Breaking News

Daily Archives: July 8, 2025

ఐఐటీ, నీట్ లో సీట్లు సాధించిన డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు రూ. 1 లక్ష ప్రభుత్వ ప్రోత్సాహం

-A.P.SWREIS బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం అమరావతి, తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఐటీ, నీట్ లో అర్హత సాధించి మెడిసిన్ ఇంజనీరింగ్ లో సీట్లు సాధించిన డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు రూ.1 లక్ష ప్రభుత్వ ప్రోత్సాహం అందించాలని A.P.SWREIS బోర్డు ఆఫ్ గవర్నెన్స్ నిర్ణయించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలోని A.P.SWREIS కార్యాలయంలో 75 వ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం …

Read More »

అన్నదాత సుఖీభవ – పీయం కిసాన్ పథకం

-రైతు సేవా కేంద్రములకు చేరిన అర్హుల జాబితా -డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిల్లీ రావు మీడియా ప్రకటన చేస్తూ అన్నదాత సుఖీభవ పథకం లోని అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచడం జరిగిందని కాబట్టి రైతులు తమ అర్హతను నిర్ధారించుకోవడానికి రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో వారి పేర్లును పరిశీలించుకోవచ్చు అని తెలిపారు .ప్రింట్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది అని అర్హత ఉన్న వారు కేంద్రాలనుండి ప్రింట్ …

Read More »

ఓటర్ల జాబితా తయారీలో ప్రతీ బి. యల్. ఓ. భాద్యతాయుతముగా వ్యవహారించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశముల ప్రకారం 81 – విజయవాడ తూర్పు నియోజకవర్గం బూత్ లెవెల్ అధికారులకు (BLOs) రెండవ రోజు ట్రైనింగ్ నందు 81- విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు విజయవాడ రెవిన్యూ డివిజనల్ అధికారి అయిన కావూరి చైతన్య మంగళవారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయము, విజయవాడ నందు గల ఆడిటోరియం నందు (BLOs) కొనసాగిన శిక్షణ కార్యక్రమము నందు మాట్లాడుతూ18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా …

Read More »

రెడ్‌క్రాస్ మార్గ‌ద‌ర్శిగా 278 బంగారు కుటుంబాల్లో వెలుగులు

– రెడ్‌క్రాస్ చొర‌వ ప్ర‌తిఒక్క‌రికీ స్ఫూర్తిదాయకం – పారిశ్రామిక సంస్థ‌లు, వ్యాపార‌వేత్త‌లు, ఎన్నారైలు పెద్దఎత్తున ముందుకు రావాలి – బంగారు కుటుంబాల‌కు మార్గ‌ద‌ర్శ‌కులై బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద‌రికం స‌మూల నిర్మూల‌న ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వినూత్నంగా ప్రారంభించిన పీ4 విధానంలో మేము సైతం భాగ‌మ‌వుతామంటూ రెడ్‌క్రాస్ ఎన్‌టీఆర్ జిల్లా క‌మిటీ 278 బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకొచ్చింద‌ని.. ఈ స్ఫూర్తితో మ‌రిన్ని పారిశ్రామిక సంస్థ‌లు, స్వ‌చ్ఛంద …

Read More »

అన్న‌దాత‌ల‌కు ఉద్యాన సిరుల పంట‌..

