-ఖిద్మత్ ఘర్ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త సాధన కోసం, ప్రజలందరితోపాటు ఎన్డీయే కూటమి కోసం అహర్నిశలు పని చేస్తున్న కార్యకర్తలు ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ద్వారా ఎంటర్ ప్రెన్యూర్స్ గా మారి ఆర్ధికంగా బలోపేతం కావటమే లక్ష్యంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కృషి చేస్తున్నారని ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ సంకే విశ్వనాథం అన్నారు. పశ్చిమనియోజకవర్గంలోని 53వ డివిజన్ పంజా సెంటర్ దగ్గర గణపతి రోడ్ …
Read More »Daily Archives: February 18, 2025
కిడ్నాప్ చేసి బాధితులనే బెదిరించిన వాళ్ళను పరామర్శించడానికి జగన్ సిగ్గుపడాలి
-పార్టీ కార్యాలయాలపై దాడి చేసిటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు -దళితలపై దాడి చేసినటువంటి నిందితులకు వత్తాసు పలకడం సిగ్గుచేటు -కొల్లు రవీంద్ర, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం కార్యాలయంలో దళితులపైనా, యువకులపైగా, మహిళలపైన దాడి చేసి, పార్టీ కార్యాలయాన్ని, అక్కడ ఉన్న కార్లు తగలబెట్టి, వ్యక్తుల్ని గాయపరిచినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి జగన్ రెడ్డికి సిగ్గుగా లేదా అని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ తిరుపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ పద్మావతి మహిళా మహిళా విశ్వవిద్యాలయం నందలి 5.70 కోట్ల రూపాయలతో నిర్మించబడిన మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను బుధవారం (నేడు) మధ్యాహ్నం 2.15 గం.లకు ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా …
Read More »పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
-మార్చి 17 నుండి 31 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలు -జిల్లాలో 593 కేంద్రాల్లో హాజరు కానున్న 28656 మంది విద్యార్ధులు.. -ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలి. -పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలి.. -జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని, ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ …
Read More »ఆధార్ నమోదు లో ఎలాంటి తప్పులు లేకుండా జిల్లా కమిటీ అధికారులు చూడాలి…
-జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్ నమోదులోను, అప్డేషన్ లోనూ తప్పులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేసే ఆపరేటర్ల పై పెనాలిటి వేయడం జరుగుతుందని స్పష్టం చేసారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఆధార్ నమోదు పై జిల్లా కమిటీ తో సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు, వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్. జి.ఎస్.డబ్ల్యు. , పోస్టల్ శాఖల ఆధ్వర్యం లో …
Read More »కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష (NAKSHA) కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో సర్వే ప్రక్రియ పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చేపట్టాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో పట్టణంలో సర్వే ప్రక్రియ ద్వారా పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం నక్ష సర్వే పై వర్క్ షాప్ ను జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ …
Read More »జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
-జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోజాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు,నిర్మాణ పురోగతి పనులపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పి డి లు, గూడూరు సబ్ కలెక్టర్ …
Read More »ప్రభుత్వ శాఖల మద్య భూవివాదాల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
-రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా -అటవీ, రెవిన్యూ శాఖల సరిహద్దు సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు -మూరిటైమ్ బోర్డుకు భూ కేటాయింపుపై స్పష్టత నిచ్చిన సమావేశం -అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపుకు ఆదేశాలు -కోర్టు పరిధిలో ఉన్న అంశాల పరిష్కారంపై మరింత సమాచారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వ శాఖల మద్య నెలకొన్న భూసమస్యలకు ముగింపు పలికేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన …
Read More »మార్చి 17 నుండి మార్చి 31 లేదా ఏప్రియల్ 1 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
-ఇంటర్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 15 వరకు -జిల్లాలో 50 కేంద్రాల్లో హాజరు కానున్న 7306 మంది విద్యా ర్ధులు -ఎక్కడా కాపీయింగ్ జరగ కుండా చర్యలు తీసుకోవాలి -పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నాం -డి. ఆర్. ఓ, టి. సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుండి 31 లేదా ఏప్రిల్ 1 వ తేదీ వరకు, ఇంటర్మీడియట్ పరీక్ష …
Read More »రీ సర్వే పై ఇచ్చిన ఉత్తర్వుల, ప్రత్యుత్తరాలకి సంబంధించి రీ ఓపెన్ అయిన అర్జీలను పరిశీలన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే పై ఇచ్చిన ఉత్తర్వుల, ప్రత్యుత్తరాలకి సంబంధించి రీ ఓపెన్ అయిన అర్జీలను పరిశీలించి అర్హమైన అర్జీలను పరిష్కారం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో పెండింగ్ ఫైల్స్, రీ ఓపెన్ అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు ఆధ్వర్యంలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, రెవిన్యూ , భూ అనుబంధ సంబంధ అర్జీల పరిష్కారం విషయంలో తప్పనిసరిగా …
Read More »
Prajavartha Online Telugu News