Breaking News

Monthly Archives: March 2025

రాష్ట్రంలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వేగవంతంగా పని పనిచేస్తోంది…

మల్లవల్లి (హనుమాన్ జంక్షన్), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్యపరంగా వేగవంతంగా పని పనిచేస్తోందని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ద్వారక తిరుమలరావు, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు …

Read More »

తిరుమలలో సాధువుల అరెస్ట్ పై మల్లాది విష్ణు ఫైర్

-సాధువుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం -ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతులు తక్షణమే రద్దు చేయాలి -వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో సాధువుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయటంపై ఆయన తీవ్రంగా స్పంచించారు. హిందువుల మనోభావాలకు విరుద్దంగా తిరుమలలో నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌కు అనుమతులు …

Read More »

అదే జోరు.. హుషారు

-రెండవ‌రోజు ఉత్సాహ‌భ‌రితంగా శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి స‌భ్యుల క్రీడ‌లు -ర‌స‌వ‌త్త‌రంగా సాగిన క్రికెట్ ఫైన‌ల్ మ్యాచ్‌ -మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్ టీమ్‌పై మంత్రి నాదెండ్ల టీమ్ విజ‌యం -ప‌రుగుపందెంలో ప్ర‌జాప్ర‌తినిధుల అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ -కోలాహ‌లంగా మారిన ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న శాస‌న‌స‌భ్యుల‌, శాస‌న‌మండ‌లి స‌భ్యుల క్రీడాపోటీలు రెండ‌వ‌రోజూ అదే జోరుతో హుషారుగా జ‌రిగాయి. శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్వ‌హించిన అథ్లెటిక్స్‌, క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌, రన్నింగ్, కబడ్డీ, షాట్‌పుట్, త్రోబాల్, టెన్నిస్, …

Read More »

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటా…

-చంద్రబాబు తాత్సారం వీడాలి -బాధితులకు సత్వర న్యాయం చేయాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ -ఆరు మాసాల కాల పరిమితితో పరిష్కరించాలి : ముప్పాళ్ళ -ప్రత్యేక కమిటీని, పాస్టాగ్‌ కోర్టును నియమించాలి : వి.తిరుపతిరావు -బాధితుల కన్నీటి దీక్షకు మద్దతు తెలిపిన నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్‌ కంపెనీ ఆర్థిక మోసాలకు బలైన బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ప్రకటించారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ …

Read More »

రాజకీయ ప్రతినిధులతో సమీక్ష సమావేశం

-సెంట్రల్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సెంట్రల్ నియోజకవర్గం ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల సంఖ్య 1200 దాటిన ప్రాంతాల్లో సమీపంలోని పోలింగ్ స్టేషనులకు మార్పులు చేయాలని చర్చించారు. ఏ ఈఆర్వోలను, బిఎల్ఓ తో ఒక సమావేశం నిర్వహించి పోలింగ్ …

Read More »

ఉపాధి హామీలో సంవత్సరానికి ప్రతి కూలీకి 12 వేల రూపాయలు ఉపాధి భృతి ఇవ్వాలి!

-ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తే కూలీలకు ద్రోహమే! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ప్రతి గ్రూపుకి పని కల్పించాలని, పని కల్పించకపోతే ఉపాధి భృతి గా సంవత్సరంలో ప్రతి కూలీకి 12 వేల రూపాయలు అందించాలని, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చర్చ జరిగినట్లు, వ్యవసాయానికి అనుసంధానం చేస్తామనడం చట్టం స్ఫూర్తికి విరుద్ధమని , ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని, బడ్జెట్ లో సింగిల్ రూపాయి కూడా కేటాయించని వారు వ్యవసాయానికి …

Read More »

ఎస్సీ వర్గీకకరణను రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను రద్దు చేయాలి…

-అఖిల భారత మాల సంఘాల జేఎసీ చైర్మన్‌ డాక్టర్‌ ఉప్పులేటి దేవిప్రసాద్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకకరణను, రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను ఆమోదించిన కేబినెట్‌ తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని అఖిల భారత మాల సంఘాల జేఎసీ చైర్మన్‌ డాక్టర్‌ ఉప్పులేటి దేవిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం, గురునానక్‌కాలనీలో తమ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ అలంకార్‌ సెంటర్లో ఉన్న ధర్నా సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా …

Read More »

ఆక్యుపంక్చర్ వైద్యుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ ను అభినందించిన ఎం ఎల్ సి సోము వీర్రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయంలో ‘యోగశక్తి సాధన సమితి’ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఆక్యుపంక్చర్ వైద్యుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ ను ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు,ప్రస్తుత కేంద్ర బిజెపి సభ్యుడు సోము వీర్రాజు అభినందించారు. 22 సంవత్సరాలుగా ఆక్యుపంక్చర్ వైద్యం చేయటమే కాకుండా వేల మందికి శిక్షణ ఇచ్చినందుకు ఈ సత్కారం అని తెలిపారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ విన్నపము,ప్రయత్నము వలన మన ప్రధానమంత్రి …

Read More »

ఆహార ప‌దార్థాల‌ కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం

-కీల‌క పోస్టుల‌ను గ‌త ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌లేదు -సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది -అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల్లో వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం శాసనసభలో ఆహార ప‌దార్థాల కల్తీపై స‌భ్యుల‌డిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. …

Read More »

నేడే కలక్టరేట్ లో జాబ్ మేళా

-మార్చి 20 న వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చ్ 20 వ తేదీ గురువారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు” వికాస “ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో జి ఎస్ ఎల్ ఆసుపత్రి నందు స్టాఫ్ నర్స్, హాస్టల్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంసివి మోటో కార్పొ లో జి యమ్, మేనేజర్, అకౌంటెంట్, సేల్స్ ఎక్సక్యూటివ్ …

Read More »