– ఉపాధి హామీ ప‌థ‌కంలో ఉచితంగా పండ్ల తోట‌ల పెంప‌కం – రెండు మూడు రెట్లు అధిక ఆదాయం పొందేందుకు వీలు – కార్య‌క్ర‌మాన్ని చిన్న‌స‌న్న‌కారు రైతులు స‌ద్వినియోగం చేసుకోవాలి – క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది నిబ‌ద్ధ‌త‌తో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ ప‌థ‌కం ఆస‌రాతో ఉచితంగా పండ్ల తోట‌ల పెంప‌కాన్ని చేప‌ట్ట‌వ‌చ్చ‌ని.. ఉద్యాన పంట‌ల సాగుతో రెండు మూడు రెట్లు అధిక ఆదాయం పొందొచ్చ‌ని, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను …

Read More »

ఇగ్నైట్ సెల్‌ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం స్వ‌ర్ణాంధ్ర @ 2047 దార్శ‌నిక ప్ర‌ణాళిక‌లో భాగంగా ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ ప్రారంభించారు. అంగ‌న్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవ‌లను అధికారులు వివ‌రించారు. ప్రీ స్కూల్, బాల అలెర్ట్‌, బాల సంజీవిని కిట్, గ్రోత్ మానిట‌రింగ్‌, గుడ్లు పాలు, టీహెచ్ఆర్‌, పోషణ వాటిక త‌దిత‌ర కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించారు. అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్, దత్తత, చైల్డ్ హెల్ప్ …

Read More »

మెప్మా 15వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం

-మూడేళ్ల కాలపరిమితి నిబంధన తొలగింపుపై పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్, ఐ.ఏ.ఎస్. ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మెప్మా ఆర్పిలు. -15 వ ఏక్సిక్యూటివ్ కమిటీ మీటింగ్ నందు పాల్గొన్న పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు -తాడేపల్లి మెప్మా ప్రధానకార్యాలయం నందు పలు సూచనలు చేసిన పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్, ఐ.ఏ.ఎస్. తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లిలోని మెప్మా ప్రధాన కార్యాలయంలో ఈరోజు (08.07.2025) మంగళవారం మెప్మా ఆర్పీలు పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. …

Read More »

మహిళలను కించపరచడం మానుకోండి…

-వైసీపీ నాయకులపై మంత్రి సవిత ఫైర్ -ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం -తక్షణమే ప్రసన్నకుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ -తల్లిని, చెల్లెళ్లు గౌరవించని వ్యక్తి జగన్ -రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదు : మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత డిమాండ్ …

Read More »

ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు యావత్ తెలుగు మహిళా నారీమణులందరికీ అవమానకరం….

-రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకి సమాజంలో సమానత్వ హక్కు సాధించే దిశగా ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆస్తిలో సగం హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది అని తల్లి చెల్లి అని కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపించేసిన దుష్ట సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది అంటూ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహర ప్రసాద్ దుయ్యబట్టారు. మంగళవారం విజయవాడ పైపుల రోడ్ లో …

Read More »

నాయీబ్రాహ్మ‌ణుల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకుందాం… : డాక్ట‌ర్ జె. పూర్ణ‌చంద్ర‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమ‌ల‌లోని వేంక‌టేశ్వ‌రుని క‌ళ్యాణం నుంచి మండ‌పాల్లో జ‌రిగే సామాన్యుల పెళ్లిళ్ల వ‌ర‌కు ఎక్క‌డైనా మంగ‌ళ‌వాయిద్యాలు అంటే నాయీబ్రాహ్మ‌ణులే వాయిస్తార‌ని.అలాంటి నాయీబ్రాహ్మ‌ణుల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకోవాల్సిన త‌రుణం ఇప్పుడు ఆస‌న్న‌మైంద‌ని ఏఐబీఎస్పీ జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ డీజీపీ డాక్ట‌ర్ జె. పూర్ణ‌చంద్ర‌రావు పిలుపునిచ్చారు.విజ‌య‌వాడ రాఘ‌వేంద్ర థియేట‌ర్ స‌మీపంలోని పండూరి సంగ‌య్య నాయీబ్రాహ్మ‌ణ క‌ళ్యాణ‌మండ‌పంలో మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయీబ్రాహ్మ‌ణ వృత్తిదారుల గౌర‌వ ర‌క్ష‌ణ చ‌ట్టం కోసం జ‌రిగిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. మిగిలిన బీసీలంద‌రూ …

Read More »