-జిల్లా అదనపు వైద్యాధికారి డా . ఎన్ . వసుంధర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ మండలం లోని రాజవోలు పంచాయతీ మరియు వెంకటనగరం పంచాయతీ క్లెయిమ్స్ ను జిల్లా పరిశీలన బృందం పరిశీలించడం జరిగిందని జిల్లా వైద్యాధికారి డా . కే . వెంకటేశ్వర రావు, జిల్లా అదనపు వైద్యాధికారి డా . ఎన్ . వసుంధర అన్నారు. మంగళవారం టీబీ ముక్త్ పంచాయతీ క్లెయిమ్స్ వెరిఫికేషన్ ప్రోసెస్ ప్రారంభించడం జరిగింది. జిల్లా వైద్యాధికారి డా.కే.వెంకటేశ్వరరావు నేతృత్వంలో జిల్లా …
Read More »Daily Archives: February 18, 2025
“గిరిజన హక్కుల పరిరక్షణ మరియు అమలు” పై న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ నంధు “గిరిజన హక్కుల పరిరక్షణ మరియు అమలు” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి ఎన్. శ్రీ లక్ష్మి మాట్లాడుతూ గిరిజనులకు భారత రాజ్యాంగం ద్వారా వారికి అందించబడిన హక్కుల గురించి మరియు నల్సా వారి (“గిరిజన హక్కుల రక్షణ మరియు అమలు)పధకం, 2015 గురించి వివరించారు. …
Read More »నేడే పెన్షన్ , జీపీఎఫ్ అదాలత్
-రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణ లో.. -హాజరు కానున్న ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ&ఇ) ఎస్.శాంతిప్రియ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న పెన్షన్ మరియు జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి అకౌంటెంట్ జనరల్ ఆధ్వర్యంలో అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ&ఇ)ఎస్. శాంతిప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 10గంటలకు తూర్పు గోదావరి జిల్లా పరిధి లోని పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందని …
Read More »జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం సాగు వైపు అడుగులు వేయాలి…
-ఆరోగ్యకరమైన పంటలు కొరకు ప్రకృతి వ్యవసాయం సాగును ప్రోత్సహిద్దాం. -జిల్లా కలెక్టర్, పి.ప్రశాంతి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్య వసాయం వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం కొవ్వూరు మండలం, దొమ్మేరు గ్రామంలో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం 12 ఎకరాలలోని పంటలను పండించడం అభినందనీయమన్నారు. …
Read More »ప్రశాంతంగా ఈడిఎం పోస్టు రాత పరీక్ష
-హాజరైన 93 మంది అభ్యర్థులు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ కి చెందిన ఈ-గవర్నెన్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఈ డి ఎం ) కాంట్రాక్టు పోస్ట్ భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షకు 93 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలియ చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ డి ఎం రాత పరీక్ష ను పరిపాలన …
Read More »స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్కు ఏపీ నుంచి 76 ప్రాజెక్టులు ఎంపిక
– విద్యార్థులు, టీచర్లను అభినందించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి శ్రీనివాసరావు -స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ (SIM) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని విద్యార్థుల కోసం, దేశంలోనే అతిపెద్ద పాఠశాల స్థాయి ఇన్నోవేషన్ పోటీగా స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ (SIM) ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM), నీతి ఆయోగ్, మౌలిక విద్యా మంత్రిత్వ శాఖ (MIC) సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీ ద్వారా విద్యార్థులు తమ పరిసరాల్లోని సామాజిక సమస్యలను గుర్తించి, వాటికి వినూత్నమైన …
Read More »కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం
-సినిమా షూటింగులకు కొండవీటికోట చాలా అనుకూల ప్రదేశం -చిత్రపరిశ్రమ ఏపీకి కూడా రావాలని కోరుతున్నాము -పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీటికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కొండవీటికోట ప్రాంతం సినిమా షూటింగులకు అనువైన ప్రదేశమని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండవీటి కోటను చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కొండవీటి కోటను …
Read More »ఐదేళ్ల అధికారంతో ఆంధ్రాను అంధకారంలోకి నెట్టేశారు
-జగన్ అసమర్థ పాలనతో రాజధాని లేకుండా పోయింది -భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని పునర్నిమిస్తున్నాము -వైసీపీ నియంతృత్వ పోకడలతో అమరావతి, పోలవరం నిర్మాణ వ్యయం రెట్టింపు -ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాము -ఏడు నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం చరిత్రాత్మక అవసరం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి\మాచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్క అవకాశం అంటూ వచ్చి… ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలోకి నెట్టేశారని విద్యుత్ శాఖ …
Read More »ప్రభుత్వం నిరుద్యోగ భృతి మెగా డీఎస్సీ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు… : ఎమ్మెల్సీ అభ్యర్థి గుమ్మా శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను అణగదొక్కే విధానాలను అవలంభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ పేర్కొన్నారు. మంగళవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్క్లబ్లో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుమ్మా శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోరుతూ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థి గుమ్మ శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బీసీ రమణ పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో …
Read More »స్వచ్ఛ సర్వేక్షన్ లో అందరూ పాల్గొనండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రజలందరినీ పాల్గొనమని పిలుపునిచ్చారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం సాయంత్రం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమమైన స్థానాలు వచ్చాయని, దీనికి కారణమైన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సారి జరిగే స్వచ్ఛ సర్వేక్షన్లో కూడా పాల్గొని …
Read More »
Prajavartha Online Telugu News