Breaking News

Monthly Archives: March 2025

దేవరపల్లి మండలం కుకునూరు గ్రామంలో పునర్ రీ సర్వే పనులు

-సి సి ఎల్ ఏ ఆదేశాలతో రీ సర్వే నిర్వహిస్తున్నాం -ఆర్డీవో రాణి సుస్మిత దేవరపల్లి , నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం నియోజక వర్గం దేవరపల్లి మండలం కుకునూరు గ్రామంలో చేపట్టిన భూముల రీ సర్వే పై అభ్యంతరాలు నేపధ్యంలో సి సి ఎల్ ఏ కమీషనర్ ఆదేశాలను అనుసరించి క్షేత్ర స్థాయిలో రీ సర్వే నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు రెవిన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. బుధవారం కుకునూరు గ్రామంలో రీ సర్వే నిమిత్తం ఆర్డీవో అధికారులతో కలిసి పర్యటించడం …

Read More »

జిల్లాలో మహిళల భద్రతే ధ్యేయంగా రంగంలోకి 7 శక్తి బృందాలు

-ప్రతి సబ్ డివిజన్ కు ఒక శక్తి బృందం, జిల్లా హెడ్ క్వార్టర్ లో రెండు బృందాలు… ఒక్కో బృందంలో ఎస్ఐ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు కల్గిన పోలీసు సిబ్బంది. -మహిళల్ని వేధించే వారి భరతం పట్టేందుకు కృషి చేయనున్న “శక్తి టీమ్స్”. -”శక్తి యాప్” ప్రతి మహిళకు రక్షణక కవచం వంటిది. -తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్.,. -శక్తి టీం వాహనాలు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ  రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో …

Read More »

నేడే కలక్టరేట్ లో జాబ్ మేళా

-మార్చి 20 న వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చ్ 20 వ తేదీ గురువారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు” వికాస “ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో జి ఎస్ ఎల్ ఆసుపత్రి నందు స్టాఫ్ నర్స్, హాస్టల్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంసివి మోటో కార్పొ లో జి యమ్, మేనేజర్, అకౌంటెంట్, సేల్స్ ఎక్సక్యూటివ్ …

Read More »

అనధికారికంగా త్రాగునీటి తరలింపుని నిలిపివేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుండి అనధికారికంగా త్రాగునీటి తరలింపుని నిలిపివేయాలని, తమ రోజువారీ పర్యటనల్లో, ఆకస్మికంగా రిజర్వాయర్లను తనిఖీ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ట్యాంకర్ల ద్వారా నీటి తరలింపును పరిశీలించి, రిజిస్టర్ ప్రకారం ఆయా ట్యాంకర్లు నీటి సరఫరా చేసినట్లు నమోదు చేసిన ప్రగతి నగర్ కు నేరుగా వెళ్లి స్థానికులను అడిగి తెలుసుకొని, రిజిస్టర్ …

Read More »

అన్న క్యాంటీన్లలో ప్రతిరోజు నిర్దేశిత సమయానికే ఆహారం అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లలో ప్రతిరోజు నిర్దేశిత సమయానికే ఆహారం అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. బుధవారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను ప్రతిరోజు నిర్దేశిత సమయానికి ఆహారం అందించాలన్నారు. క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, …

Read More »

చేయీచేయీ క‌లుపుదాం..

-ప‌ర్యాట‌కుల‌కు ఆత్మీయ ఆతిథ్యమిద్దాం.. -సేవా రంగ వృద్ధి ఉమ్మ‌డి ల‌క్ష్యానికి స‌మ‌ష్టిగా కృషిచేద్దాం -గ్రోత్ ఇంజిన్‌గా వాణిజ్యం, హోట‌ళ్లు, రెస్టారెంట్స్ విభాగం -ప‌ర్యాట‌కుల‌కు మ‌ధురానుభూతి మిగిల్చేలా టూరిజం ప్యాకేజీలు -స్వ‌ర్ణాంధ్ర @ 2047, స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు -సీసీఎల్ఏ, జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజశేఖ‌ర‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వం గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా స్వ‌ర్ణాంధ్ర @ 2047, స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర ల‌క్ష్యాల సాధ‌న‌కు ప్ర‌ణాళిక ప్ర‌కారం కృషిచేయ‌డం జ‌రుగుతోంద‌ని.. …

Read More »

తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో అబ్దుల్ అజీజ్ భేటీ

-తెలంగాణ నుంచి ఆంధ్ర కు రావాల్సిన 55 కోట్లను త్వరితగతిన బదిలీ చేయండి. -ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన పాత రికార్డులు అప్పగించండి. -త్వరలో ఇరు రాష్ట్రాల బోర్డ్ సభ్యులు కలిసి సమీక్షించి సమస్యను పరిష్కరిస్తాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ లోని నాంపల్లి నందు గల తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తో ఏపీ వక్ఫ్ బోర్డ్ …

Read More »

ఖరీఫ్ 25 సీజన్ కు ఎరువుల అందుబాటుకు అంతర్గత సరఫరా యాజమాన్యం పై దృష్టి పెట్టండి…

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -ముఖ్యమంత్రి వారి చొరవతో రాష్ట్రానికి ప్రస్తుత రబీ సీజన్ వరకు సమృద్ధిగా ఎరువుల సరఫరా చేసిన కేంద్ర ఎరువుల శాఖ -రాబోవు ఖరీఫ్ సీజన్ నుండి ఎరువుల బఫర్ నిల్వ లకు 2 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచటం పై హర్షం ధన్యవాదములు వ్యక్తం చేసిన వ్యవసాయ అధికారులు -యూరియా అమ్మకం ధరల నియంత్రణకు,యూరియా తయారిదారుల నుండి రిటైల్ ఎరువుల వ్యాపారుల వరకు ఉచిత లారీ రవాణా సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం  …

Read More »

లాభ‌దాయ‌క పంట‌ల‌కు ప్రాధాన్య‌మివ్వాలి

– పంట మార్పిడి విధానాన్నీ అనుస‌రించాలి – త‌క్కువ వ్య‌యంతో అధిక దిగుబడులు సాధించాలి.. – రైతులు పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఎప్పుడూ ఒకే పంట కాకుండా లాభ‌దాయ‌క పంట‌ల‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని.. పంట మార్పిడి విధానాన్ని కూడా అనుస‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. చంద‌ర్ల‌పాడు మండ‌లం, తుర్ల‌పాడు గ్రామంలో జ‌రిగిన పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రైతులు ప్ర‌స్తుతం …

Read More »

పదో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాన్ని ఆక‌స్మికంగా తనిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ బుధ‌వారం చంద‌ర్ల‌పాడు జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త‌పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు తావులేకుండా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. వేస‌వి ఉష్ణోగ్ర‌త‌లు నేప‌థ్యంలో తాగునీటికి, విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఇబ్బంది లేకుండా తీసుకున్న చ‌ర్య‌ల‌తో పాటు వైద్య శిబిరాన్ని ప‌రిశీలించారు. ప‌రీక్ష కేంద్రం గ‌దుల్లో ఏర్పాటుచేసిన ఏర్పాట్ల‌ను కూడా పరిశీలించారు.

Read More »