విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బృహత్ బెంగళూరు మహానగర పాలికే (గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్) లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేశారు. బీబీఎంసీ లో గల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజయవాడ కార్పొరేటర్లకు ఆహ్వానం పలికిన బిబియం సి చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ ఐ.ఏ.ఎస్, గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సవాళ్లు, కార్పొరేషన్ స్థితి గతులను వివరించారు. ముందుగా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ లను పరిచయం చేస్తూ, …
Read More »Monthly Archives: April 2025
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి..
-పి.ఆర్.సి. కమిషన్ను తక్షణమే నియామించాలి.. -ఒక విడత DA మంజూరు చేయాలి.. -ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించండి.. -గురుకుల పాఠశాల ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచండి. -• ఏపి ఎన్జిజీవో నేతలు కె.వి. శివారెడ్డి, ఎ.విద్యాసాగర్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని వేతన సవరణకు సంబంధించిన వేతన సవరణ కమిషనర్ ని వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలలో కనీసం ఒక విడత డియ్యను …
Read More »డబుల్ ఇంజన్ సర్కార్ తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి… : కేంద్ర మంత్రి శ్రీపాద యశోద్ నాయక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ పునరుత్పాదక ఇంధన కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోద్ నాయక్ ,మహా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మేఘనా దీపక్ సాకోర్ లు బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పవన్ జీ బిజెపి నేతలను ఇరువురు మంత్రులకు పరిచయం చేశారు. ఈసందర్భంగా కేంద్రమంత్రి శ్రీపాద్ యశోద్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. …
Read More »ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో అమరావతి ‘ఐ’ హాస్పిటల్ సహకారంతో గాంధీనగర్ లోని విజయవాడ చాంబర్ భవన్లో సోమవారం నిర్వహించిన ఉచిత మెగా నేత్ర వైద్య సేవా శిబిరానికి విశేష స్పందన లభిం చింది. ఈ నేత్ర వైద్యశిబిరాన్ని విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు గడ్డం బాల వెంకట రవికుమార్ ప్రారంభించారు. ఈ నేత్ర వైద్య శిబిరాన్ని హాస్పిటల్ గౌరవ అధ్యక్షుడు వావిలాల రజనీకాంతశర్మ పర్యవేక్షించారు. చాంబర్ సభ్యులు, …
Read More »అభివృద్ధి పేరిట రైతుల భూములను పెట్టుబడిగా పెట్టి ప్రభుత్వ పెద్దల అనుచరులకు దోచిపెడతారా..!
-ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కో-ఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి పేరిట రైతుల భూములను చౌకగా తీసుకొని ప్రభుత్వ పెద్దల తమ అనుచరులకు కట్టబెట్టే విధానం రాష్ట్రంలో నడుస్తుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కో-ఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు తెలిపారు. సోమవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడు సన్నిహితుడైన షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ అధినేత …
Read More »నియోజకవర్గాలలో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయాలి
-వేసవికి త్రాగునీటి ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి -జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిదినాలు మరింతగా పెంచాలి -సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు పరిగణనలోనికి తీసుకోవాలి-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ -ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఇసుక స్టాక్ పాయింట్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర …
Read More »అధునాతన సౌకర్యాలతో నూతన సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం
-పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ -పేద విద్యార్థుల కోసం మా ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరించేందుకు సిద్ధంగా ఉంది -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అధునాతన సౌకర్యాలతో నూతన సంక్షేమ హాస్టళ్లు నిర్మించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి …
Read More »మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని జలవనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో మంత్రుల బృందం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించింది. ఈసందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమానికి వచ్చే వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగని …
Read More »సామాజిక మాధ్యమం ‘X’ లో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ధర్మవరం పట్టు వస్త్రాన్ని, నిమ్మలకుంట కళాకారులు రూపొందించిన శ్రీ కృష్ణుని తొలుబొమ్మను ఆయనకు బహూకరించాను. ధర్మవరం పట్టు, నిమ్మలకుంట తోలుబొమ్మల విశిష్ఠతను ఆయనకు వివరించాను. మథుర శ్రీ కృష్ణుడి ప్రతిమను ఆయన నాకు బహూకరించారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సందర్భంగా చర్చించాం. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని, అలాగే ధర్మవరం నియోజకవర్గాన్ని సందర్శించాలని ఆయనను కోరాను. దానికి …
Read More »202 మీటర్లు పూర్తైన పోలవరం డయాఫ్రమ్ వాల్
-డయాఫ్రమ్ వాల్ తో పాటే సమాంతరంగా ఈ సి ఆర్ ఎఫ్ పనులు -2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కు సంబంధించి ఇప్పటివరకు 202 మీటర్ల నిర్మాణం పూర్తయినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాఫ్రం వాల్ జగన్ పాలనలో విధ్వంసానికి …
Read More »
Prajavartha Online Telugu News