కోలాహలంగా ఇందిరా గాంధీ స్టేడియం -చింతకాయల అయ్య‌న్న‌పాత్రుడు, రాష్ట్ర శాసనసభ స్పీక‌ర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండలి స‌భ్యులకు ఆట‌విడుపు క‌ల్పించాల‌నే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం క్రీడ‌లను ప్రారంభించిందని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్య‌న్న‌పాత్రుడు తెలిపారు. శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండలి స‌భ్యుల క్రీడా పోటీలను విజ‌య‌వాడ‌ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో మంగళవారం మంత్రులు, ఉపసభాపతి కే. రఘురామ కృష్టం రాజుతో కలసి ప్రారంభించిన అనంతరం రాష్ట్ర శాసనసభాపతి అయ్య‌న్నపాత్రుడు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు రోజూ బిజీగా …

Read More »

ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాలపై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– హ‌రిత విస్తీర్ణం పెంపున‌కు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – అట‌వీ భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాకుండా ప‌టిష్ట నిఘా అవ‌స‌రం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్‌వోఎఫ్ఆర్ (రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్‌) ప‌ట్టాల పంపిణీకి సంబంధించి అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న అట‌వీ శాఖ స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీ, హ‌రిత విస్తీర్ణం పెంపు, …

Read More »

డిజిటల్ కామర్స్ ప్రభుత్వ ఆన్లైన్ వేదిక ద్వారా చిరుధాన్యపు ఉత్పత్తుల విక్రయాలకు అవకాశం

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో జాతీయ ఆహార మరియు పోషక భద్రతా పధకం లో చిరుధాన్యపంటల సాగు ,ఉత్తమ యాజమాన్యం పద్ధతులు ,నూతన ఆవిష్కరణలు అనే అంశం పై జరిగిన కార్యాశాలలో పాల్గొన్న డిల్లీ రావు .రాయలసీమ , ఉత్తర కోస్తా ,ప్రకాశం ,పల్నాడు జిల్లాల ఎంపిక చేసిన రైతులు ,ప్రధాన పంట శాస్త్ర వేత్తలు ,ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు పాల్గొన్నారు . ఈ సమావేశములో డిల్లీ రావు ప్రారంభ ఉపన్యాసం …

Read More »