Breaking News

Monthly Archives: July 2026

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మరింత విస్తృత ప్రచారం

-డిజిటల్ కమ్యూనికేషన్ బలోపేతంపై మంత్రి కొలుసు పార్థసారథి దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా, ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (APDC) అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో గల ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి బుధవారం సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

సొంతిళ్లులా బీసీ గురుకులాలు, హాస్టళ్లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -10 శాతం డైట్ ఛార్జీల పెంపు, రూ.500 కోట్ల సాస్కి నిధుల కేటాయింపుపై హర్షం -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం -సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యనభ్యసించే విద్యార్థుల డైట్ బిల్లులు పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. ఎంజేపీ స్కూళ్ల శాశ్వత …

Read More »

కారుణ్య మ‌ర‌ణాల‌కు ఇక మార్గం సుగ‌మం

-సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు చ‌ర్య‌లు -మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆమోదించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -వైద్యులు, రోగుల కుటుంబ స‌భ్యుల నిర్ణ‌యాల‌కు చ‌ట్ట బ‌ద్ధ‌త‌ -అంతిమ ద‌శ‌లో ఉన్న రోగుల‌కు ఊర‌ట‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్ర‌మైన వ్యాధుల‌కు గురై, చికిత్స‌కు లొంగ‌ని స్థితిలో, వెంటిలేట‌ర్ స‌హాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మ‌ర‌ణానికి చేరువై న‌ర‌క యాత‌న‌ను అనుభ‌వించే రోగుల‌కు ఊర‌ట క‌ల్పించే దిశ‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌ధాన నిర్ణ‌యాన్ని తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల‌కనుగుణంగా అటువంటి వారికి కారుణ్య మ‌ర‌ణం ల‌భించేలా విధివిధానాల‌ను …

Read More »

దేవుడిపై భక్తిని రాజకీయాలకు బలిచేయొద్దు

-ఆలయాలపై అసత్య ప్రచారాలతో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం అత్యంత దురదృష్టకరం -రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవుడిపై భక్తిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం, ఆలయాలపై అసత్య ప్రచారాలు చేయడం, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి కుట్రలనైనా రాష్ట్ర ప్రభుత్వం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం …

Read More »

వేటకు వెళ్ళి సముద్రం లో గల్లంతైన వారి కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి కొల్లు రవీంద్ర

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చేపల వేటకు వెళ్లి సముద్రం లో గల్లంతయిన 6 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున 60 లక్షల రూపాయల పరిహారాన్ని రాష్ట్ర ఎక్సైజ్ ,గనుల శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర,MLA లు వంశీకృష్ణ యాదవ్,లోకం మాధవి ,జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ తదితరులు అందజేశారు. బుధవారం స్థానిక హార్బర్ మెకానైజ్డ్ బోటు అసోసియేషన్ భవనంలో మత్స్యకార కుటుంబాల తో మాట్లాడి వారికి ధైర్యం …

Read More »

కృష్ణా డెల్టాకు పట్టిసీమతో ఉపిరి…

-పట్టిసీమ ఒట్టిసీమ అన్న జగన్ ఏం సమాధానం చెబుతారు? -చంద్రబాబు ముందుచూపుకి నిదర్శనం పట్టిసీమ. -సూపర్ ఎల్ నినో ను సమర్దంగా ఎదుర్కొంటాం. -పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల. -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపు గోదావరి వృధా జలాలను, కృష్ణ డెల్టాకు తరలించాలన్న ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన పట్టిసీమ ఎత్తిపోతల సత్ఫలితాలు ఇచ్చిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కేవలం 1300 కోట్ల …

Read More »

కుల వృత్తుదారులకు ఆధునిక పరికరాలు

-మంత్రులు డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి, ఎస్.సవిత -రాష్ట్ర సచివాలయంలో లిడ్ క్యాప్ ఔట్ లెట్ ను ప్రారంభించిన మంత్రులు -10 శాతం డిసౌంట్లపై ఉద్యోగులకు లెదర్ ఉత్పత్తుల అమ్మకాలు -లెదర్ ఉత్పత్తులు కొనుగోలు చేసిన మంత్రులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుల వృత్తుదారులకు ఆర్థిక భరోసా కల్పించేలా ఆధునిక పరికరాలను కూటమి ప్రభుత్వం అందజేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి,రాష్ట్ర బిసి సంక్షేమ శాఖమాత్యులు ఎస్.సవిత తెలిపారు.చర్మకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక దృష్టి …

Read More »

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణతో భేటీ అయిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-ఖేలో ఇండియా కి సంబంధించిన రూ.1000 కోట్ల ప్రతిపాదనలు మంజూరు చేయాలని వినతి -రాయచోటిలో ఆధునిక Football turf నిర్మాణానికి కృషి, రూ.42.62 కోట్ల కేంద్ర నిధులు కోరిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -కేంద్ర సహకారంతో అన్నమయ్య జిల్లాలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినఖేలో ఇండియా ద్వారా రూ.1000 కోట్ల రూపాయల నిర్మాణ పనుల ప్రతిపాదిత స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, మల్టీపర్పస్ హాల్, అథ్లెటిక్స్ ట్రాక్, ఫుట్‌బాల్ మైదానం, స్విమ్మింగ్ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటుకు అడుగులు

-దిల్లీలో బాక్సర్ విజేందర్ సింగ్‌తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భేటీ -బాక్సింగ్ అభివృద్ధిపై విజేందర్ సింగ్‌తో మంత్రి చర్చలు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఢిల్లీలో ప్రముఖ భారత మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ బనీవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బాక్సింగ్ క్రీడాభివృద్ధి, యువతకు ప్రపంచస్థాయి శిక్షణా అవకాశాలు కల్పించడం, అకాడమీ స్థాపనకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా వారు …

Read More »

లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంతో గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాలకు తెరలేపింది

-తాడేపల్లిలో ‘అబద్ధాల యూనివర్సిటీ’ నడుస్తోంది -రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది -2023–24లో రూ.1,379.19 కోట్లు ఉన్న ఆలయాల ఆదాయం, 2025–26లో రూ.1,503.90 కోట్లకు చేరింది -ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన అద్భుతంగా సక్సెస్ కావడం చూసి తట్టుకోలేకనే వైసీపీ నేతలు దేవాలయాలపై అబద్ధపు ప్రచారాలకు తెరలేపారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల …

Read More »