విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజన చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎం ఎల్ ఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 39 వ డివిజన్, కామకోటి నగర్ కు చెందిన పులిపాటి మోహన్ రావు (62 ) గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స …
Read More »Monthly Archives: July 2026
ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎమ్మెల్యే సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ,టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రంకొండ, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు,టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల వెంకట సుబ్బారావు,ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, మాజీ కార్పొరేటర్ మహాదేవు …
Read More »డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాల ప్రధాత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొని డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన ప్రజాసంక్షేమ పాలనను స్మరించుకున్నారు. …
Read More »పశ్చిమలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు
-పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు -సంక్షేమానికి ఆద్యుడు వైఎస్సార్.. దాన్ని ముందుకు నడిపింది జగన్! – మాజీ మంత్రి వెలంపల్లి -కూటమికి బుద్ధి చెప్పేందుకు.. జగనన్న కోసం ప్రజలు వెయిటింగ్! : వెలంపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ అన్ని కార్యక్రమాలలో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన …
Read More »ప్రజల గుండెల్లో బతికే నాయకుడికి మరణం లేదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ రాజశేఖర్ రెడ్డి కి 77 వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ వీధి లోని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసిపి గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పొట్నూరి సునీల్ పిళ్లా రవి పాల్గొన్నారు.
Read More »క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభ సందేశాన్ని అందించే పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్లోని శాసనసభ్యుల కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభ సందేశాన్ని అందించే ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం అనే గొప్ప విలువలను ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకుంటూ పరస్పరం ప్రేమాభిమానాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదర సోదరీమణుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవం …
Read More »విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం… : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్నగర్లోని స్వామి వివేకానంద పాఠశాలలో ఆల్ ఇండియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆలా తారకరామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8వ, 9వ, 10వ తరగతులకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, జ్యామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగులు తదితర విద్యా సామగ్రిని ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ …
Read More »క్రైస్తవుల అభివృద్ధికి పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు కే దక్కుతుంది… : జాన్ వెస్లీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రైస్తవుల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కే దక్కుతుందనీ ఉద్యోగ భారత్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ స్పష్టం చేశారు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో చంద్రబాబు పై పనికట్టుకోని మరి కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు ఇది ఎంత వరకు సమంజసం కాదని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు క్రైస్తవ విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్య కార్యదర్శిగా …
Read More »అన్న క్యాంటీన్లలో నాణ్యమైన సేవలే లక్ష్యం
-కృష్ణలంక అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -ఆహార నాణ్యత, పరిశుభ్రత, లబ్ధిదారులకు అందుతున్న సేవల పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్ పరిధిలోని కృష్ణలంకలో ఉన్న అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, భోజనం వడ్డించే విధానం, లబ్ధిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్కు వచ్చిన లబ్ధిదారులతో కలెక్టర్ నేరుగా …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »
Prajavartha Online Telugu News