-గత ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నిన్న అసెంబ్లీ ఘటనతో మరోసారి గుర్తుకొచ్చింది -బూతులు, దాడులు, దౌర్జన్యాలకు వైసీపీ పర్యాయపదంగా మారింది -ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నాం -విశాఖ ఉక్కు పరిరక్షణ కన్నా… పంపకాలకే వైసీపీ ప్రాధాన్యమిచ్చింది -విశాఖ ఉక్కు పరిశ్రమను వైసీపీ గాలికి వదిలేస్తే… మేము రక్షించుకున్నాం -రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం అందిస్తున్న మద్దతు ఎనలేనిది -గత అటవీ మంత్రి అడవుల రక్షణ కంటే భక్షణకే ప్రాధాన్యమిచ్చారు -అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే …
Read More »Daily Archives: February 25, 2025
ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి
-ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించండి -ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు పరిశీలించాలి -గుండాల కోన దుర్ఘటన నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ, డి.ఎఫ్.ఓ.లతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రి రానున్న క్రమంలో అటవీ ప్రాంతంలో ఉన్న గుండాల కోన శివాలయానికి వెళ్ళిన ముగ్గురు భక్తులు ఏనుగుల తొక్కిసలాటలో దుర్మరణం పాలవడం బాధాకరమని, ఇటువంటి దుర్ఘటనలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని …
Read More »హైబ్రిడ్ విధానంలో పేద , మధ్య తరగతి కుటుంబాలకు ఎన్ టిఆర్ వైద్యసేవ
-ప్రజారోగ్య పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు -ముఖ్యమంత్రికి వైద్య ఆరోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్ టిఆర్ వైద్యసేవ పథకాన్ని హైబ్రిడ్ విధానంలో విస్తరిం చాలన్న నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలియచేశారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానంపై మంగళవారం ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై హర్షాన్ని వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో మంత్రి ట్వీట్ చేశారు. ‘అందరికీ …
Read More »పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్ అత్యంత పక్బందీగా తరలించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్ అత్యంత పక్బందీగా తరలించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్ధానిక అర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సహయ రిటర్నింగ్ అధికారి టి సీతారామ మూర్తి , ఆర్డీఓ కృష్ణ నాయక్, తహసిల్దార్ పాపా రావు తో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీ. ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాట్యూటరీ , …
Read More »ఫిబ్రవరి 27 న శలవుదినము
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలు ఓటింగ్ ఫిబ్రవరి 27 న జరుగుతున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ ప్రవేటు ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ర్ట ప్రభుత్వ పాఠశాల విద్య కమిషనర్ ఆ రోజు సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా పాఠశాల విద్య అధికారి కె వాసుదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, మరియు అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ యాజమాన్యముల ప్రాథమిక, ప్రాథమికోన్నత, …
Read More »మాదక ద్రవ్యాలు వినియోగం, అనర్థాలు పై చర్చ జరగాలి
-తల్లితండ్రులు , ఉపాద్యాయులు మాదక ద్రవ్యాలను వినియోగించే వారి ప్రవర్తన నిశితంగా పరిశీలించడం సాధ్యం అవుతుంది. -మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి -కలక్టర్ ప్రశాంతి -ఎస్పీ నరసింహా కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాదక ద్రవ్యాలు వినియోగం, సమాజం పై దాని ప్రభావం పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నా, దాని వినియోగం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి …
Read More »హక్కులపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన/శిక్షణ కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంటర్సెక్స్ మరియు అలైంగిక విధానం లో జీవనం గడిపే వ్యక్తులకు చెందిన మనో భావాలని గుర్తించి సుప్రీంకోర్టు న్యాయపరమైన హక్కును పొందేందుకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో LGBTQIA + కమ్యూనిటీ సభ్యుల హక్కులు మరియు హక్కులపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన/శిక్షణ కార్యక్రమం వారి హక్కులను హరించడంలో క్వీర్ కమ్యూనిటీకి అవసరమైన సహాయం అందించడానికి …
Read More »శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పన
-ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం తరఫున శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 వ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి …
Read More »పి జి ఆర్ ఎస్ అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో నాణ్యతతో పరిష్కారం చూపాలి
-సున్నా పేదరికం పి4 సర్వే వేగవంతం చేయాలి -జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలి అని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) పై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా …
Read More »ఉత్సాహంగా కూటమి అభ్యర్ధిని గెలిపించుకుందాం
– జగన్ హయంలో బియ్యం దొంగల్ని, మట్టి మాఫియాను చట్ట సభలకు పంపించారు – ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీలో నినాదాలు సిగ్గుచేటు – ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెబుదాం – ప్రజల కోసం పాటు పడుతున్న కూటమి అభ్యర్ధిని గెలిపించుకుందామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అధ్వాన్నంగా మార్చిన వారికి శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని గెలిపించుకుని గుణపాఠం చెబుదామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ …
Read More »
Prajavartha Online Telugu News