Breaking News

Daily Archives: May 28, 2025

కార్పొరేషన్ లో దివంగత నందమూరి తారక రామారావు గారి 102 జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర బుధవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు  జయంతి వేడుకలను సిబ్బందితో ఘనంగా నిర్వహించారు. ముందుగా నందమూరి తారక రామారావు  చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు  తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావులని, ఆయన ప్రజాసేవతో అపారమైన పేరు ప్రఖ్యాతులను సంతరించుకున్నారు. ఆయన నేతృత్వంలో …

Read More »

ఎన్‌టీఆర్ కీర్తిప్ర‌తిష్ట‌లు అజ‌రామ‌రం

– బృంద స్ఫూర్తితో ఎన్‌టీఆర్ (జిల్లా) కీర్తిని ఇనుమ‌డింప‌జేద్దాం – ఎన్‌టీఆర్ ఆశ‌యాల స్ఫూర్తితో పేద‌ల‌కు సేవ‌లందిద్దాం – స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల సాధ‌న‌కు స‌మ‌ష్టిగా కృషిచేద్దాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధార‌ణ ఉద్యోగిగా క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌గా పేద ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడుగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో జీవితాన్ని కొన‌సాగిస్తూ స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావుగారు అందుకున్న కీర్తిప్ర‌తిష్ట‌లు అజ‌రామ‌ర‌మ‌ని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని పేద‌ల‌కు సేవ‌లందించ‌డం ద్వారా ఎన్‌టీఆర్ జిల్లాకు మ‌రింత ఖ్యాతిని తీసుకొద్దామ‌ని జిల్లా …

Read More »

 వాహ‌న చోద‌కుల‌కు మాన‌సిక ప్ర‌శాంతత అవ‌స‌రం

– మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను ప్ర‌సాదించే యోగాను ఆచ‌రించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాన‌సిక ప్ర‌శాంత‌త ద్వారానే ప్ర‌మాద ర‌హిత సుర‌క్షిత‌మైన ప్ర‌యాణం చేయ‌గ‌లుగుతామ‌ని, మాన‌సిక ప్ర‌శాంత‌తను ప్ర‌సాదించే యోగాస‌నాల‌కు వాహ‌న చోద‌కులు కొంత స‌మ‌యాన్ని కేటాయించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. యోగాంధ్ర-2025 మాసోత్స‌వాల సంద‌ర్భంగా బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని బీఆర్‌టీఎస్ యోగాస్ట్రీట్ నందు జిల్లా ర‌వాణా శాఖ ఆధ్వ‌ర్యంలో వాహ‌న చోద‌కుల‌కు నిర్వ‌హించిన ప్ర‌త్యేక యోగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ …

Read More »