Breaking News

Monthly Archives: August 2026

సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఆర్థిక సంక్షోభం – వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి : ఆప్టా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 23 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు గత రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వెన్నెముకగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులు తమ కుటుంబాల జీవనోపాధి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొనడం అత్యంత బాధాకరమని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రకాష్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

Read More »

వైకాపా ఆధ్వర్యంలో జెన్ జి వార్ సమావేశం

-భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులు -పశ్చిమలో జెన్ జి వార్ ను షురూ చేసాం – వెలంపల్లి -డిఎస్సి పేపర్ లీకేజ్ స్టార్ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి – వెలంపల్లి -ఎన్నికల హామీల ప్రకారం నిరుద్యగులకు 3 వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలి – వెలంపల్లి -జాతీయ గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య కు డిఎస్సి లో ఉద్యోగం లేదు – దేవినేని అవినాష్ -కేవలం క్రీడలలో పాల్గొన్న సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారు – మల్లాది విష్ణు -విద్య, వసతి …

Read More »

అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల కోసం బోధనాసుపత్రులను బలోపేతం చేస్తాం

-దశల వారీ చర్యలకు ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన -పేద కుటుంబాల వారికి స్వాంతన చేకూర్చడమే లక్ష్యంగా.. -దాతల కుటుంబాల త్యాగనిరతిని మరిoత గుర్తించడoపైనా పరిశీలన -విశాఖలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రకటన -అవయవదాతల కుటుంబాలే నిజమైన విజేతలు: బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలను దృష్టిలో పెట్టుకొని అవయవ మార్పిడి చికిత్సలు బోధనాసుపత్రుల్లోనూ ఎక్కువగా జరిగేందుకు వీలుగా ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడిoచారు. రాష్ట్రంలోని 12 …

Read More »

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారని, ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచిత్తుతూ భజన చేయటం సిగ్గుచేటని, కేవలం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయటం తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న …

Read More »

పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై అధ్యయనానికి హైపవర్డ్ కమిటీ

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో నియామకం -నల్లమలలో అనుమానాస్పద స్థితిలో పులి మరణంపై పవన్ కళ్యాణ్ సీరియస్ -పులులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యలపై సమగ్ర నివేదికకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పులులే అడవులకు ప్రాణం… అడవులే ప్రకృతి సమతుల్యతకు ఆధారం. పులుల సంరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేశంలోనే …

Read More »

అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి

-ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ -పురాణాల్లో రాక్షలు మాదిరిగా వ్యవహారిస్తున్న వైకాపా నాయకులు -పశ్చిమ ఇంచార్జ్ బుద్దా వెంకన్న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి రాష్ట్ర పురోగతిని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన 40 …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 3వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

న్యాయవాదుల సేవలు లేకుండా ఏ రాజకీయ పార్టీ సమర్థంగా ముందుకు సాగదు

-మన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా… దూషించినా తక్షణమే ఫిర్యాదులు చేయాలి -కఠిన చర్యలు తీసుకోనేలా చట్ట ప్రకారం ముందుకు వెళ్దాం -చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో న్యాయవాదుల సేవలు అమూల్యం -పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు అండగా ఉందాము -వారిపై గత ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపుతో అన్యాయంగా నమోదైన కేసులను పరిష్కరించేలా సమగ్ర కార్యాచరణ చేపడదాము -జిల్లాలవారీగా కార్యకర్తల కేసుల పూర్తి వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపించండి -వారికి న్యాయ సహాయం …

Read More »

మిద్దె తోటలతో ఆరోగ్య మహాభాగ్యం..

-మిద్దె తోటలతో పచ్చని ప్రగతి.. ఆరోగ్యకర భవిష్యత్ -హరిత సమాజ నిర్మాణానికి సీటీజీ కృషి భేష్ -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మిద్దె తోటలతో ఆరోగ్యకర హరిత సమాజ నిర్మాణం సాధ్య పడుతుందని.. ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. మిద్దె తోటలు కుటుంబానికి తాజా, సురక్షితమైన పోషకాహారం అందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సిటీ …

Read More »

రూ.52కే నాణ్యమైన సన్న బియ్యం..

-వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట -రాష్ట్రవ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్‌ అవుట్‌లెట్లలో విక్రయాలు ప్రారంభం -రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ, వినియోగదారుల …

Read More »