Breaking News

Monthly Archives: August 2026

అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై గ్రామసభల నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ సోమవారం నార్త్ వెస్ట్(వాయువ్య) గ్రిడ్‌లో భాగమైన అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామసభల్లో ఏపీ సిఆర్డీఏ అధికారులు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ సర్క్యులేషన్ …

Read More »

వేమండలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే -ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన యార్లగడ్డ -వేమండలో ఇప్పటివరకు రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని వెల్లడి -కలవపాముల రహదారి అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధిస్తామని హామీ -గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే యార్లగడ్డ విమర్శ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, …

Read More »

ఆర్టీసీ పరిరక్షణే జేఏసీ లక్ష్యంగా పనిచేస్తాం…ఆర్టీసీ జేఏసి కన్వీనర్లు

-42 వేల మంది ఆర్టీసి ఉద్యోగుల సంతకాలతో కలెక్టర్ల ద్వారా సి.యం కు వినతిపత్రాలు అందించాం. -జూలై 30 ఆర్టిసి యం.డి తో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినా సరే మినిట్సు పై స్పష్టత లేని కారణంగానే ఉద్యమం కొనసాగిస్తున్నాము..: జేఏసీ కన్వీనర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ పీటీడీ (ఆర్టీసీ) పరిరక్షణ,విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మూడో దశ ఉద్యమంలో భాగంగా సోమవారం ఆర్టీసిలో పనిచేస్తున్న 42 వేల మంది ఉద్యోగుల సంతకాలతో …

Read More »

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారని, ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తుతూ భజన చేయటం సిగ్గుచేటని, కేవలం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయటం తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న …

Read More »

Australian delegation led by assistant Minister Julian Hill meets Chief Minister

-Australian Government signs four MoUs with AP Government covering covering clean energy, advanced manufacturing, inclusive education, student mental health and skill development Amaravati, Neti Patrika Prajavartha : An Australian delegation led by assistant Minister for International Education and assistant Minister for Citizenship, Customs and Multicultural Affairs Julian Hill met Chief Minister N Chandrababu Naidu at camp office here. During the …

Read More »

“ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమానికి ఏడో రోజూ విశేష ప్రజాదరణ

-ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 17.61 లక్షల ఇళ్లను సందర్శించిన కూటమి శ్రేణులు -ఆదివారం అయినా కార్యక్రమం దిగ్విజయంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హర్షం -టెలీ కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ శ్రేణులను అభినందించిన పల్లా -కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తున్న యువనేత నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఏడో రోజూ విజయవంతంగా కొనసాగింది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ …

Read More »

సకాలంలో పన్నుల్లో వాటా… అభివృద్ధికి ఊతం

-అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర …

Read More »

భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం

-సీఎం చంద్రబాబు విజన్ తోనే భోగాపురం ఎయిర్పోర్ట్ సాకారం -అడ్డుకున్నవారే క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు -భోగాపురంతో మారనున్న ఉత్తరాంధ్ర దశ – దిశ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో తాను భాగస్వామి అయి పాలుపంచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలివచ్చి, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన …

Read More »

టెంకాయ కొట్టింది మేమే… గుమ్మడి కాయ కొట్టిందే మేమే

-‘భోగాపురం’ క్రెడిట్ మాదే.. -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -జగనవన్నీ దౌర్భాగ్యపు క్రెడిట్ లే… -హంతకులను పరామర్శించే క్రెడిట్ ఆయనదే… -రప్పా రప్పా నరకడం క్రెడిట్ వైసీపీదే… -మాది అభివృద్ధి క్రెడిట్… -క్రెడిట్ చోరీలకు కేరాఫ్ అడ్రాస్ జగన్ -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి సవిత -పెనుకొండలో ఎంజేపీ గురుకుల పాఠశాల ప్రారంభం పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : ‘హంతకులను పరామర్శించడం జగన్ క్రెడిట్… రప్పా రప్పా నరకడం వైసీపీ క్రెడిట్… విధ్వంసం వాళ్ల క్రెడిట్… …

Read More »

విజయవాడ , పశ్చిమలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం

-భవానిపురం రైతు బజార్ లో ప్రారంభించిన తాసిల్దార్ షేక్ ఇస్మాయిల్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి, సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లలో,500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పౌర సరఫరాల శాఖ మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమన్వయంతో జరుగుతున్న ఈ పంపిణీ …

Read More »