-జగన్ తుగ్లక్ చర్యల తో విద్యుత్ రంగం సర్వ నాశనం -దీర్ఘకాలిక ప్రణాళికలతో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వంతో పోల్చితే విద్యుత్ కొనుగోళ్లను 60 శాతం మేర తగ్గించినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగానికి సంబంధించి అనేక అంశాలపై మంత్రి చర్చించారు. జగన్ తుగ్లక్ చర్యలతో …
Read More »Daily Archives: February 25, 2025
పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
-పోలింగ్ ఏర్పాట్ల వివరాలను తెలియజేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం స్థానిక కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ డీకే బాలాజీ సహాయ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ కే చంద్రశేఖర రావు తో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, ఇతర అంశాలను వివరిస్తూ…. కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పరిధిలో 63,114 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును …
Read More »మహాశివరాత్రి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదుని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని టెలి కాన్ఫరెన్స్ లో శాఖాధిపతులతో, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ రోజున వచ్చే భక్తులకు ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు, తాత్కాలిక …
Read More »నిర్మాణ వ్యర్ధాల తొలగింపు కు ట్రాక్టర్ యజమానులతో అవగాహన ఒప్పందం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిర్మాణ వ్యర్ధాలు సర్కిల్ పరిధిలో ఎప్పటికప్పుడు తొలగాలన్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, ప్రైవేట్ ట్రాక్టర్ యజమానులతో నిర్మాణ వ్యర్ధాలు ఎప్పటికప్పుడు తొలగించే విధంగా అవగాహన ఒప్పందం (MoU) కొరకు మంగళవారం ఉదయం తమ తమ సర్కిల్ కార్యాలయాల్లో సమావేశం నిర్వహించారు. సర్కిల్ పరిధిలోగల పబ్లిక్ వీధుల్లో నిలువ ఉన్న భవన నిర్మాణ వ్యర్ధ పదార్థాలను తొలగించుటకు …
Read More »
Prajavartha Online Telugu News