Breaking News

Monthly Archives: April 2025

డిస్కంల బలోపేతం, సుస్థిరాభివృద్ధి దిశగా విద్యుత్ రంగం

-విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో కీలక చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్లో విద్యుత్ రంగ సంస్కరణలపై వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రుల 4 వ సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ పాద యస్సో నాయిక్ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్యుత్ శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర …

Read More »

నగర మేయర్ ఎన్నికకు ఏప్రిల్ 28న ప్రత్యేక సమావేశం …

-నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు 22-4-2025 మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసియున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి నోటిఫికేషన్ ఉత్తర్వులననుసరించి, రాష్ట్ర పురపాలన మరియు పట్టణాభివ్రుద్ది శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ ఐ.ఎ.యస్ ఈ నెల 28న ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించాలని, ఈ ఎన్నికకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ్ ఐ.ఎ.యస్ …

Read More »

5 శాతం రాయితీతో పన్ను చెల్లింపుకు 8 రోజులే గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2025-26) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, ఇప్పటి వరకు 32,041 మంది ఈ రాయితీని వినియోగించుకొని రూ.24.50 కోట్లు చెల్లించారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ …

Read More »

అన్నక్యాంటీన్లలో అందే ఆహారంపై ప్రజలు తగిన సూచనలను క్యూఆర్ కోడ్ ద్వారా అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో అందే ఆహారంపై ప్రజలు తగిన సూచనలను క్యూఆర్ కోడ్ ద్వారా అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయం వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి, టిఫిన్ చేస్తున్న ప్రజలతో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్యాంటీన్ ల్లో అందే ఆహారంపై ప్రజలు క్యూఆర్ కోడ్ ద్వారా అందిస్తున్నఅభిప్రాయాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజా అభిప్రాయాల మేరకు ఇప్పటికే …

Read More »

మెరుగైన పారిశుధ్య పనులు జరిగేలా ప్రజారోగ్య అధికారులు భాధ్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, డివిజన్ల వారీగా మెరుగైన పారిశుధ్య పనులు జరిగేలా ప్రజారోగ్య అధికారులు భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ గారు గోరంట్ల, అరండల్ పేట, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య …

Read More »

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోజాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పి డి లు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సూళ్లూరుపేట …

Read More »

జిల్లాలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పట్టిషంగా అమలు చేయాలి

-అనీమియా నివారణ దిశగా కృషి చేయాలి -అప్పుడే పుట్టిన పిల్లలనుంచి ఎదిగే పిల్లలు వరకు పోషకాహారాన్ని ఎలా అందించాలో అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ -పిల్లలు, యుక్త వయసు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పోషకాహార స్థితిని ఎప్పటి కప్పుడు సరిసూసుకోవాలి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -గర్భవతులు బాలింతలు ఇత్త వయసు పిల్లలు చిన్న పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చేయడమే లక్ష్యంగా పోషణ పక్వాడ: జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని వసంతబాయి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాక !. జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ, సెర్ఫ్ , ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ మరియు రిలేషన్స్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈనెల 23, 24వ తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో తెలిపారు. ఈనెల 23 న ఉదయం 9 గంటలకు శ్రీ సిటీని సందర్శించి అనంతరం 10 నుండి 11 30 గంటల వరకు శ్రీ సిటీ ఎండి మరియు శ్రీ సిటీ ఎంఎస్ఎం ఈ/ ఇండస్ట్రీస్ …

Read More »

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రతి ఏటా క్రీడా పోటీలు

-క్రీడల్లో రాణిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు -రాష్ట్రంలో 125 ఆటిజం కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు -ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల కార్యక్రమంలో పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు. వి. IAS. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు. వి. IAS అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి హీల్ ప్యారడైజ్ లో సమగ్ర …

Read More »

అమరావతిలో భారతదేశపు తొలి క్వాంటం కంప్యూటింగ్ గ్రామం దిశగా అడుగులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ గ్రామాన్ని అమరావతిలో నిర్మించాలనే ఉద్యేశంతో ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తుంది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ప్రాజెక్టులో L&T ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టనుండగా, IBM అధునాతన క్వాంటం విధానాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ప్రాజెక్టు నిర్మాణానికి 50 ఎకరాలు కేటాయించింది. …

Read More »